Headlines

వాడిన దానికంటే ఎక్కవ కరెంటు బిల్లు వస్తుందా? అసలు కారణం ఇదే.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా చెక్‌ పెట్టండి!

సాధారణంగా ప్రతి ఇంట్లో విద్యుత్ మీటర్లు పక్కాగా పనిచేస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ మీటర్లు చాలా సున్నితంగా ఉంటున్నాయి. వీటిలో ఏ చిన్న తేడా వచ్చినా రీడింగ్ వేగంగా మారిపోతూ ఉంటుంది. మీ ఇంట్లోని వైరింగ్ వ్యవస్థలో ఉండే ఎర్త్ వైర్ లోపం వల్లే ఈ ప్రధాన సమస్య తలెత్తుతుంది. దీన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రతి నెలా మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. న్యూట్రల్ లోపం – భూమిలోకి విద్యుత్ లీకేజీ…

Read Full News

Fastag: ఫాస్టాగ్ ఉపయోగించేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త సేవలు వచ్చేశాయి.. ఇప్పటినుంచి మరింత సులువుగా..

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్‌కు సంబంధించి వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలోని కోట్లాది మంది వాహనదారులు ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. జాతీయ రహదారులపై వెళ్లే సమయంలో టోల్ ప్లాజా దగ్గర డిజిటల్ విధానంలో టోల్ చెల్లించేందుకు ఇది సహాయపడుతుంది. వాహనంపై ఉండే ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేయడం ద్వారా టోల్ రుసుం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. కాలక్రమేణా ఫాస్టాగ్‌లో అనేక మార్పులు తీసుకొస్తున్న కేంద్రం.. తాజాగా కొత్త మార్పు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు…

Read Full News

Mohammed Siraj: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కెప్టెన్‌గా సిరాజ్‌‌కి ప్రమోషన్..!

Mohammed Siraj Captain: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను 2026-27 రంజీ ట్రోఫీ సీజన్‌కు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నియమించింది. చామా మిలింద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను త్రిపురతో తలపడనుంది. హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం,…

Read Full News

Janasena : తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ.. నకిరేకల్ సభలో కారిటీ ఇచ్చిన స్టేట్ ఇంఛార్జ్?

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా అనే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో జరిగినే అన్ని ఎన్నికల్లో జనసేన పోలీ చేస్తుందని.. తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. పొత్తుల విషయాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూసుకుంటరని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ మేకల సతీష్ రెడ్డి అధ్వర్యంలో నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా…

Read Full News

సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్.. 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా జోరూట్..!

Joe Root Test Records: ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆఖరి ఇన్నింగ్స్‌లో జో రూట్ కేవలం 69 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఇదే సమయంలో 149 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ (Test cricket) చరిత్రలోనే అత్యధిక అర్ధ శతకాలు సాధించిన బ్యాటర్‌గా రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో…

Read Full News

వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి వస్తున్న పవర్ఫుల్ గ్రహం.. అప్పులన్ని క్లియర్

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు సూర్యుడు రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. ఇక ఈ నెలలో రెండు సార్లు నక్షత్రం మారనున్నాడు. ఈ సమయంలో భారీ ప్రయోజనాలను చేకూరనున్నాయి. అన్ని పనుల్లో పెట్టిన…

Read Full News

Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఈ రోజు తెలుగురాష్ట్రాల్లోని ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

తెలుగురాష్ట్రాలకు మరోసారి వావతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. ఇది రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు…

Read Full News

JAM 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. 23 ఐఐటీల్లో పీజీ ప్రవేశాలు షురూ

హైదరాబాద్‌, సెప్టెంబర్ 13: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్‌ 2027 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు JAM Online Application Processing System (JOAPS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు అక్టోబర్ 12, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. JAM 2027 స్కోర్ ద్వారా దేశంలోని ఐఐటీలతో పాటు ఇండియన్…

Read Full News

Gold Prices: గోల్డ్ ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు.. ఆదివారం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభించింది. ధరలు ఒక్కసారిగా శాంతించాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లులో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారిగా పెరిగి.. మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలు చేసేవారు కన్‌ప్యూజ్ అవుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అనిశ్చితి నెలకొనడం, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఎగిసిపడుతున్న క్రమంలో బంగారం ధరలపై ఎఫెక్ట్ పడుతోంది. అలాగే డాలర్ విలువ పెరగడం కూడా గోల్డ్ రేట్ల…

Read Full News

ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో షియోమీ సంచలనం.. స్కైనోమడ్​ సిరీస్ ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే

SUVలో ప్రయాణంతో పాటు క్యాంపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, లగ్జరీ అనుభూతిని కోరుకునే వారికి Xiaomi SkyNomad ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారనుంది. Xiaomi తాజాగా పరిచయం చేసిన ఈ SUV సిరీస్‌లో 5-సీటర్, 7-సీటర్ వేరియంట్లతో పాటు క్యాంపింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Studio మోడల్ కూడా ఉంది. భారీ బ్యాటరీలు, స్మార్ట్ టెక్నాలజీ దీనికి అదనపు ఆకర్షణ. నాలుగు వేరియంట్లు.. Xiaomi SkyNomad సిరీస్‌ను Kunlun ప్లాట్‌ఫారమ్, అధునాతన టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది….

Read Full News