Headlines
Hyderabad: మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం.. నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు.. దొరికారో..

Hyderabad: మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం.. నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు.. దొరికారో..

నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పెడచెవిన పెడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు వేగవంతం చేశారు. నిబంధనలు పాటించని వారిని అరికట్టేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 327 మంది పట్టుబడగా, వారిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ADCP (అడ్మిన్)…

Read Full News
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో అరటి పండుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ, పసుపు రంగు అరటిపండ్లు విరివిగా లభిస్తాయి. అరటి పండ్లలో పోషకాలు అపారంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం ఇందులో అధికంగా లభిస్తాయి. అరటి పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఉదాహరణకు, సుమారు 80 గ్రాముల బరువున్న ఒక అరటి పండులో 65 కిలో కేలరీల ఎనర్జీ, 1…

Read Full News
EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

EPFO: నెలవారీ ఆదాయం సంపాదించే వ్యక్తుల కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం అత్యంత విశ్వసనీయమైన పదవీ విరమణ పొదుపు పథకాలలో ఒకటి. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి నెలసరి ప్రాథమిక జీతం రూ. 25,000 అయి ఉండి, అతను 30 సంవత్సరాల పాటు నిరంతరంగా EPF పథకానికి సహకారం అందిస్తే, పదవీ విరమణ సమయానికి అతని పీఎఫ్‌ నిధి రూ. 1 కోటి కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత 8.25 శాతం వార్షిక వడ్డీ రేటు…

Read Full News
Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి!

Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి!

నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతు అయ్యారు. అయితే బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ టీంతో పాటు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల వెలికితీసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో…

Read Full News
మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం!

మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం!

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి, తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక ఘట్టం అన్నారు. రెండేళ్లలోనే రైల్వే స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమురవెల్లి…

Read Full News
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే

మేష రాశి : శ్రావణ మాసంలో మేష రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. Source link

Read Full News
విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?

విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?

దేశ రాజధానిలో చెలరేగిన విద్యార్థుల నిరసన జ్వాలలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఇన్నాళ్లూ కుదిపేశాయి. అయితే, మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనను విరమించుకోవడంతో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయనే ఆశిస్తోంది కేంద్రం. కానీ, ఇంతలోనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ గన్‌లు, సాదా దుస్తుల్లో వచ్చి లాఠీలతో విరుచుకుపడిన వ్యక్తుల తీరుపై కేంద్ర హోంమంత్రి…

Read Full News
Gold Price: బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రపంచంలోనే చౌకగా..

Gold Price: బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రపంచంలోనే చౌకగా..

Gold Price: భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక ఆభరణం. ఇక్కడ, ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. అయితే, ప్రపంచంలో 1 తులం (10 గ్రాముల) బంగారం అత్యంత చౌక ధరకు ఎక్కడ దొరుకుతుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పన్నులు, దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ పరిస్థితుల కారణంగా, వివిధ దేశాలలో బంగారం ధరలో భారీ వ్యత్యాసం…

Read Full News
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌

ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌

మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పచ్చిమిరపకాయలను కడిగి నిల్వ చేయడం చాలామంది చేసే పొరపాటు. మిరపకాయలపై మిగిలిపోయే తేమ వాటిని త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే మిరపకాయలను నిల్వ చేసే ముందు కడగకండి. ఉపయోగించే ముందు మాత్రమే శుభ్రంగా కడగండి. నిల్వ చేయడానికి ముందు అవి పూర్తిగా పొడిగా ఉన్నాయో చూసుకోండి. కాడలను తొలగించి నిల్వ చేయండి. పచ్చిమిరపకాయల కాడలు తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల మిరపకాయలు త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. అందుకే నిల్వ చేసే…

Read Full News
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..!

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..!

గ్లాస్గో క్రీడల్లో నాలుగో రోజు భారత అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. మహిళల 48 కేజీల ఫైనల్ పోటీలు ప్రారంభం కావడంతో అందరి చూపులు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుపైనే నిలిచాయి. స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తడంలో ఆరంభంలో చిన్న తడబాటు ఎదురైంది. అయితే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పోటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా…

Read Full News