లక్షల్లో జీతం.. కోటిన్నర ఇల్లు! కట్చేస్తే ర్యాపిడో డ్రైవర్గా మారిన టెక్కీ.. అసలు ఏం జరిగిందంటే?
ఒకప్పుడు లక్షల్లో జీతం తీసుకున్న ఓ ఉద్యోగి ప్రస్తుతం ఇంటి ఈఎమ్ఐ కట్టేందుకు ర్యాపిడో డ్రైవర్గా మారిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ టాప్ ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. అతని ఏడాదికి రూ.40 లక్షలు జీతం వచ్చేది. అయితే తనకు 40 లక్షల జీతం వస్తుందిలే అన్న భరోసాతో అతను 2024లో ఘాజియాబాద్లోని ప్రతీక్ గ్రాండ్ సిటీలో రూ. 1.4 కోట్లు…