UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

దేశంలో UPI పేమెంట్లు స్మార్ట్ ఫోన్ ద్వారా సెకన్లలో చేస్తున్నారు. అయితే అదే సమయంలో సైబర్ మోసాలతో వేలాది మంది మోసపోతున్నారు. తమ డబ్బును తిరిగి పొందలేకపోతున్నారు. గడిచిన ఐదేళ్లలో డిజిటల్ మోసాలు 10 రెట్లు పెరిగాయి. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు RBI కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే క్షణాల్లోనే వారి ఖాతాలోకి ఆ డబ్బులు జమ అవుతుంటాయి. ఇకపై రూ.10,000 మించి పంపించినప్పుడు ఖాతా నుంచి ఖాతాకు జరిగే…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

Salt Vs Diabetes: స్వీట్లు మాత్రమేకాదు.. ఇప్పుడు ఉప్పు తిన్నా డయాబెటిస్‌ గ్యారెంటీ!

ఎక్కువ చక్కెర, స్వీట్లు వంటి తీపి పదార్ధాలు తినడం వల్ల మధుమేహం వస్తుందని అందరూ అనుకుంటారు. అందుకే మధుమేహం ఉన్నవారికి చక్కెర పదార్థాలకు దూరంగా ఉండమని సలహా ఇస్తుంటారు. కానీ మీకు తెలుసా ఉప్పు తిన్నా కూడా ఒంట్లో షుగర్ లెవల్స్‌ పెరుగుతాయట. అధిక ఉప్పు ఉండే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఉప్పు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

Asha Bhosle: ఇండియాలో రిచెస్ట్ సింగర్స్ లో ఒకరు.. ఆశా భోంస్లేకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో శనివారం (ఏప్రిల్ 11) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఆదివారం (ఏప్రిల్ 12) తుది శ్వాస విడిచారు. ఈ వార్త బయటకు రాగానే బాలీవుడ్ సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ, రాజకీయ ప్రముఖులు గాన కోకిలకు నివాళి అర్పిస్తున్నారు. మరోవైపు సంగీతాభిమానులు ఆశా పాడిన…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొర్రపాడు గ్రామ సమీపంలో డీజిల్‌ లోడుతో వెళ్తున్న ఓ భారీ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అయితే ప్రమాదం కారణంగా డ్రైవర్‌ పరిస్థితి ఏంటని ఎవరూ పట్టించుకోకపోగా.. బకెట్లు, బిందెలతో డీజిల్‌కోసం ఎగబడ్డారు. ట్యాంకర్ బోల్తా పడి డీజిల్ కారిపోతుండటం గమనించిన స్థానికులు, ప్రమాద తీవ్రతను లెక్కచేయకుండా అక్కడికి చేరుకున్నారు. డీజిల్ కోసం బిందెలు, బకెట్లు, చెంబులు.. దొరికిన కాడికి పాత్రలు పట్టుకుని…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

వాస్తు చిట్కాలు.. రోడ్డు పై ముంగీస కనిపించడం శుభమా? అశుభమా?

చాలా మందికి కొన్ని సార్లు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు రోడ్డుపై పిల్లి లేదా ఉడత ,ముంగీస లాంటివి ఎదురు రావడం జరుగుతుంది. దీంతో కొంత మంది ఇలా ఎదురు రావడం శుభమో, అశుభమో తెలియక చాలా కంగారు పడిపోతుంటారు. కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం, రోడ్డుపై ముంగీసను చూడటం శుభమా? అశుభమా తెలుసుకుందాం. రోడ్డుపై ముంగీసను చూడటం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటకు…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్‌ అమెరికా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మరణించిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువెళ్లారు. విమానంలో ముందు వరుస సీట్లలో ఆ వస్తువులను ఉంచి కంట తడి పెట్టుకున్నారు ఇరాన్ స్పీకర్. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరినీ కలచివేసింది. యుద్ధం తొలి రోజు ఫిబ్రవరి 28న మినాబ్ పట్టణంలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపినట్లు ఆరోపిస్తున్న దాడుల్లో 168 మంది…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

మూడేళ్ల కొడుకు కోసం ప్రాణాలు పణ్ణంగా పెట్టిన తల్లిదండ్రలు.. ఏకంగా చిరుతతో పోరాటం..!

ఉత్తర ప్రదేశ్‌లో మూడేళ్ల కొడుకు కోసం తల్లిదండ్రలు పెద్ద సాహసం చేశారు. మొరాదాబాద్ జిల్లాలో, నివాస ప్రాంతాల వైపు వన్యప్రాణుల సంచారం ప్రాణాంతకంగా మారుతోంది. కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరియాపూర్ గ్రామంలో ఒక నరభక్షక చిరుత మూడేళ్ల అమాయక బాలుడిపై దాడి చేసింది. హర్ష్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలాలకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. చెరకు తోటలో మాటువేసి ఉన్న చిరుత, అకస్మాత్తుగా ఒక్కసారిగా దూకి బాలుడిని పట్టుకుంది. గ్రామస్తుల కేకలు…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

మహిళా పోలీసుల అండర్‌ కవర్‌ ఆపరేషన్‌.. ఆరుగురు అరెస్ట్‌

నాసిక్‌లోని ఓ ఐటీ కంపెనీకి చెందిన టీమ్‌ లీడర్‌ సహా ఆరుగురిని లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులు అరెస్ట్‌ చేసారు. తొమ్మిది కేసులు నమోదు కావడంతో కేసుల దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు చేశారు పోలీసులు. ఏడుగురు మహిళా పోలీసుల్ని ఐటీ కంపెనీకి అండర్‌కవర్‌గా పంపి నిందితులను రెడ్‌ డెడ్‌గా పట్టుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తమను లైంగికంగా వేధిస్తున్నారని మహిళా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఒక టెకీ నైతేపెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో బలవంతంగా లైంగిక…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

Singer Mangli: రూ.10 లక్షలు ఇవ్వలేదని సుబ్బారావు బెదిరించారు: మంగ్లీ సంచలన ప్రకటన

సింగర్ మంగ్లీ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో మంగ్లీ తనను 10 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు అడ్వకేట్ సుబ్బారావు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ కోసం తన అడ్వకేట్‌తో కలిసి మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తనపై సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మంగ్లీ. తన కార్యాలయానికి వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశారని..ఆ…

Read More
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్.. కట్‌చేస్తే.. ఫ్రాంచైజీకి తలనొప్పిలా మారిన కెప్టెన్..!

Rishabh Pant Failure IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌ను ఓపెనర్‌గా ప్రారంభించాడు. అక్కడ విఫలం కావడంతో తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. గత సీజన్‌లో నాలుగో స్థానంలో ఆడిన ఆయన, ఈసారి పదే పదే బ్యాటింగ్ వరుసను మారుస్తున్నా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదు. ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ఓపెనర్ మిచెల్ మార్ష్ త్వరగానే అవుట్ కావడంతో పంత్ క్రీజులోకి వచ్చాడు….

Read More