Headlines
Ishan Kishan : విమర్శకుల నోళ్లు మూయించిన వికెట్ కీపర్..  వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ సంచలన కామెంట్స్

Ishan Kishan : విమర్శకుల నోళ్లు మూయించిన వికెట్ కీపర్..  వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ సంచలన కామెంట్స్

Ishan Kishan : జింబాబ్వేతో జరిగిన రెండో టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మైండ్‌బ్లోయింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు బాది జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట్లో తీవ్ర కష్టాల్లో పడింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (8), వైభవ్ సూర్యవంశీ (20) త్వరగానే పెవిలియన్ చేరడంతో టీమిండియా…

Read Full News
Kitchen Tips: దూది లాంటి మెత్తటి చపాతీలు రావాలా? ఈ చిన్న కిచెన్ టిప్స్ పాటిస్తే చాలు!

Kitchen Tips: దూది లాంటి మెత్తటి చపాతీలు రావాలా? ఈ చిన్న కిచెన్ టిప్స్ పాటిస్తే చాలు!

Kitchen Tips: చాలామందికి చపాతీలు చేసిన కొద్దిసేపటికే గట్టిపడిపోవడం లేదా పూరీలాగా కాలకపోవడం పెద్ద సమస్యగా ఉంటుంది. చపాతీలు రోజంతా మెత్తగా, దూదిలా ఉండాలంటే పిండి కలపడం దగ్గర నుంచి కాల్చే వరకు కొన్ని చిన్న చిన్న మెళకువలు పాటించాలి. వంటింట్లో ఉపయోగపడే ఆ అద్భుతమైన టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం! గోరువెచ్చని నీళ్లు లేదా పాలు ఉపయోగించండి: పిండి కలిపేటప్పుడు చల్లటి నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీటిని లేదా కాచి చల్లార్చిన పాలను ఉపయోగించండి. గోరువెచ్చని…

Read Full News
200MP కెమెరా, భారీ బ్యాటరీ, సరికొత్త డిజైన్‌తో ఒప్పో ఫైండ్ X10 సిరీస్..! పూర్తి వివరాలు ఇవే

200MP కెమెరా, భారీ బ్యాటరీ, సరికొత్త డిజైన్‌తో ఒప్పో ఫైండ్ X10 సిరీస్..! పూర్తి వివరాలు ఇవే

వెడల్పాటి కెమెరా మాడ్యూల్, రెండు 200MP కెమెరాలు, ఏకంగా 8000mAh భారీ బ్యాటరీ వంటి అత్యాధునిక హంగులతో ఒప్పో (OPPO) ‘ఫైండ్ X10’ ఫోన్లు రూపుదిద్దుకుంటున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్‌తో 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ కానున్న ఈ ఒప్పో ఫైండ్ X10 సిరీస్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! సరికొత్త డిజైన్ ఒప్పో త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న ‘ఫైండ్ X10’ సిరీస్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రోటోటైప్ ఫొటోలు బయటకు వచ్చాయి. ఆపిల్ ఐఫోన్…

Read Full News
సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!

సౌదీపై హౌతీల ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు, జిజాన్ నగరాల్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సదుపాయాలను దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఒక ప్రకటనలో వెల్లడించారు. హోడెయిడా నగరంపై సౌదీ అరేబియా ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ…

Read Full News
Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..

Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..

జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్నో రకాల జీవరాశులు నివసిస్తుంటాయి. దట్టమైన చెట్లు, కొండలు, లోయలతో నిండి ఉండే ఈ అడవి ఎన్నో రకాల వింతలు, విశేషాలతో పాటు అనేక అరుదైన జీవరాశులకు అత్యంత సురక్షితమైన ఆవాసంగా నిలుస్తుంది. అయితే ఏడుకొండలవాడు కొలువైన ఈ పవిత్ర క్షేత్రంలో ఇటీవల కాలంలో వన్యప్రాణులు, విషసర్పాల సంచారం క్రమంగా పెరుగుతుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆదిశేషుడినే తన వాహనంగా చేసుకుని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు అభయమిచ్చే ఆ…

Read Full News
Cinema : మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్.. ఓటీటీలో ఊపేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్..

Cinema : మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్.. ఓటీటీలో ఊపేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్..

ఓటీటీ వేదికలలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కొదవే లేదు. ప్రతి క్షణం ట్విస్టులు, ఊపిరి బిగపట్టే సస్సెన్స్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అలాంటి వాటిలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒకటి. మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీ పేరు అనోమీ. మలయాళంలో ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి. డైరెక్టర్ రియాస్ మరాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాల్లో ఒకప్పటి హీరోయిన్ భావన, రెహ్మాన్ లు ప్రధాన పాత్రలలో నటించారు….

Read Full News
లావా ‘విరాట్ V1’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు విడుదల: ధర, ఫీచర్లు తెలిస్తే ఫిదా కావాల్సిందే

లావా ‘విరాట్ V1’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు విడుదల: ధర, ఫీచర్లు తెలిస్తే ఫిదా కావాల్సిందే

భారీ బ్యాటరీలు, యాడ్స్ లేని క్లీన్ సాఫ్ట్‌వేర్, అనుభవం, ప్రత్యేక లాంచ్ ఆఫర్లతో ‘విరాట్ V1’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రూపుదిద్దుకున్నాయి. జూలై 31న ఫ్లిప్కార్ట్ వేదికగా ప్రత్యేక ధరలకు అందుబాటులోకి రానున్న ఈ లావా విరాట్ V1 సిరీస్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! లావా విరాట్ V1 5G విశేషాలు దేశీయ బ్రాండ్ లావా ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ఈ సరికొత్త సిరీస్‌ను రూపొందించింది. ఇందులో ‘Lava Virat V1 5G’ మోడల్‌లో 6.75 అంగుళాల HD+ (720×1600…

Read Full News
ఈ గింజలు ఆకు కూరల కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

ఈ గింజలు ఆకు కూరల కంటే పవర్ఫుల్.. గుప్పెడు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

అందంగా ఉండటం కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. కానీ, వాటిలో అన్ని మంచివి కావు. కాబట్టి, ఒక వేళ మీరు తీసుకుంటే నేచురల్ గానే తీసుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అది అందరికి సాధ్యం కానీ పని దానికోసం సమయం కేటాయించాలి మంచి ఆహారం తీసుకోవాలి ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ చెప్పే గింజలు మంచి ఆహారం. మీరు ఏది తీసుకున్న అది సరైన సమయానికి తీసుకుంటే అందంగా ఉండటం పెద్ద…

Read Full News
Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..

Krishna Vamsi : ఆ సినిమా షూటింగ్ నాకు నచ్చలేదు.. ఎప్పుడూ అయిపోతుందా అని పూజలు చేశా.. డైరెక్టర్ కృష్ణవంశి..

తెలుగు దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా మొగుడు సినిమాతో ఆయనకు ఎదురైన అనుభవాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటులతో తన పనితీరు, స్పాట్ ఇంప్రూవైజేషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరించారు. కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే సినిమా చిత్రీకరణలో రామ్ చరణ్‌తో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నటులు సంభాషణలను ముందే సిద్ధం చేసుకుని రాకుండా, సహజసిద్ధమైన ప్రతిస్పందనలు, వ్యక్తీకరణలు తనకు ముఖ్యమని ఆయన అన్నారు. మొదట రామ్ చరణ్‌కు తన శైలి…

Read Full News
Shreyas Iyer : జింబాబ్వేపై భారత్ ఘనవిజయం.. మూడో టి20లో మార్పులు ఖాయమన్న కెప్టెన్

Shreyas Iyer : జింబాబ్వేపై భారత్ ఘనవిజయం.. మూడో టి20లో మార్పులు ఖాయమన్న కెప్టెన్

Shreyas Iyer : జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో చేజిక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు…

Read Full News