Headlines
EPF Vs PPF Vs VPF: ఈ మూడింటిలో ఏది బెటర్..? ఎందులో పెట్టుబడి పెడితే మంచిదంటే..?

EPF Vs PPF Vs VPF: ఈ మూడింటిలో ఏది బెటర్..? ఎందులో పెట్టుబడి పెడితే మంచిదంటే..?

ఈ రోజుల్లో ఖర్చులు అనేవి పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. ఇలాంటి తరుణంలో భవిష్యత్ అవసరాల కోసం చాలామంది డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. మీ డబ్బులు సురక్షితంగా పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. అందులో కేంద్రం ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అనేక పథకాలు అందుబాటులో ఉండటం వల్ల ఏది ఏంచుకోవాలనేది పెట్టుబడిదారులకు కన్‌ప్యూజ్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ…

Read Full News
అరే ఎలారా.. 18 ఏళ్లకే రూ.64 కోట్లు కాజేసిన కర్రాడు.. ఎలా కొట్టేశాడో తెలిస్తే..

అరే ఎలారా.. 18 ఏళ్లకే రూ.64 కోట్లు కాజేసిన కర్రాడు.. ఎలా కొట్టేశాడో తెలిస్తే..

టెక్నాలజీని వాడి చాలా మంది గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టిస్తుంటే.. కోందరు మాత్రం తమ స్వార్థాల కోసం దానిని వినియోగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఏఐ, టెలిగ్రామ్ ఛానెళ్లను ఉపయోగించి ఏకంగా రూ.64 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్ ఛేదించిన గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ రాకెట్ వెనుక ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ మొత్తం నేర సామ్రాజ్యం వెనుక ఉన్నది ఓ 18 ఏళ్ల…

Read Full News
Tollywood: ఆ అందమేంటండీ బాబూ.. 52 ఏళ్ల వయసులో గ్లామర్ సంచలనం.. నెట్టింట హీటెక్కిస్తున్న సీనియర్ హీరోయిన్..

Tollywood: ఆ అందమేంటండీ బాబూ.. 52 ఏళ్ల వయసులో గ్లామర్ సంచలనం.. నెట్టింట హీటెక్కిస్తున్న సీనియర్ హీరోయిన్..

ఒకప్పుడు హిందీతో పాటు తెలుగు సినీ పరిశ్రమను తన గ్లామర్, అభినయంతో ఏలిన సీనియర్ కథానాయిక ఊర్మిళ మటోండ్కర్. ప్రస్తుతం ఆమె వయసు 52 ఏళ్లు అంటే ఎవరూ సులువుగా నమ్మలేకపోతున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న గ్లామరస్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఆమె రూపం, ఫిట్‌నెస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఆమె అసలు ఏమైనా అందం తింటుందా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. హిందీలో ‘రంగీలా’ చిత్రంతో…

Read Full News
కరోనా రక్కసి.. ఏపీని ముంచెత్తుతున్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..

కరోనా రక్కసి.. ఏపీని ముంచెత్తుతున్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..

పక్కవాళ్లు తుమ్మినా, దగ్గినా భయపడాల్సిన రోజులు మళ్లీ వచ్చేశాయ్.. అందులోనూ తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పారా.. కాస్త అనుమానించాల్సిందే. జ్వరం కూడా ఉందంటే.. ముక్కులో పుల్ల పెట్టే టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఏపీలో ‘ఓమిక్రాన్ RF.5’ వైరస్ ముప్పేట ముంచెత్తుతోంది. నిన్నటివరకు ఒకటి రెండేలే అనుకున్న కేసులు.. ఇప్పుడు 26కి చేరాయి. ఇప్పటికే నలుగురి ప్రాణాలను బలితీసుకుంది ఈ వేరియంట్. కడప నుంచి విశాఖ వరకు ఏకంగా 10 జిల్లాలకు ఈ మహమ్మారి పాకేసింది. తాజాగా.. ఏపీలో…

Read Full News
అమెరికా స్టూడెంట్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. సెప్టెంబర్‌ 15 వరకే డెడ్‌లైన్‌

అమెరికా స్టూడెంట్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. సెప్టెంబర్‌ 15 వరకే డెడ్‌లైన్‌

అమెరికా కొత్త ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో ఎఫ్-1 (F-1) స్టూడెంట్‌ వీసా, జే-1 (J-1) ఎక్స్చేంజ్‌ వీసాలపై ఉన్న విద్యార్థులు ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ (D/S)’ విధానం కింద తమ విద్యా కార్యక్రమం పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అయితే అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (DHS) తీసుకొచ్చిన కొత్త ఫైనల్‌ రూల్‌ ప్రకారం ఈ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి….

Read Full News
Chanakya Niti: ద్రోహం చేసిన వారిని క్షమించాలా వద్దా? చాణక్యుడు చెప్పిన సంచలన నియమాలు!

Chanakya Niti: ద్రోహం చేసిన వారిని క్షమించాలా వద్దా? చాణక్యుడు చెప్పిన సంచలన నియమాలు!

ఆచార్య చాణక్యుని సూత్రాల ప్రకారం, దయ , క్షమాగుణం మానవునికి ఉండాల్సిన అత్యుత్తమ లక్షణాలు. అయితే వాటిని వివేకంతో ఉపయోగించకపోతే అదే క్షమాగుణం మిమ్మల్ని నాశనం చేసే ఆయుధంగా మారుతుంది. ప్రతి తప్పునూ గుడ్డిగా క్షమిస్తూ పోవడం ఎంతమాత్రమూ సరైన నిర్ణయం కాదని చాణక్యుడు స్పష్టం చేశారు. క్షమించడం ఎప్పుడు సరైన నిర్ణయం అవుతుంది? 1. పొరపాటు అనుకోకుండా జరిగినప్పుడు: ఒక వ్యక్తి ఎలాంటి దురుద్దేశం లేకుండా, మొదటిసారి పొరపాటు చేసి, దానిని మనస్ఫూర్తిగా గ్రహించి క్షమాపణ…

Read Full News
Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తంలో చేతబడి, క్షుద్ర పూజలు జరుగుతాయా? సూర్యోదయానికి ముందే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి!

Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తంలో చేతబడి, క్షుద్ర పూజలు జరుగుతాయా? సూర్యోదయానికి ముందే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి!

జ్యోతిష్య , ఆధ్యాత్మిక నిపుణుల వివరాల ప్రకారం, బ్రహ్మ ముహూర్తం అనేది రోజు మొత్తంలోనే అత్యంత విపరీతమైన శక్తి తరంగాలు ఉండే సమయం. ఈ సమయాన్ని కొందరు మంచి ఆలోచనలతో దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగిస్తే, దుష్ట మనస్తత్వం ఉన్న కొందరు వ్యక్తులు ఇతరులకు హాని తలపెట్టడానికి లేదా వశీకరణం వంటి తాంత్రిక చర్యలకు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ పవిత్ర సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. బ్రహ్మ ముహూర్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ…

Read Full News
Rohit Sharma : వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ.. మళ్లీ ముంబై కెప్టెన్‌గా హిట్‌మాన్?

Rohit Sharma : వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ.. మళ్లీ ముంబై కెప్టెన్‌గా హిట్‌మాన్?

Rohit Sharma : టీమిండియా దిగ్గజ ఓపెనర్, హిట్‌మాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ రిటైర్మెంట్ గురించి రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ, తన పవర్‌ఫుల్ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. భారత్ ఈ వన్డే సిరీస్‌ను 2-1తో చేజార్చుకున్నప్పటికీ, రోహిత్ ఫామ్‌లోకి రావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. అయితే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ ఇంగ్లాండ్‌లోనే ఉండిపోవడం విశేషం. లండన్‌లో నీతా…

Read Full News
Lord Shiva: పరమశివుని శిరస్సుపై చంద్రవంక ఎందుకు ఉంటుంది? చంద్రశేఖరుని రూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే

Lord Shiva: పరమశివుని శిరస్సుపై చంద్రవంక ఎందుకు ఉంటుంది? చంద్రశేఖరుని రూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే

పరమశివుని విగ్రహాన్ని గానీ లేదా చిత్రాన్ని గానీ చూసినప్పుడు, ఆయన జటాజూటంలో ప్రవహించే గంగమ్మ తల్లి, మెడలో మెరిసే భుజంగము , నుదుటిని అలంకరించే సుందరమైన చంద్రవంక (Crescent Moon) కళ్ల ముందుకు వస్తాయి. మనమందరం చిన్నప్పటి నుండి శంభుడిని ఈ దివ్య రూపంలో పూజిస్తూనే ఉన్నాం. అయితే ఆ పరమేశ్వరుడు తన శిరస్సుపై చంద్రుడిని ఎందుకు ధరించాడో, ఆయనకు ‘చంద్రశేఖరుడు’ అనే నామం ఎలా వచ్చిందో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీని వెనుక…

Read Full News
PM Kisan: పీఎం కిసాన్ రూల్స్.. ఒకే కుటుంబంలో ఇద్దరికి పథకం వర్తిస్తుందా..? ఈ పని చేస్తే ఇద్దరికీ డబ్బులు

PM Kisan: పీఎం కిసాన్ రూల్స్.. ఒకే కుటుంబంలో ఇద్దరికి పథకం వర్తిస్తుందా..? ఈ పని చేస్తే ఇద్దరికీ డబ్బులు

రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం రూపంలో కొంతమొత్తం ప్రతీ ఏడాది అందిస్తూ వస్తోంది. ఎప్పటినుంచో ఈ పథకం అమలవుతుండగా.. దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకంగా ఇది కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది లబ్ది పొందుతున్నారు. Source link

Read Full News