Headlines
సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు

ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు అని తమిళనాడు సీఎం విజయ్‌ చాటిచెప్పారు. తనకు బాగా సన్నిహితుడైన రాధన్‌ పండిట్‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. రాధన్‌ కేవలం జ్యోతిష్యుడేగాదు, TVK పార్టీ సభ్యుడు కూడా. ఆయన్ను తన OSDగా నియమించారు విజయ్‌. అయితే ఈ నియామకంపై విమర్శలు రాగానే, వెనక్కి తగ్గారు. అసెంబ్లీలోనే మిత్రపక్షాలు నిలదీస్తే, ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వెంటనే నిర్ణయం ప్రకటించారు. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు చేస్తూ.. తాజాగా…

Read Full News
వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

బిర్యానీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ బిర్యానీ. అయితే శాకాహారుల కోసం మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని రుచితో ఉండే వంటకమే పనసకాయ బిర్యానీ (Kathal Biryani). పనసకాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటి ఆకృతి మాంసాన్ని పోలి ఉండటంతో దీనిని చాలామంది ఇష్టపడతారు. పనసకాయ బిర్యానీ శాకాహారులకు ఒక అద్భుతమైన వంటకం. దీని రుచి, ఆకృతి దాదాపు మాంసాహార బిర్యానీని పోలి ఉంటుంది. పనసకాయ బిర్యానీ తయారీ, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం…..

Read Full News
మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్

మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్

గ్లోబల్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ షోకు ఇండియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. కోవిడ్ సమయంలో ఇండియన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన మనీ హెయిస్ట్, ఐదు సీజన్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సీజన్ ఫైవ్ ను రెండు వాల్యూమ్స్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రిలీజ్ సమయంలో కార్పొరేట్ కంపెనీలు ఏకంగా హాలిడే ప్రకటించాయంటే…

Read Full News
మొదట యావరేట్ టాక్.. 3 వారాల తర్వాత మొదలైన ఉప్పెన.. కట్ చేస్తే..

మొదట యావరేట్ టాక్.. 3 వారాల తర్వాత మొదలైన ఉప్పెన.. కట్ చేస్తే..

విజయా సంస్థ నిర్మించిన రెండవ చిత్రం పాతాళ భైరవి తెలుగు సినిమా చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. తొలి సినిమా షావుకారు విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో, నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి ప్రేక్షకులు కోరుకునే కథలను అందించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా, అరేబియన్ నైట్స్ తరహా కథను ఎన్నుకొని, దర్శకుడు కేవీ రెడ్డి, రచయిత పింగళి నాగేంద్రరావులను సంస్థలోకి తీసుకున్నారు. వీరికి కమలాకర కామేశ్వరరావు తోడవడంతో, ఈసారి వారి ఫార్ములా అద్భుతంగా…

Read Full News
షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?

షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?

వేసవి కాలం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటికీ, టాలీవుడ్ నటులు తమ సినిమా షూటింగ్‌లను అస్సలు ఆపడం లేదు. అగ్ర తారల నుండి సీనియర్ హీరోల వరకు అందరూ లొకేషన్లలోనే బిజీబిజీగా ఉన్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న దసరా సినిమా షూటింగ్ ముచ్చింతల్‌లో జరుగుతోంది. శర్వానంద్ , సంపత్ నంది మాస్ ఎంటర్‌టైనర్ భీమ షూటింగ్ కూడా అక్కడే కొనసాగుతోంది. అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో రానున్న రాకా సినిమా షూటింగ్ ముంబైలో…

Read Full News
Viral Video: డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్తే.. లోపల కనిపించిన సీన్ చూడగా..

Viral Video: డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్తే.. లోపల కనిపించిన సీన్ చూడగా..

ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో వింతలు, విశేషాలకు కొదవలేదు. అయితే, తాజాగా బీహార్ నుంచి వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా మనం ఏటీఎం కేంద్రాలకు ఎందుకు వెళ్తాం? నగదు విత్‌డ్రా చేసుకోవడానికి లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి. కానీ, బీహార్‌లో మాత్రం ఒక వ్యక్తి ఏటీఎం కేంద్రాన్ని ఏకంగా హెయిర్ సెలూన్‌గా మార్చేశాడు! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బీహార్‌లోని ఒక ప్రాంతంలో ఉన్న స్టేట్…

Read Full News
ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?

ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?

నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నాని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాడిన సిచువేషన్షిప్ అన్న పదం సోషల్ మీడియాలో పెద్ద వివాదాన్ని రేపింది. ఈ జంట 2024 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. జాకీ తన బంధం గురించి మాట్లాడుతూ, పెళ్లైనా తాము ఇప్పటికీ సిచువేషన్షిప్లో ఉన్నట్లే భావిస్తామని పేర్కొన్నారు. సాధారణంగా బాధ్యత లేని బంధంగా భావించే ఈ పదంపై నెటిజన్లు రకరకాలుగా విశ్లేషించారు. అయితే జాకీ ఉద్దేశం వేరని, పెళ్లి తర్వాత…

Read Full News
రాత్రిపూట రైళ్లు స్పీడ్‌గా ఎందుకు వెళ్తాయో తెల్సా.? అసలు నిజం ఇదిగో..

రాత్రిపూట రైళ్లు స్పీడ్‌గా ఎందుకు వెళ్తాయో తెల్సా.? అసలు నిజం ఇదిగో..

సాధారణంగా మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనిస్తుంటాం. పగటిపూట కంటే రాత్రివేళల్లో రైలు చాలా వేగంగా దూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. అసలు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కేవలం సైకలాజికల్ కారణాలే కాకుండా, సాంకేతిక, ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. పగటిపూట ట్రాక్ మీద ప్యాసింజర్ రైళ్లు, లోకల్ రైళ్లు వంటివి ఎక్కువగా తిరుగుతుంటాయి. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ రాత్రిపూట ప్రధానంగా సూపర్ ఫాస్ట్…

Read Full News
మాదాపూర్‌లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?

మాదాపూర్‌లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పూజారెడ్డి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటన కలకలం రేపింది. కోదాడకు చెందిన పూజారెడ్డి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. బెటర్మెంట్ కోసం మళ్లీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంది. ఇవాళ్టి నుంచి ఇంటర్ బెటర్మెంట్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, పరీక్షకు హాజరు కావాల్సిన రోజుకు ముందురాత్రి ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తోటి విద్యార్థులు…

Read Full News
మైక్రోవేవ్‌లో వీటిని వేడి చేస్తున్నారా..? వెంటనే ఆపండి.. ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!

మైక్రోవేవ్‌లో వీటిని వేడి చేస్తున్నారా..? వెంటనే ఆపండి.. ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!

ఈ రోజుల్లో దాదాపు ప్రతి వంటగదిలో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది. ఇది మన జీవితాన్ని సులభతరం చేసే చాలా ఉపయోగకరమైన పరికరంగా మారింది. ఉదయాన్నే అల్పాహారం తయారుచేయడం, మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేయడం లేదా త్వరగా వంట చేయడం వంటి ప్రతి పనిలోనూ మైక్రోవేవ్ సహాయపడుతుంది. కానీ, మైక్రోవేవ్‌లో అన్నింటినీ వేడి చేయడం సురక్షితం కాదని మీకు తెలుసా? చాలాసార్లు ప్రజలు ఆలోచించకుండా ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెడతారు. దీనివల్ల ఆహారం రుచి, పోషకాలు, కొన్నిసార్లు ఆరోగ్యం కూడా…

Read Full News