Headlines
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..? క్లారిటీ వచ్చేసింది..

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..? క్లారిటీ వచ్చేసింది..

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో 23వ విడత నిధులను విడుదల చేయగా.. 24వ విడత నిధుల విడుదలపై చర్చ నడుస్తోంది. తర్వాతి విడత డబ్బులు ఎప్పుడు పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. 24వ విడత సొమ్ము జమపై క్లారిటీ వచ్చేసింది. లబ్దిదారుల అకౌంట్లో రూ. 2 వేల చొప్పున అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రతీ ఏడాది…

Read Full News
తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?

తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రస్తుతం తీవ్ర వివాదాలతో సతమతమవుతోంది. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇప్పుడు డ్యాన్సర్స్ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకవైపు ప్రస్తుత చైర్‌పర్సన్ సుమలత, జానీ మాస్టర్ వర్గం ఉండగా, మరోవైపు శేఖర్ మాస్టర్ సారథ్యంలో ఇంకో వర్గం ఉంది. ఈ వివాదానికి ప్రధాన కారణాలలో ఒకటి లోకల్ వర్సెస్ నాన్-లోకల్ డ్యాన్సర్ల సమస్య. తెలుగు సినిమాల్లో స్థానిక డ్యాన్సర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే నియమం ఉన్నప్పటికీ, కొందరు డ్యాన్స్…

Read Full News
FYI: భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి

FYI: భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి

భారత దేశంలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ (DL) ఉన్నవారు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ వాహనం నడపవచ్చా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. సాధారణంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ కేవలం భారత్‌కే పరిమితం అని అనుకుంటారు. కానీ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మన దేశంలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. అయితే ప్రతి దేశంలో నిబంధనలు ఒకేలా ఉండవు. కొన్ని దేశాలు భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను నిర్దిష్ట కాలం వరకు…

Read Full News
Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గత నాలుగు రోజుల నుండి ప్రతి రోజు గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మొదట వారం రోజుల క్రితం ఎయిమ్స్‌లో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవులూరుకు చెందిన ఇద్దరూ మహిళలకు కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ కాగా.. గత నాలుగేళ్ల నుండి ఆమె నవులూరులోనే నివసిస్తుంది. వీరిద్దరి…

Read Full News
అబ్బ.. పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. బోగత అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

అబ్బ.. పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. బోగత అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తెలంగాణ నయాగరా బోగత జలపాతాలు మహాగ్రరూపం రూపం దాల్చాయి.. జలపాతాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. అత్యంత ప్రమాదకరంగా మహానదిని తలపించే విధంగా జలపాతాల వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదాలు పొంచి ఉండడంతో జలపాతాల వద్ద ఈత కొలనులోకి అనుమతి నిరాకరించింది అటవీశాఖ.. ఈ ఏడాది ఇంత భారీగా వరద ఉప్పొంగడం ఇదే ప్రథమం.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో బోగత జలపాతాలకు వరద పోటెత్తింది.. బోగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో…..

Read Full News
UPI Payments: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఈ ఫీచర్ చూస్తే అదుర్స్.. మాములుగా ఉండదు..

UPI Payments: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఈ ఫీచర్ చూస్తే అదుర్స్.. మాములుగా ఉండదు..

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ యూపీఐ వాడుతున్నారు. చిన్న దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట యూపీఐ స్కానర్లు కనిపిస్తున్నాయి. దీంతో స్కాన్ చేసి సెకన్లలోనే పేమెంట్స్ చేస్తున్నారు. సులభంగా ట్రాన్సాక్షన్లు చేసే అవకాశం ఉండటంతో యూపీఐ అనేది బాగా పాపులర్ అయింది. అయితే ఇంటర్నెట్ లేకుండా వ్యాపారి పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్ వద్ద వినియోగదారులు చెల్లింపులు చేసేలా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సామర్థ్యాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అభివృద్ది…

Read Full News
ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్.. మనవాళ్లు పీకిందేమి లేదు.. పాక్ మాజీ ప్రధాని సోదరి ఏమందంటే?

ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్.. మనవాళ్లు పీకిందేమి లేదు.. పాక్ మాజీ ప్రధాని సోదరి ఏమందంటే?

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తి విజయవంతం అయిందని.. ఈ సైనిక చర్యలో ఓటమి చవి చూపిన పాకిస్తాన్ ఆర్మీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఓ ఫేక్ సక్సెస్ స్టోరీని అల్లుకుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నియాజీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో…

Read Full News
వైఫ్‌ని నైఫ్‌తో పొడిచాడు.. పోలీసుల ఎదుటే భర్త ఉన్మాదం! కట్‌చేస్తే కటకటాల పాలు

వైఫ్‌ని నైఫ్‌తో పొడిచాడు.. పోలీసుల ఎదుటే భర్త ఉన్మాదం! కట్‌చేస్తే కటకటాల పాలు

ఖమ్మం, జులై 21: కుటుంబంలో వచ్చిన గొడవలతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లి ఆ గ్రామంలోనే నివాసం ఉంటున్న భార్యపై కోపం పెంచుకున్న భర్త ఉన్మాది గా మారాడు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే భార్య పై దాడి చేశాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు, తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గత రెండు…

Read Full News
Vehicle Insurance: వర్షాకాలంలో వెహికల్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..?

Vehicle Insurance: వర్షాకాలంలో వెహికల్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..?

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటితో నిండిన వీధుల్లో చిక్కుకుపోవడం, చెట్లు కూలడం వల్ల దెబ్బతినడం లేదా పెరుగుతున్న నీటిలో మునిగిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే వెహికల్ ఇన్యూరెన్స్ ఇలాంటి సమయంలో పనిచేస్తుందా..? ఎప్పుడు వర్తిస్తుంది..? ఎలాంటి నష్టాలకు వర్తించదు? అనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఈ నష్టాలకు వెహికల్ ఇన్యూరెన్స్ వర్షాకాలంలో కలిగే నష్టాలకు పరిహారం లభిస్తుంది. అయితే వాహనం…

Read Full News
ఇరాన్‌పై ఆగని అమెరికా దాడులు! ఉక్రెయిన్‌లో వాణిజ్య నౌకపై దాడి.. రష్యాకు భారత్ సమన్లు!

ఇరాన్‌పై ఆగని అమెరికా దాడులు! ఉక్రెయిన్‌లో వాణిజ్య నౌకపై దాడి.. రష్యాకు భారత్ సమన్లు!

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. రెండు దేశాల మధ్య క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాషింగ్టన్ వరుసగా 10వ రోజు కూడా ఇరాన్‌పై క్షిపణి, డ్రోన్‌లతో దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడులను ముమ్మరం చేస్తోంది. అటు ఇరాన్‌ కూడా వెనక్కి తగ్గట్లేదు. బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. మరో వైపు హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య…

Read Full News