Headlines

rajeshchukka117@gmail.com

Video: వింటేజ్ రిషబ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!

Video: వింటేజ్ రిషబ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!

Rishabh Pant One handed six Video: ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాంశ్ ఆర్య, కూపర్ కోనోలీ మెరుపు దాడితో పంజాబ్ జట్టు ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. అనంతరం 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్,…

Read More
AI సాయంతో అప్పులు తీర్చవచ్చా? గందరగోళం దూరం చేస్తూ..

AI సాయంతో అప్పులు తీర్చవచ్చా? గందరగోళం దూరం చేస్తూ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న ఈ కాలంలో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో కూడా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అప్పుల బారిన పడిన వారికి AI ఆధారిత టూల్స్ ఒక మార్గదర్శకంగా మారుతున్నాయి. వ్యక్తి తన ఆదాయం, ఖర్చులు, ఉన్న రుణాలు, వడ్డీ రేట్లు వంటి వివరాలను ఇవ్వగానే, AI వాటిని విశ్లేషించి ఒక స్పష్టమైన చెల్లింపు ప్రణాళికను సూచించగలదు. ప్రస్తుతం చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినీ, మింట్‌, మెటా ఏఐ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు ఖర్చులను ట్రాక్…

Read More
Hyderabad: రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు!

Hyderabad: రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు!

దేశంలోని నలుమూలలా లింకులున్న సైబర్‌ మోసాల భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేధించారు. ఆపరేషన్‌ ఆక్టోపస్‌-2.O పేరుతో 16 బృందాలతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి.. సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లను పట్టుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌లకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారుల దోపిడీలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 52మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిలో పలు బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వీరంతా పెట్టుబడి స్కామ్‌లు,…

Read More
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి!

భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి!

కాన్పూర్, ఏప్రిల్ 20: బీహార్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారి శశి రంజన్ మిశ్రా (48)కు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మా (40)తో 2014లో వివాహం జరిగింది. వివాహానికి ముందు రేష్మా కాన్పూర్‌లోని ఒక బ్యూటీ పార్లర్‌లో పనిచేసేది. ఈ దంపతులకు ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు రిద్ధి, సిద్ధి (11). అలాగే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కిద్వాయ్ నగర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కమార్తెలు ఐదో…

Read More
Banana: అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా? ఇలా చిటికెలో గుర్తించండి!

Banana: అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా? ఇలా చిటికెలో గుర్తించండి!

Banana: అరటిపండు ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన ఆహారం. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వయసు వారు ఇష్టంగా తినే పండు ఇది. ఇందులో ఉండే విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంతటి పోషక విలువలున్న ఈ పండు, రసాయనాలతో పండినదైతే మాత్రం ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. Source link

Read More
ఈ అలవాట్లు మీకుంటే వెంటనే మార్చుకోండి! లేదంటే అప్పుల పాలే!

ఈ అలవాట్లు మీకుంటే వెంటనే మార్చుకోండి! లేదంటే అప్పుల పాలే!

అప్పుల బారిన పడకుండా ఉండాలంటే, ముందుగా ఖర్చులపై నియంత్రణ అవసరం. నెలసరి బడ్జెట్ తయారు చేసి, అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులను వేరు చేయాలి. కనీసం 3–6 నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధిని సృష్టించడం కీలకం. అలాగే, క్రెడిట్ కార్డ్ బిల్లులను పూర్తిగా చెల్లించడం ద్వారా అధిక వడ్డీ భారాన్ని నివారించవచ్చు. Source link

Read More
BMI పూల్‌ అంటే ఏంటి? భారత్‌ దీన్ని ఎందుకు మొదలుపెట్టింది? పూర్తి వివరాలు ఇవే

BMI పూల్‌ అంటే ఏంటి? భారత్‌ దీన్ని ఎందుకు మొదలుపెట్టింది? పూర్తి వివరాలు ఇవే

ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతల మధ్య తన వాణిజ్య భద్రతను కాపాడుకునే దిశగా భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రూ.12,980 కోట్ల సార్వభౌమ హామీతో భారత్ మారిటైం ఇన్సూరెన్స్‌ పూల్ (BMI Pool) ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో విదేశీ బీమా సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. భారత వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా 70 శాతానికి పైగా, విలువ…

Read More
Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’

Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’

ప్రఖ్యాత గేయ రచయిత అనంత శ్రీరామ్ టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గీతా గోవిందం చిత్రంలోని “ఇంకేమింకేమింకేం కావాలే” పాటకు సంబంధించిన రాయల్టీ, దాని విజయ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పాటకు గాను రూ. 19 లక్షల భారీ రాయల్టీ చెక్ అందుకున్నట్లు ఆయన ధృవీకరించారు. అది రెమ్యూనరేషన్ కాదని.. పాట డిజిటల్ మీడియా మాధ్యమాల్లో ప్లే అయినందుకు ఆ పాట రచయితగా తనకు వచ్చే ప్రత్యేక రాయల్టీ అని తెలిపారు….

Read More
TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

TVS Jupiter: భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో TVS Jupiter మరోసారి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే రోజువారీ వినియోగానికి అనుకూలమైన ఫీచర్లతో ఈ స్కూటర్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. అందుకే ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. మార్చి 2026లో రికార్డు అమ్మకాలు తాజా గణాంకాల ప్రకారం, 2026 మార్చి…

Read More
రూ.2కే కోడి గుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే అసలు యవ్వారం రట్టు

రూ.2కే కోడి గుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే అసలు యవ్వారం రట్టు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: కోడిగుడ్డు ప్రస్తుతం మార్కెట్‌ ధర ఒకటి రూ.6 పలుకుతుంది. అయితే ఓ అంగకుడు రాత్రిపూట కోడి గుడ్ల లోడ్‌తో వచ్చి కేవలం రూ.2లకే గుడ్డు అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆఫర్ నచ్చిన జనాలు తక్కువ ధరకే గుడ్లు లభిస్తుండటంతో కొనేందుకు ఆసక్తి చూపారు. స్థానికులు ఎగబడిమరీ కొంటుంటే కొందరికి ఎందుకో అనుమానం వచ్చి ఓ గుడ్డును పగలగొట్టి చూశారు. అంతే అసలు యవ్వారం బయటపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బొల్లారం డివిజన్‌ పరిధిలోని…

Read More