వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

దొంగలు రూటు మార్చారు. మొదట్లో చెరువుల్లో చేపలు దొంగిలించే ఈ ముఠా గిట్టుబాటు కావట్లేదని ఏకంగా సెల్‌ టవర్లపైన పడ్డారు. చేపల దొంగతనాలతో మొదలై.. సెల్ టవర్ బ్యాటరీల చోరీల వరకు ఎదిగిన ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. నిందితుల నుంచి సుమారు 144 బ్యాటరీలతో పాటు భారీగా నగదును పోలీసులు స్వాధీనం…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

అచ్చమైన తెలుగింటి సంస్కృతి.. ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల కాన్వాయ్.. కోరిక నెరవేర్చుకున్న నవ వధువు!

“ఓల్డ్ ఈజ్ గోల్డ్” అనే మాటకు నిలువెత్తు రూపంగా నిలిచింది ఈ వేడుక. నేటి ఆధునిక కాలంలో ఆడంబరాలకు పోయి, లక్షల రూపాయలు ఖర్చు చేసి విదేశీ కార్లలో ఊరేగుతున్న పెళ్లి జంటల మధ్య, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక వధువు మాత్రం మన మూలాలను గుర్తుకు తెచ్చేలా ఎడ్లబండిని ఎంచుకోవడం విశేషం. అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరప్పాడు గ్రామానికి చెందిన భాగ్య సుష్మకు, కొర్లపాటివారి పాలెంకు చెందిన మనోజ్ తో వివాహం నిశ్చయమైంది. సాధారణంగా…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..

ఆటోలో పొరపాటున వదిలేసిన లక్షలాది రూపాయల విలువైన బంగారు నగలను, కేవలం మూడు గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి బాధితురాలికి అందజేశారు పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు చూపిన ఈ వేగం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన పడాల లలిత అనే మహిళ వ్యక్తిగత పని మీద సామర్లకోట వచ్చారు. అక్కడ నుండి జగ్గంపేట వరకు ఆటోలో ప్రయాణించారు. ఇంటికి చేరుకున్నాక చూసుకోగా.. సుమారు 4.5 లక్షల విలువైన బంగారు నగలున్న బ్యాగు…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

అమావాస్య రోజే అరుదైన యోగం.. ఈ రాశుల తలరాత మారడం ఖాయం!

మిథున రాశి : మిథున రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సమాజంలో వీరికంటూ ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. మీన రాశి : మీన రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది….

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

Telangana: పరీక్షలో ఫెయిలయ్యానని విద్యార్థిని సంచలన నిర్ణయం.. ఏం చేసిందంటే?

ఈ మధ్య కాలంలో యువత, చిన్నారులకు చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రేమించిన వాళ్లు నిరాకరించారని, ఫరీక్షలో ఫెయిలయ్యామని అర్ధాంతరంగా జీవితాలను చేతులారా చిదిమేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ మండలానికి చెందిన 17 ఏళ్ల సౌజన్య స్థానికంగా ఉన్న ప్రైవేట్ కళాశాలలో ఇంటర్…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

జేబులో బోలెడంత డబ్బు.. ఈ మూడు రాశుల వారి ఇంట ధన వర్షమే!

జ్యోతిష్యశాస్త్రంలో శక్తివంతమైన గ్రహాలలో కుజ గ్రహం, చంద్రుడు ముఖ్యమైనవి. అయితే ఈ రెండు గ్రహాలు ఏప్రిల్ 16న మీన రాశిలో సంయోగం చెందనున్నాయి. దీని వలన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఊహించని విధంగా ఆదాయం పెరగడమే కాకుండా వారి ఇంట ధన వర్షం కురుస్తుందంట. మరి ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మిథున రాశి : మిథున రాశి వారు పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఈ…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

అనారోగ్యం పాలైన భర్త.. బైక్‌ మెకానిక్‌గా మారిన భార్య

కష్టం వస్తే కుంగిపోకుండా, ఆ కష్టాన్నే తన బలంగా మార్చుకుంది ఆ మహిళ. గృహిణిగా ఇంటికే పరిమితమైన ఆమె, భర్తకు వచ్చిన అనారోగ్యంతో తన జీవన గమనాన్ని మార్చుకుంది. పురుషులు మాత్రమే చేయగలరని భావించే బైక్ మెకానిక్ వృత్తిలోకి అడుగుపెట్టి, ఇప్పుడు ఒంటిచేతిపై కుటుంబాన్ని నడిపిస్తోంది ఎన్టీఆర్ జిల్లా మూలపాడుకు చెందిన శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి భర్త బైక్ మెకానిక్. గ్యారేజ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే వెన్నెముక సమస్యతో ఆయన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో మంచానికే పరిమితమయ్యారు….

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీని షేక్ చేస్తోన్న సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఎప్పటి లాగే గత వారం ఓటీటీలో బోలెడన్ని కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రాధిక శరత్ కుమార్ తాయ్ కిళవి, ఆది పిని శెట్టి శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై తదితర సినిమాలు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఇక ఇంగ్లిష్ సినిమా కూడా ఉంది. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. ప్రస్తుతం ఇంగ్లిష్ తో పాటు…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రూ.700కోట్లతో బయో గ్యాస్ ప్రాజెక్ట్.. 1400 మందికి ఉపాది!

క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సర్క్యూలర్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా అటు పారిశ్రామిక వృద్ధిని, ఇటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం నర్మెట్టలో జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్” ఆధ్వర్యంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో…

Read More
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

మరో సాహసానికి పూనుకున్న చైనా.. ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తున్న డ్రాగన్.. !

చైనా తన జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో శాన్లింగ్ అనే కొత్త కౌంటీని ఏర్పాటు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు సమీపంలో నగరాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడమే చైనా ప్రధాన లక్ష్యం. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపన పేరుతో ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే, ఈ ప్రాంతంలోని స్థానిక సంస్కృతి, జనాభా సమతుల్యతపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయని విశ్లేషకులు…

Read More