rajeshchukka117@gmail.com

నందగోకుల్ వెళ్ళాలంటే అంటే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే నో ఎంట్రీ

నందగోకుల్ వెళ్ళాలంటే అంటే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే నో ఎంట్రీ

ప్రాణం కంటే హెల్మెట్ బరువు ఎక్కువ కాదు..కానీ ఆ చిన్న హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించింది మెదక్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అదే 'నందగోకుల్'.ఆ ఊరి పొలిమేర దాటాలంటే తలకు హెల్మెట్ ఉండాల్సిందే..లేదంటే 'నో ఎంట్రీ' బోర్డు దర్శనమిస్తుంది. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీసుకున్న ఈ ఆదర్శవంతమైన నిర్ణయం పై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. వారం…

Read More
అబ్బబ్బా.. వరుసగా రెండు మహా యోగాలు.. వారికి పట్టిందల్లా బంగారం..!

అబ్బబ్బా.. వరుసగా రెండు మహా యోగాలు.. వారికి పట్టిందల్లా బంగారం..!

మేషం: ఈ రాశికి ధన, తృతీయ స్థానాల్లో ధన ధాన్య సమృద్ధి యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ ఆరు రోజుల్లో వీరు చేపట్టే ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిన శుభ ఫలితాలనిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. భూ సంబంధమైన ఆస్తుల్లోనూ, షేర్ల లోనూ, చిన్న వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం,…

Read More
ఎండాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా..? తినేముందు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

ఎండాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా..? తినేముందు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

రోగనిరోధక శక్తికి బూస్టర్: వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. బొప్పాయిలో విటమిన్-సి, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. బొప్పాయిలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. దీనిని తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, తరచుగా ఆకలి వేయదు. తద్వారా అతిగా తినడం తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. Source link

Read More
పోస్టుమార్టం రిపోర్ట్‌తో వెలుగులోకి వచ్చిన నిజం.. ఆత్మహత్య కాదు హత్య!

పోస్టుమార్టం రిపోర్ట్‌తో వెలుగులోకి వచ్చిన నిజం.. ఆత్మహత్య కాదు హత్య!

ఆత్మహత్య కాస్త హత్య కేసుగా మారింది. కట్టుకున్న భర్త, కన్న కొడుకు అరెస్ట్ అయ్యారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం తువ్వపల్లె గ్రామానికి చెందిన 44 ఏళ్ల శెట్టి వరాలు డిసెంబర్ 15 న మృతి చెందింది. ఉరి వేసుకున్నట్లుగా కనిపించింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని వరాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆత్మహత్య కింద కేసు కూడా నమోదయింది. అయితే పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య కాదని…

Read More
అడ్వకేట్ సుబ్బారావు అసలు సినిమా ఇది

అడ్వకేట్ సుబ్బారావు అసలు సినిమా ఇది

ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న పేరు అడ్వకేట్ సుబ్బారావు. ఒక సాధారణ న్యాయవాది పేరు ఎలా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది? ఆ కథలో మలుపులు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. వివాదాలు, ఆరోపణలు, ప్రచారం అన్నీ కలిసిన ఒక సినిమా రేంజ్ కథ కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన సుబ్బారావు వృత్తిరీత్యా న్యాయవాది. అయితే న్యాయవాద వృత్తితో పాటు సినిమాలపై…

Read More
మటన్‎తో పోటీ పడుతున్న అడవి పండ్లు.. పైసా ఖర్చు లేకుండా 100 రోగాలను నయం చేస్తుంది

మటన్‎తో పోటీ పడుతున్న అడవి పండ్లు.. పైసా ఖర్చు లేకుండా 100 రోగాలను నయం చేస్తుంది

ఎండా కాలంలో ఎక్కువగా దొరికే పాల పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ధరలో అయితే మటన్ తో పోటీ పడుతున్నాయి. వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే. పాల పండ్లు తినడం వలన కొన్ని రకాల సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఇంకా వీటిలో విటమిన్లు, ఖనిజాలు,…

Read More
ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

వన్యప్రాణుల ప్రపంచం ఎప్పుడూ వింతగానే ఉంటుంది. అడవిలో అప్పుడే పుట్టిన జంతువులను చూడటం ఒక అరుదైన అనుభూతి. తాజాగా సోషల్ మీడియాలో ఒక బుల్లి ఖడ్గమృగం వీడియో తెగ వైరల్ అవుతోంది. కేవలం ఒక్కరోజు వయసున్న ఈ ‘బేబీ రైనో’ అల్లరిని చూసి వన్యప్రాణి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ అద్భుతమైన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఒక్కరోజు వయసున్న బుల్లి ఖడ్గమృగాన్ని మీరు ఎప్పుడైనా…

Read More
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

ఇటీవల అడవుల్లో ఆహారం, నీళ్లు దొరక్క వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో పశువులు, మనుషులపై కూడా దాడులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లోకీ చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి వన్యమృగాలు. అయితే ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్న వన్యమృగాలను తరిమి కొట్టేందుకు పోలాండ్‌ దేశంలో అదిరిపోయే హైటెక్‌ ప్లాన్‌ వేశారు. నగరంలోకి చొరబడుతున్న అడవి పందుల గుంపును చెల్లాచెదురు చేయడానికి ఒక హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించి వార్తల్లో నిలిచింది…

Read More
క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..

క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..

ఏప్రిల్‌ 14న CBSE పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. వేలమంది విద్యార్థులు తమ మార్కుల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. చాలామందికి అవి కేవలం మార్కులు మాత్రమే కావచ్చు, కానీ ఢిల్లీకి చెందిన ఆరవ్ వత్స్‌కి మాత్రం ఈ ఫలితాలు ఒక గొప్ప విజయం. ఇది కేవలం పరీక్షల్లో సాధించిన మార్కుల గురించి మాత్రమే కాదు, ఆ మార్కులను చేరుకోవడానికి అతను పడిన కష్టం, చూపించిన ధైర్యం గురించి. ఢిల్లీలోని మెహ్రౌలీలో నివసించే ఆరవ్ ది ఒక వైద్యుల…

Read More
పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో రోడ్లన్నీ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఈ వేడికి ఎలక్ట్రిక్ వాహనాలు సైతం రోడ్డుపైనే తగలబడిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో పెట్రోల్ బంక్ యజమానులు.. ఒక ఐడియా వేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంక్…

Read More