Headlines
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర…

Read Full News
Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్!

Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్!

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బైక్‌పై అతివేగంగా విన్యాసాలు చేస్తూ, వెనుక కూర్చున్న మహిళ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన ఓ వ్యక్తి వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. @Vibhasumahi అనే ఎక్స్ (ట్విటర్) ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌ను అత్యంత వేగంగా జిగ్‌జాగ్…

Read Full News
Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే..

Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే..

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సయాజీ షిండే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని ఒడిదొడుకులను, ముఖ్యంగా తన నటనా ప్రయాణానికి ముందు పడిన కష్టాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా, మహాబలేశ్వర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. నలుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్న ఆయన కుటుంబంలో, సయాజీ చిన్నప్పటి నుండి కష్టాలను చూస్తూ పెరిగారు. ఏడవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుని, ఆ తర్వాత అక్క గ్రామానికి…

Read Full News
Andhra Pradesh: నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్‌.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..

Andhra Pradesh: నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్‌.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..

భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు, అనుమానాలు చివరకు ఇద్దరు పసిపాపల ప్రాణాల మీదకు తెచ్చాయి. తనతో కాపురానికి రావట్లేదన్న అక్కసుతో ఒక తండ్రి కనీస మానవత్వం మరిచి దారుణానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించి, తానూ తాగాడు. ఈ దారుణ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన 10 ఏళ్ల కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, 8 ఏళ్ల కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు….

Read Full News
ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా!

ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా!

హైదరాబాద్‌, జులై 26: ఈ ఏడాది ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులకు అక్టోబర్ నెలలోనే జీతాల పెంపు అమల్లోకి రానుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం జనవరిలో వేతన సవరణలు వర్తిస్తాయని సలిల్ పరేఖ్ తెలిపారు. మొత్తం ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే వేతనాల పెంపు శాతం ఎంత అనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలపై తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ప్రస్తుత…

Read Full News
వందే భారత్ నడిపే లోకో పైలట్‌కు జీతం ఎంత ఉంటుంది? దీన్ని నడపాలంటే అర్హతలేంటో తెలుసా?

వందే భారత్ నడిపే లోకో పైలట్‌కు జీతం ఎంత ఉంటుంది? దీన్ని నడపాలంటే అర్హతలేంటో తెలుసా?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలో అత్యాధునిక సెమీ-హైస్పీడ్ రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలును నడిపే బాధ్యత అత్యంత అనుభవజ్ఞులైన లోకో పైలట్‌లకే అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో వందే భారత్ లోకో పైలట్‌లకు ఎంత జీతం లభిస్తుంది? వారిని ఎలా ఎంపిక చేస్తారు? అనే అంశాలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. భారతీయ రైల్వే వందే భారత్ లోకో పైలట్‌ల కోసం ప్రత్యేక వేతన స్కేల్‌ను నిర్ణయించలేదు….

Read Full News
Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు..

Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు..

సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, అభిమాన చిత్రాలను, ఎడిటింగ్ ప్రక్రియలోని కీలక విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన దృష్టిలో ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కథ, పాత్రల చిత్రణ, భావోద్వేగ అనుసంధానం చాలా ముఖ్యమని వివరించారు. వెంకటేష్‌కి బాగా నచ్చిన చిత్రాలలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ఇడియట్ ఒకటి. ఆ చిత్రంలో కథానాయకుడి పాత్ర ఒక అమ్మాయిని ప్రేమించానంటే చెప్పడానికి భయపడినా, కమిషనర్ కూతుర్లకి మొగుళ్లు…

Read Full News
కూరల్లో నిమ్మరసం పిండకుని తింటున్నారా..? అయిదే మీరు ఇది పక్కా తెలుసుకోవాలి..

కూరల్లో నిమ్మరసం పిండకుని తింటున్నారా..? అయిదే మీరు ఇది పక్కా తెలుసుకోవాలి..

మనలో చాలామందికి నాన్ వెజ్ కూరలు లేదా బిర్యానీ తింటున్నప్పుడు పైన కాస్త నిమ్మరసం పిండుకుని తినే అలవాటు ఉంటుంది. ఇది కేవలం రుచిని పెంచడానికే అనుకుంటే పొరపాటే.. రోజూ ఆహారంపై నిమ్మరసం జోడించి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చిన్న అలవాటులో దాగి ఉన్న ప్రయోజనాలు, నిమ్మకాయను ఉపయోగించేటప్పుడు మనం చేసే ఒక పెద్ద తప్పు గురించి చాలా మందికి తెలియదు. ఆహారంపై నిమ్మరసం…

Read Full News
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే..

మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే..

రాత్రివేళ 7 నుండి 8 గంటల నిద్ర ఎంత ముఖ్యమో, మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోవడం కూడా అంత ప్రయోజనకరమని పరిశోధనలు చెబుతున్నాయి. రోజంతా పనిచేసిన తర్వాత మధ్యాహ్నం కాసేపు అలసటగా అనిపించడం సర్వసాధారణం. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మాటిక్స్ అధ్యయనం ప్రకారం… సరైన సమయంలో, సరైన వ్యవధిలో మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల శరీరం, మెదడు రీఫ్రెష్ అవుతాయి. కేవలం 10 నుండి 20 నిమిషాల పవర్ నాప్ వల్ల లాభనష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.. పరిశోధనలు ఏం…

Read Full News
Chiranjeevi: ‘గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ.. తక్షణ సాయంగా 5లక్షల చెక్కుతో పాటు..

Chiranjeevi: ‘గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ.. తక్షణ సాయంగా 5లక్షల చెక్కుతో పాటు..

‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి.. వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి తన తరఫున రూ. 3 లక్షల చెక్కును…

Read Full News