Headlines
Chiranjeevi: ‘గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ.. తక్షణ సాయంగా 5లక్షల చెక్కుతో పాటు..

Chiranjeevi: ‘గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ.. తక్షణ సాయంగా 5లక్షల చెక్కుతో పాటు..

‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి.. వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి తన తరఫున రూ. 3 లక్షల చెక్కును…

Read Full News
Mahesh Babu: జయకృష్ణ మొదటి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. ‘శ్రీనివాస మంగాపురం’పై మహేష్ బాబు

Mahesh Babu: జయకృష్ణ మొదటి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. ‘శ్రీనివాస మంగాపురం’పై మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ మరో మూడు రోజుల్లో వెండితెరపై కనిపించనున్నాడు. అతను హీరోగా నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం జులై 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన అజయ్ భూపతి జయకృష్ణ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతరు రషా తడానీ ఈ మూవీలో హీరోయిన్…

Read Full News
Platinum Price: ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న ప్లాటినం బంగారాన్ని మించిపోతుందా? ఇప్పుడు కొంటే 5 ఏళ్లలో..

Platinum Price: ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న ప్లాటినం బంగారాన్ని మించిపోతుందా? ఇప్పుడు కొంటే 5 ఏళ్లలో..

హైదరాబాద్‌లో ప్లాటినం ధరలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. 2025 జూలై 26న నగరంలో ఒక గ్రాము ప్లాటినం ధర సుమారు రూ.3,750 ఉండగా, 2026 జూలై 26 నాటికి అది రూ.5,000కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో గ్రాముకు దాదాపు రూ.1,250 పెరిగింది. సుమారు 33 శాతం వృద్ధి సాధించింది. ఈ పెరుగుదలతో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు బంగారంతో పాటు ప్లాటినంపైనా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్లాటినం ఉత్పత్తి పరిమితంగా ఉండటం, దక్షిణాఫ్రికా వంటి ప్రధాన…

Read Full News
Watch: బ్యాంకు మేనేజర్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు.. వైరల్‌గా మారిన వీడియో

Watch: బ్యాంకు మేనేజర్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు.. వైరల్‌గా మారిన వీడియో

తమిళనాడు రాజధాని చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవరాలు, మాజీ కేంద్ర మంత్రి ఎం.కె. అళగిరి కుమార్తె కయల్విళి, బ్రాంచ్ మేనేజర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన జూలై 20న చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న…

Read Full News
Watch: కాలేజీ కేర్‌టేకర్‌కు కన్నీళ్లు తెప్పించే పని చేసిన విద్యార్థులు.. భావోద్వేగానికి గురిచేసిన వీడియో వైరల్

Watch: కాలేజీ కేర్‌టేకర్‌కు కన్నీళ్లు తెప్పించే పని చేసిన విద్యార్థులు.. భావోద్వేగానికి గురిచేసిన వీడియో వైరల్

కేరళలోని ఓ డెంటల్ కళాశాలలో విద్యార్థులు చేసిన చిన్న ప్రేమపూర్వక ప్రయత్నం లక్షలాది మంది హృదయాలను తాకుతోంది. కళాశాల కేర్‌టేకర్‌కు విద్యార్థులు ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఆయనను భావోద్వేగానికి గురిచేయగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హృద్యమైన వీడియోను చూసిన నెటిజన్లు విద్యార్థుల ఆప్యాయతను ప్రశంసిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఘటన కేరళలోని సెయింట్ గ్రెగోరియోస్ డెంటల్ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థిని హరిప్రియ హమేష్ తన సహచరులతో కలిసి కళాశాల కేర్‌టేకర్‌…

Read Full News
కోడిగుడ్డుతో దిష్టి తీస్తే నిజంగానే దిష్టి పోతుందా..? దీని వెనుక ఉన్న అసలు నిజం ఇదే!

కోడిగుడ్డుతో దిష్టి తీస్తే నిజంగానే దిష్టి పోతుందా..? దీని వెనుక ఉన్న అసలు నిజం ఇదే!

దిష్టి (దృష్టి దోషం లేదా నజర్) అనేది భారతీయ సంప్రదాయాలు, జానపద విశ్వాసాల్లో విస్తృతంగా కనిపించే ఒక భావన. ఒక వ్యక్తి, చిన్నపిల్లలు, ఇల్లు, వ్యాపారం, పశువులు లేదా వస్తువులపై ఇతరుల అసూయ, అతిగా ప్రశంసించడం లేదా ప్రతికూల దృష్టి ప్రభావం పడితే దానినే దిష్టి అంటారు. హిందూ సంప్రదాయంలో, ఒక వ్యక్తి విజయాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని లేదా ఐశ్వర్యాన్ని చూసి కలిగే ప్రతికూల శక్తి ప్రభావాన్ని దిష్టిగా భావిస్తారు. అందుకే దిష్టి తొలగించేందుకు అనేక ప్రాంతాల్లో…

Read Full News
విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ప్రయాణించిన అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ముందే క్యాబిన్ సిబ్బంది మైకులో “దయచేసి మీ మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి” అని పదే పదే అనౌన్స్ చేస్తుంటారు. అయితే మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది.. అసలు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? విమానం ఏమైనా ప్రమాదానికి గురవుతుందా? లేదా ఏదైనా పెద్ద సాంకేతిక లోపం తలెత్తుతుందా? అని.. దీనికి నిపుణుల…

Read Full News
Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ..

Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ..

ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తనూజ పుట్టస్వామి. ఆ తర్వాత చాలా కాలం పాటు సీరియల్స్ కు దూరంగా ఉన్న తనూజ.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న సంగతితెలిసిందే. ఈ షో ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో విన్నర్ అవుతుందని అంతా అనుకున్నారు. చివరి నిమిషంలో రన్నర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ అనంతరం టీవీలో పలు షోలలో సందడి చేస్తుంది…

Read Full News
Vaibhav Sooryavanshi : షార్ట్ బాల్ చూస్తే చాలు.. బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్

Vaibhav Sooryavanshi : షార్ట్ బాల్ చూస్తే చాలు.. బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్

Vaibhav Sooryavanshi : భారత యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి షార్ట్ బాల్ బలహీనత కారణంగా పెవిలియన్ బాట పట్టాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో వైభవ్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా షార్ట్ బాల్ ఎదుర్కొనే క్రమంలోనే ఆయన తన వికెట్‌ను కోల్పోయాడు. అంతకుముందు ఇంగ్లాండ్ పర్యటనలో కూడా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ షార్ట్ బాల్స్‌తో వైభవ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టి వికెట్ తీశాడు. రెండు విభిన్న…

Read Full News
TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు..

TV9 Sweet Home Expo 2026: హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే గోల్డెన్ ఛాన్స్.. ఇవాళే చివరి రోజు..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా ఊహించని రీతిలో కొత్త శిఖరాలను తాకుతోంది. నగరంలో ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాలు వేగంగా విస్తరించడంతో పాటు అనేక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికితోడు మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతులు వేగంగా పూర్తి కావడం నగరంలోని భూముల ధరలకు, రియల్ ఎస్టేట్ రంగానికి మరింత గిరాకీని పెంచాయి. ఈ క్రమంలో భాగ్యనగరంలో సరైన…

Read Full News