Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..
గతంలో పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన డింక్ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ విధానానికి ఆకర్షితులవుతున్న దంపతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణ కాలుష్యం, ఉరుకులు పరుగుల జీవితం, ఆర్థిక అస్థిరత వంటి కారణాలతో యువత తల్లిదండ్రులుగా మారడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. పిల్లల పెంపకంలో అత్యధికంగా విద్యకే సగానికి పైగా ఖర్చవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం వ్యయంలో సుమారు యాభై తొమ్మిది శాతం…