rajeshchukka117@gmail.com

ఈ కోడి ముందు బ్రాయిలర్, నాటు కోడి జుజుబీ.. ఏకంగా అన్నేళ్ళు బతికి గిన్నిస్ రికార్డు కూడా..

ఈ కోడి ముందు బ్రాయిలర్, నాటు కోడి జుజుబీ.. ఏకంగా అన్నేళ్ళు బతికి గిన్నిస్ రికార్డు కూడా..

ఇప్పటి వరకు మనం బ్రాయిలర్, నాటు కోడి చూసాము అయితే, ఇది వాటి కన్నా ముదురు కోడి. అలా అని దీనిని అసలు తక్కువ అంచనా వేయకండి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో సాధించిన కోడి. ఈ కోడి రికార్డ్స్ క్రియోట్ చేసింది. అసలు ఈ కోడి అన్నేళ్లు ఎలా బతికింది? దాని అలవాట్లు ఏంటనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. అయితే, సాధారణంగా కోళ్ల ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మధ్య ఉంటుంది. అయితే, గెర్టీ…

Read More
జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్

జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్

పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు రవాణా నిలిచిపోయింది. 40 రోజుల పాటు కొనసాగిన యుద్ధం.. ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలికంగా నిలిచింది. అయితే, ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని ట్రంప్, ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇరాన్ యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలను సాధించలేదనేది స్పష్టమవుతోంది. అమెరికాకు ఇరాన్ చుక్కలు…

Read More
పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఒక అద్భుత ఘటన చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పూజారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి పూజారి కుటుంబ సభ్యులు పూజ గదిలోకి వెళ్లగా, అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. పూజ గదిలోని సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న చెంబులోకి ప్రవేశించిన ఒక భారీ నాగుపాము పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతూ…

Read More
ఎండాకాలంలో నిమ్మరసం తాగేముందు ఈ భయంకర నిజాలు తెలుసుకోండి.. లేకపోతే ఏమవుతుందో తెలుసా..?

ఎండాకాలంలో నిమ్మరసం తాగేముందు ఈ భయంకర నిజాలు తెలుసుకోండి.. లేకపోతే ఏమవుతుందో తెలుసా..?

జీర్ణవ్యవస్థపై పంజా: చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే పరగడుపున నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకుంటే, అందులోని సిట్రిక్ యాసిడ్ కడుపులోని ఆమ్ల స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. దీనివల్ల కడుపులో మంట, వికారం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది పేగుల గోడలపై ప్రభావం చూపి అల్సర్లు రావడానికి కూడా కారణం కావచ్చు….

Read More
ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది.. ఒకే సిరంజీని పదేపదే వాడటం వల్ల ఏకంగా 331 మంది చిన్నారులు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. బీబీసీ చేపట్టిన రహస్య కెమెరాల విచారణలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలను ఉలిక్కిపడేలా చేసాయి. పాకిస్థాన్‌లోని టిహెచ్‌క్యూ ఆసుపత్రి టౌన్సాలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ వైఫల్యాలను తాజాగా బీబీసీ వెలుగులోకి తెచ్చింది. 2024 నవంబర్ నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో చిన్నారులకు హెచ్‌ఐవీ సోకడంపై స్ధానిక…

Read More
విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ యువకుడు ఏకంగా 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్చల్‌ చేశాడు. విద్యుత్‌ స్తంభంపై యువకుడిని చూసిన స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. సినిమాలను తలపించేలా సాగిన ఈ హైడ్రామా చివరికి సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు గతంలో విద్యుత్ శాఖలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా పై అధికారులు…

Read More
ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు.. వదిలేసి వెళ్లిన విమానం..

ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు.. వదిలేసి వెళ్లిన విమానం..

యూరోప్‌లో కొత్త నిబంధనల కారణంగా బోర్డింగ్‌ సమయంలో 120 మందికి పైగా ప్రయాణికులు ఫ్లైట్‌ మిస్‌ అయ్యారు. యూరోప్‌లో తాజాగా బోర్డర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ అమల్లోకి వచ్చింది. ప్రయాణికుల పాస్‌పోర్టు స్టాంపింగ్‌కు బదులు బయోమెట్రిక్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ స్కాన్‌ చేయాల్సిఉంది. చెకింగ్‌ ఆలస్యమవడంతో వారు ఎయిర్‌పోర్టులో ఉన్నా ఫ్లైట్‌ ఎక్కలేకపోయారు.ఇటలీలోని మిలన్‌ నుంచి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు వెళ్లేందుకు 156 మంది ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ప్రయాణానికి కొన్ని గంటల ముందే వారంతా విమానాశ్రయానికి చేరుకున్నారు. పాస్‌పోర్ట్‌…

Read More
Gold Price: గంటల్లోనే మారిన రేట్లు.. వేలల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయతృతీయ వేళ బిగ్ షాక్..

Gold Price: గంటల్లోనే మారిన రేట్లు.. వేలల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయతృతీయ వేళ బిగ్ షాక్..

పసిడి ప్రియులకు షాకిస్తూ బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగాగంటల వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.810 పెరిగి రూ.1,55,780 కు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల…

Read More
Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

విషు పండుగలో అత్యంత కీలకమైన ‘విషు కని’ (Vishu Kani) గురించి ఆమె వివరిస్తూ.. ఉదయాన్నే కళ్ళు మూసుకుని వచ్చి దేవుడి ముందు అమర్చిన పండ్లు, పువ్వులు, బంగారం, అద్దాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి అని అన్నారు. ఆ ఏడాది మొత్తం శుభప్రదంగా గడవాలని కోరుకుంటూ చూసే ఆ దృశ్యం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. Source link

Read More
పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య

పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య

ఇంట్లో జరిగే చిన్న చిన్న మాటలు ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తాయో గుర్తు చేసే ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి పరిధిలోని శంషిగూడలో, భర్త సరదాగా అన్న మాటను మనసులో పెట్టుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం స్థానికంగా ఆందోళన కలిగించింది. శంషిగూడకు చెందిన శివకుమార్, రాజేశ్వరి దంపతులు మాములుగా హ్యపీగానే ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ చిన్న సంఘటన వారి జీవితంలో కలకలం రేపింది. భార్య ఆరోగ్యంపై శ్రద్ధతో మాట్లాడిన భర్త మాట.. అనుకోని…

Read More