Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

గతంలో పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన డింక్ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్ విధానానికి ఆకర్షితులవుతున్న దంపతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణ కాలుష్యం, ఉరుకులు పరుగుల జీవితం, ఆర్థిక అస్థిరత వంటి కారణాలతో యువత తల్లిదండ్రులుగా మారడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. పిల్లల పెంపకంలో అత్యధికంగా విద్యకే సగానికి పైగా ఖర్చవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం వ్యయంలో సుమారు యాభై తొమ్మిది శాతం…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

Tech Tips: 3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది..? ఇవి తప్పక తెలుసుకోండి..

ఎండలు మండిపోతున్నాయి.. ఇంట్లో ఏసీ ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికీ కావాల్సింది సీలింగ్ ఫ్యాన్. అయితే మార్కెట్లోకి వెళ్తే రకరకాల డిజైన్లు, రెక్కల సంఖ్యతో ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువగా 3 రెక్కల ఫ్యాన్లు కనిపిస్తాయి, కానీ ఈ మధ్య 4, 5 రెక్కల ఫ్యాన్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఫ్యాన్ వేగంగా తిరుగుతుంది? ఏది కరెంట్ బిల్లును తగ్గిస్తుంది?అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 3 రెక్కల ఫ్యాన్: దేశంలోని మధ్యతరగతి…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తేనే మీ నీళ్లు ఫ్రిజ్‌లోలా చల్లగా ఉంటాయి!

ఎండలు ముదురుతున్న కొద్దీ అందరూ చల్లటి నీటి కోసం వెతుకుతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, వేసవిలో ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి కుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి కుండలోని నీరు తాగడం వల్ల గొంతు నొప్పి రాకుండా ఉండటమే కాకుండా శరీరంలోని జీవక్రియలు మెరుగుపడతాయి. అయితే, మార్కెట్లో దొరికే అన్ని కుండలు నీటిని చల్లబరచలేవు. కుండను ఎంచుకునేటప్పుడు అది పచ్చి మట్టితో చేసినదా లేక బాగా కాలినదా…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

Cinema : థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా.. విడుదలైన మూడు రోజులకే సంచలనం..

`నువ్వే కావాలి` చిత్రం గురించి నిర్మాత స్రవంతి రవికిషోర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న అనేక విషయాలను వెల్లడించారు. ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక కీలక మలుపు అని, `లేడీస్ టైలర్` సినిమాతో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత ఆర్థికంగా ఎంతో బలహీనంగా ఉన్న దశలో `నువ్వే కావాలి` మాతృకను చూసి తెలుగులో తీయాలనే ఆలోచన వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా విజయభాస్కర్‌ను…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటుడు

టాలీవుడ్ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకున్న అనుబంధాన్ని, అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆసక్తికరంగా వివరించారు. రామ్ గోపాల్ వర్మను భూగోళం మీద ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన జీవిగా తనికెళ్ళ భరణి అభివర్ణించారు. ‘శివ’ సినిమాకు ముందు వర్మను చూసినప్పుడు, ఆయనలో అంత గొప్ప దర్శకుడు ఉన్నాడని తాను ఊహించలేదని భరణి నిజాయితీగా చెప్పారు. వర్మకు ఇంగ్లీష్ సాహిత్యంపై ఉన్న పట్టు, ఎప్పుడూ…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

Telangana: నిమిషాల్లోనే 130 రకాల వైద్య పరీక్షలు.. సెకన్లలోనే వాట్సప్‌కు రిపోర్ట్స్.. హెల్త్ ఏటీఎంలు వచ్చేశాయ్..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో హెల్త్ ఏటీఎంలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ అత్యాధునిక పరికరాలు కేవలం నిమిషాల వ్యవధిలోనే 130 రకాల టెస్టులు ఆటోమేటిక్‌గా నిర్వహిస్తాయి. అనంతరం వాట్సప్‌కు లేదా ఎస్‌ఎంఎస్ రూపంలో మొబైల్‌కు టెస్టుల రిపోర్టులు వచ్చేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాన్యువల్ విధానంలో టెస్టులు చేయాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది. దీంతో రోగుల వెయిట్ చేయాల్సి వస్తుంది. దీని…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

DOST 2026: ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. ఇదిగో పూర్తి షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ – DOST 2026-27 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి సోమవారం ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు మహిళా వర్సిటీ, జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో బి.ఏ, బి.ఎస్సీ, బి.కామ్ వంటి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

Peddi Movie : పదేళ్ల తర్వాత చర‏ణ్‏తో సినిమా.. పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. ఎవరంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో చరణ్ పక్కా మాస్ అవతారంలో కనిపించనున్నారు. రంగస్థలం తర్వాత మరోసారి అదే స్థాయిలో లుక్, పాత్రను ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఇటీవల…

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

Vaibhav Suryavanshi : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ… 386 రోజుల కసి.. సన్‌రైజర్స్‌పై పగ తీర్చుకుంటాడా?

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. అదే వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న పోరులో వైభవ్ ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. గతేడాది హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ ఎదుర్కొన్న ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, ఆ 386 రోజుల కసిని ఈ మ్యాచ్‌తో తీర్చుకోవాలని వైభవ్ పట్టుదలతో ఉన్నాడు….

Read More
Hyderabad: పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ. 1.83 కోట్లా..

PM Modi: నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో ప్రధాని మోదీ కీలక కామెంట్స్..

దేశ రాజకీయాల్లో నూతన శకం ఆరంభం కాబోతోంది. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏప్రిల్ 16న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రత్యేక భేటీ జరగనుందని ప్రధాని వెల్లడించారు. ‘‘నేను ఇక్కడ ఉపదేశం ఇవ్వడానికి రాలేదు…..

Read More