Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

పై ఫొటోలో గిటారో వాయిస్తోన్న పాపను గుర్తు పట్టారా? మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె హీరోయిన్ గా తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ ఆ ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే ఆ సినిమా హీరోతోనే ప్రేమలో పడిందీ అందాల తార. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లిపీటలెక్కారు. అయితే పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైందామె. భర్త, పిల్లలకే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. మొన్నటివరకు ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. కొన్ని…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది నగల వ్యాపారులు వెండి, బంగారం, వజ్రాల ఆభరణాలపై తగ్గింపులను అందిస్తున్నారు. తేలికపాటి ఆభరణాలు, కొత్త ఎంపికలకు డిమాండ్: గతంలో ప్రజలు పెద్దగా ఆలోచించకుండా బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు వినియోగదారులలో అవగాహన పెరిగింది. ముఖ్యంగా యువ వినియోగదారులు బరువైన ఆభరణాల కంటే తేలికైన,…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

Peddi: ‘పెద్ది’ వాయిదా ఖాయమా ??

వాళ్లూ వీళ్లూ అంటున్నారని, అడుగుతున్నారని మనం రియాక్ట్ అయితే ఎలా? నిజం తెలుసు కాబట్టి.. కాస్త నిలకడగా ఉండటం కూడా ఇంపార్టెంటే అని అనుకుంటున్నారు పెద్ది మేకర్స్. ఇంతకీ వాళ్లకు తెలిసిన నిజమేంటి? నిలకడ మీద జనాలకు వాళ్లు చెప్పదలచుకున్నదేంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌… పెద్ద సినిమా రిలీజ్‌ అంటే ఎలా ఉండాలి? అందులోనూ పెద్ది లాంటి మూవీ బాక్సాఫీస్‌ మీద దండయాత్రకు వస్తున్నప్పుడు ఆ అరేంజ్‌మెంట్స్ ఇంకెంత గట్టిగా ఉండాలి. పట్టుమని 20 రోజులు కూడా…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

8వ వేతన సంఘం నుంచి ఉద్యోగ ప్రకటన! రూ.12 రోజుల పనికి రూ.90 వేలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై చర్చలు జరుగుతున్న వేళ 8వ వేతన సంఘం నుంచి ఒక ఆసక్తికర ప్రకటన వెలువడింది. జీతాల పెంపు ఎప్పుడు అమలు అవుతుందనే ప్రశ్నల మధ్య, ఈ కమిషన్‌లో పనిచేయాలనుకునే వారికి కన్సల్టెంట్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ప్రకటించబడటం గమనార్హం. ఈ నియామకాలు ప్రధానంగా పరిశోధన, విశ్లేషణ పనుల కోసం ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్‌లపై సిఫార్సులు రూపొందించడంలో ఈ బృందం కీలక పాత్ర పోషిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

ఆర్‌సీబీ తుఫాన్ బ్యాటింగ్‌ వెనుక ‘మాస్టర్‌మైండ్’ అతనే: కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు

RCB Batting Mastermind: ప్రస్తుత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. మైదానంలో ఆటగాళ్లు కనబరుస్తున్న దూకుడు వెనుక ఒక వ్యూహకర్త కృషి ఉందని లక్నో జట్టు ఆటగాడు కృనాల్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో ఆడటం వెనుక దినేష్ కార్తీక్ అందించిన శిక్షణ,  సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. దినేష్ కార్తీక్ – జట్టు వ్యూహకర్త.. జట్టులో దినేష్ కార్తీక్‌ను అందరూ ‘మాస్టర్‌మైండ్’…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే..! కానీ, వీళ్లకు మాత్రం డేంజర్

ఎండాకాలం వచ్చిందంటే శరీరానికి కావలసిన ద్రవాలు అందించడం అత్యవసరం. ఈ సమయంలో కొబ్బరి నీరు ఒక సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన పానీయంగా నిలుస్తుంది. వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నీరు అద్భుతమైన పానీయం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే.. కొబ్బరి నీటి ప్రయోజనాలు, ఎవరు తీసుకోవాలి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఈ…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

Tarun : సినిమాల్లోకి తరుణ్ రీఎంట్రీ.. కార్లిటీ ఇచ్చిన రోజా రమణీ.. ఏమన్నారంటే..

సీనియర్ హీరోయిన్ రోజా రమణి ఇటీవల ఓ కార్యక్రమంలో తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కొడుకు, నటుడు తరుణ్ వివాహం, రీ-ఎంట్రీ ప్రణాళికలపై కూడా మాట్లాడారు. కెరీర్ పీక్ లో, హీరోయిన్‌గా సౌత్ లో బిజీగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నానని రోజా రమణి తెలిపారు. అది ప్రేమ వివాహమని, ఇరు కుటుంబాలు సులభంగా అంగీకరించాయని, ఎటువంటి చేజింగ్ గానీ, అభ్యంతరాలు గానీ లేవని స్పష్టం చేశారు. తన…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

Stock Market: కాసుల వర్షం.. ఒకే వారంలో రూ. 29 లక్షల కోట్ల లాభం.. 5 ఏళ్లలో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్

Stock Market: గత వారం భారత స్టాక్ మార్కెట్‌కు ఒక పండుగలా గడిచింది. గత నెలన్నరగా నష్టాలను ఎదుర్కొంటున్న పెట్టుబడిదారులు, గత శుక్రవారం నాడు ఎట్టకేలకు తమ ముఖాలపై ఊరట చిరునవ్వును చూశారు. మార్కెట్ తన నిరంతర పతన ధోరణికి బ్రేక్ వేయడమే కాకుండా, గత ఐదేళ్లలో తన అత్యుత్తమ వారపు పనితీరును కూడా కనబరిచింది.  గత కొన్నాళ్లుగా నష్టాలతో సతమతమవుతున్న ఇన్వెస్టర్లకు గత వారం భారీ ఊరట లభించింది. భారతీయ షేర్ మార్కెట్ గత ఐదు…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన క్రేజ్ గురించి చిన్న పిల్లాడిని అడిగిన పేజీలు పేజీలు చెప్తాడు. తెలుగు సినిమా చెరిత్రలో తిరుగులేని పేర్లలో చిరంజీవి పేరు ఒకటి. హీరోగా ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. తన డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయండం చిరుకి వెన్నతో పెట్టిన విద్య.. అలాగే తన నటనతో థియేటర్స్ లో చప్పట్లు కొట్టించారు.. ఎమోషనల్ సీన్స్ లో చిరంజీవి నటిస్తుంటే ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరిగేవి.. అంతటి దిగ్గజ నటుడు…

Read More
Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే తెలుగులో ఫేమస్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో సతీమణి

CBSE Class 10th Results 2026: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

హైదరాబాద్‌, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 25…

Read More