Headlines

ఆ పేరు వెనుక ఉద్యమ స్ఫూర్తి.. జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..’..తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన గేయంలోని ఈ పిలుపు.. ఇప్పుడు జనసేన యువజన విభాగం పేరుగా మారింది. పార్టీ ఆవిర్భవించి పన్నెండేళ్లు దాటిన తర్వాత.. జనసేన తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ‘జై కొట్టు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఆవిష్కరించారు. వాస్తవానికి.. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పార్టీ ప్రస్థానంలో యువత మొదటి నుంచీ కీలకంగా ఉంది. సభలు,…

Read Full News

Bank Account: పొరపాటున బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? నో టెన్షన్.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..

కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో పాటు మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్ విధానాల్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే బ్యాంక్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పొరపాటున కట్ చేసినప్పుడు 10 పనిదినాల్లోపు తిరిగి ఖాతాదారులకు జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంక్‌లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపంలో అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. Source link

Read Full News

బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది.. సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే పూలు

ఇక సీతమ్మ పువ్వు బాగా, చెట్టు నిండుగా పూయాలి అంటే, తప్పకుండా దానికి అరటి పండు తొక్కలను తీసుకొని వాటిని రెండు రోజు నానబెట్టి, మిక్సీ జార్‌లో మిక్సీ పట్టి వాటిని నీటిలో కలిపి వారానికి ఒక సారి పోయాలి. దీని వలన పూలు పెద్దగా పూస్తాయి. మంచి రంగు కూడా వస్తుంది. Source link

Read Full News

కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే ఇది తాగితే చాలు..

జీర్ణ సమస్యలకు సరళమైన సహజ పరిష్కారాన్ని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సలీం జైదీ సూచించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వంటింట్లో ఉండే చియా గింజలు కడుపును సహజంగా శుభ్రపరచడంలో సంజీవనిలా పనిచేస్తాయి. చియా విత్తనాలలో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం ప్రేగుల కదలికలను వేగవంతం చేసి, మలాన్ని సులభంగా బయటకు పంపడానికి తోడ్పడుతుంది. నిరంతరం మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మేలైన ఉపశమనాన్ని ఇస్తుంది. చియా గింజల ప్రత్యేకత వాటి…

Read Full News

Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 28 సెంట్రిగేడ్ డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉండగా…..

Read Full News

Sreemukhi: ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్‌కు శ్రీముఖి సూపర్బ్ డ్యాన్స్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిందిగా.. వీడియో

తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యేషనాగుల కట్టమీద’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలా ఏళ్ల క్రితమే ఈ పాట వచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా నాని ది ప్యారడైజ్ లో యాడ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే రిలీజైన ఈ ఫోక్ మాస్ సాంగ్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆకట్టుకునే లిరిక్స్ దుమ్మురేపే మ్యూజిక్ అలాగే నాని – కీర్తి సురేష్ ల మాస్ స్టెప్పులు.. వెరసి ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్ నే నెక్ట్స్…

Read Full News

పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..

సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఉదయాన్నే పరగడుపున రిఫైన్డ్ సాల్ట్ కాకుండా హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ కలిపిన నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది: ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కడుపులో ఆహారాన్ని అరిగించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా అజీర్తి,…

Read Full News

ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (సెప్టెంబర్ 3, 2026): మేషం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృషభం రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా సమసిపోతాయి. కొన్ని శుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మిథునం రాశివారిని వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు కూడా మారే అవకాశం ఉంది. కాగా, మేషం…

Read Full News

Gold Prices: భారీగా పతనమైన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే డౌన్.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరట దక్కింది. శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో గోల్డ్ రేట్లు భారీగా దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు డౌన్ అవుతూ కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తున్నాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణంగా నిలుస్తున్నాయి. డాలర్ మళ్లీ బలం పుంజుకోవడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలతో గోల్డ్, సిల్వర్ రేట్లు పతనమవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ.9 వేల మేర ధర బంగారం…

Read Full News

జస్ట్ రెండు స్పూన్స్ తింటే చాలు.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా పని చేస్తాయి

ఇప్పుడు చెప్పుకోబోయేవి అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, ఇవి ఇప్పటికి చాలా మందికి తెలియదు. అలాంటి పదార్దాలలో ఈ కలోంజి గింజలు కూడా ఒకటి వీటినే నల్ల జీలకర్ర అని అంటారు. వందల ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో వాడుతూనే ఉన్నారు. ఇవి చూడటానికి చిన్నగా కనిపిస్తాయి దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి….

Read Full News