UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే
దేశంలో UPI పేమెంట్లు స్మార్ట్ ఫోన్ ద్వారా సెకన్లలో చేస్తున్నారు. అయితే అదే సమయంలో సైబర్ మోసాలతో వేలాది మంది మోసపోతున్నారు. తమ డబ్బును తిరిగి పొందలేకపోతున్నారు. గడిచిన ఐదేళ్లలో డిజిటల్ మోసాలు 10 రెట్లు పెరిగాయి. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు RBI కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే క్షణాల్లోనే వారి ఖాతాలోకి ఆ డబ్బులు జమ అవుతుంటాయి. ఇకపై రూ.10,000 మించి పంపించినప్పుడు ఖాతా నుంచి ఖాతాకు జరిగే…