JEE Main Results 2026: మరికొన్ని గంటల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు వెల్లడి.. ఆల్ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?
హైదరాబాద్, ఏప్రిల్ 19: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా 11.23 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు సోమవారం (ఏప్రిల్ 20వ తేదీ) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనుంది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎన్టీయే ఏర్పాట్లు చేస్తుంది. కాగా జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 2…