Headlines

Aadhaar Card: మీ ఆధార్‌లో ఏయే వివరాలు అప్డేట్ చేశారో మర్చిపోయారా..? డోంట్ వర్రీ.. సెకన్లలోనే తెలుసుకోండిలా..

ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే వినియోగదారులు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మొబైల్ నెంబర్, అడ్రస్, పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, ఈమెయిల్, బయోమెట్రిక్ వివరాలు లాంటివి మార్చుకుంటూ ఉంటారు. వివరాలు అప్డేట్ అయ్యాక ఆ వివరాలతో కొత్త ఆధార్ మీకు యూఐడీఏఐ జారీ చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఏయే వివరాలు అప్డేట్ చేసుకున్నారనే విషయాలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆ వివరాలను డౌన్ లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు యూఐడీఏఐ కల్పిస్తోంది….

Read Full News

Dopamine: శరీరంలో మీకు ఆనందాన్ని ఇచ్చే.. డోపమైన్ పెంచుకోవడానికి సహజ మార్గాలు ఇవే..

మన మెదడులో నిరంతరం విడుదలయ్యే న్యూరో ట్రాన్స్‌మిటర్లలో డోపమైన్ చాలా ముఖ్యమైనది. దీనిని ఫీల్ గుడ్ లేదా రివార్డ్ హార్మోన్ అని పిలుస్తారు. మనం ఏదైనా ఒక పనిని సాధించినప్పుడు, ఇష్టమైన పని చేసినప్పుడు లేదా సంతృప్తి చెందినప్పుడు మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. ఇది మనకు ఉత్సాహాన్ని, ప్రేరణను , ఏకాగ్రతను అందిస్తుంది. శరీరంలో డోపమైన్ స్థాయిలను సహజ సిద్ధంగా ఎలా పెంచుకోవాలో కింద చూడవచ్చు: 1. ఆహారంలో మార్పులు (పోషకాహారం) ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం:…

Read Full News

YS Jagan: ఆ నెల నుంచే పాదయాత్ర 2.O స్టార్ట్.. వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన!

2029లో జరగబోయే ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పర్చూరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 2.0పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పాదయాత్ర 2.0 ఉంటుందన్నారు. వచ్చే ఏడాది అంటే 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్రం 2.0ను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోతున్నట్టు ఆయన పర్చూరు నియోజకవర్గ నేతల సమావేశంలో ప్రకటించారు. 2024…

Read Full News

కేజీ మటన్‌తో చిక్కటి గ్రేవీ కర్రీ.. చపాతీ, బిర్యానీలోకి అదిరిపోతోంది

కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్…

Read Full News

Cinema OTT: 7 ఎపిసోడ్స్.. ఊపిరి ఆపే సస్పెన్స్.. 8 నెలలుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సిరీస్..

ఈ రోజుల్లో ఓటీటీలో రకరకాల కంటెంట్ చిత్రాలు ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంటాయి. ఒక సిరీస్ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. కానీ ఒక సిరీస్ మాత్రం గత ఎనిమిది నెలలుగా టాప్ 10లో కొనసాగుతోంది. ఈ 7-ఎపిసోడ్‌ల సిరీస్, ఓటీటీలో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ విజయం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ప్రేక్షకులకు వేలాది ఎంపికలు అందుబాటులో ఉండే ఓటీటీ వంటి వేగవంతమైన మాధ్యమంలో, ఒక సిరీస్ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం…

Read Full News

UPSC Interviewలో షాకింగ్ ప్రశ్న.. ‘వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా తిరిగి పొందాలి?’

UPSC Interview Questions Telugu: “వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి ఎలా పొందుతారు? లేదా ఎలా చదవాలి?”.. సాధారణంగా టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలా అనిపించినా, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఓ అభ్యర్థిని ఇదే ప్రశ్న ఎదురైంది. 2025 యూపీఎస్సీ పరీక్షలో 575వ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఇంటర్వ్యూ బోర్డు ఈ ఊహించని ప్రశ్నను సంధించింది. తన గత ఉద్యోగం కార్పొరేట్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉండటంతో ఈ ప్రశ్న అడిగినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రశ్నకు తాను ఇచ్చిన…

Read Full News

షుగర్ ఉన్నవాళ్ళు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ ఇదే.. మూడు రోజుల్లోనే శరీరంలో మార్పులు

మధుమేహం నేడు ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి 100 మందిలో 30 మందికి మధుమేహం ఉన్నట్లు గత కొన్ని సంవత్సరాల గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటం డాక్టర్ల చేతిలో కాదు, మీ చేతుల్లోనే ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తే షుగర్ రాకుండా చేసుకోవచ్చని, వచ్చిన వారు కూడా దీనిని నియంత్రించవచ్చని అంటున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. ఈ…

Read Full News

Bullet Train: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఏపీలో తొలి స్టేషన్ అక్కడే.. రూట్ మ్యాప్ ఫిక్స్..

ఏపీ మీదుగా వెళ్లే బుల్లెట్ రైళ్లపై కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ మీదుగా మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై బుల్లెట్ రైళ్ల కారిడార్లను ఏపీ మీదుగా ప్రతిపాదించారు. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. అమరావతి మీదుగా చెన్నైకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. ఈ కారిడార్‌లో ఎక్కువ భాగం ఏపీలోనే…

Read Full News

Moral Story: బద్ధకాన్ని వీడితేనే జీవితంలో విజయం..! ఖాళీ కుండ నేర్పిన పాఠం

నీతి కథలు పిల్లలకు వినోదాన్ని అందించడంతో పాటు జీవితానికి అవసరమైన నైతిక విలువలు, పాఠాలు నేర్పిస్తాయి. చిన్న కథల రూపంలో చెప్పే సందేశాలు పిల్లల మనసులో ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. నీతి కథల ద్వారా నిజాయితీ, దయ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, బాధ్యత వంటి గుణాలను నేర్చుకుంటారు. జీవితంలో పైకి ఎదగాలంటే క్రమశిక్షణ, కష్టపడటం ఎంత ముఖ్యమో ఈ నీతి కథ వివరిస్తుంది. కథ.. ఒక గ్రామంలో ఓ రైతు తన కుమారుడితో కలిసి జీవించేవాడు. ఆ కుమారుడు…

Read Full News

Vijaya shanti : నన్ను శాంతమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారు.. ఆయనతో 6 సినిమాలు చేశాను.. విజయ శాంతి కామెంట్స్..

సౌత్ ఇండస్ట్రీలో సహజ నటనతోపాటు వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసిన హీరోయిన్ విజయశాంతి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి, ‘లేడీ అమితాబ్’ విజయశాంతి తన సినీ ప్రయాణంలోని కీలక ఘట్టాలను, లెజెండరీ దర్శకుడు టి. కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సినీ పరిశ్రమలో ఒక నటిగా హీరోలతో సమానమైన గుర్తింపు, ఇమేజ్…

Read Full News