అయ్యో.. ఎంత పని చేశావ్ అక్షంత్..! ఒక్క రోజు ఓపిక పట్టి ఉంటే..
ఖమ్మం, ఏప్రిల్ 12: ఇంటర్ పరీక్షల్లో పాస్ అవుతానో లేదోనన్న భయంలో ఓ విద్యార్ధి నిండు ప్రాణం తీసుకున్నాడు. గురువార రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రాపల్లి గ్రామానికి చెందిన గంగాదేవుల అక్షంత్ అనే విద్యార్థి ఇంటర్ MPC ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే పరీక్షలు రాసినప్పటి నుంచి పాస్ అవ్వనేమోనన్న భయంతో రోజూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఫెయిల్…