Headlines

rajeshchukka117@gmail.com

Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి..

Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి..

హీరోయిన్ రాశి రాశి తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిగారితో కలిసి నటించాల్సిన ఒక భారీ చిత్రాన్ని, అలాగే అరుంధతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తాను ఎలా కోల్పోయిందో వెల్లడించారు. రాశి మాట్లాడుతూ, “చిరంజీవి సార్ నటించిన స్నేహం కోసం (తమిళంలో నట్పు కాగలో సిమ్రన్ పాత్ర) సినిమాను నేను చేయాల్సి ఉంది. అయితే, అప్పట్లో తెలుగులో నాకు డేట్స్ లేవు. నేను పూర్తి బిజీగా ఉండేదాన్ని,…

Read Full News
Andhra Pradesh: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో కీలక భేటీ..

Andhra Pradesh: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా పలు పెండింగ్ అంశాలపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన అంశం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత వేగంగా నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న…

Read Full News
సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే..

సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే..

సముద్రంలో కనిపించే చేపలలో కొన్ని అందంగా ఉంటే, మరికొన్ని అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. వాటిలో రీఫ్ స్టోన్‌ఫిష్ (Reef Stonefish) ప్రపంచంలోనే అత్యంత విషపూరిత చేపల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాయిలా కనిపిస్తూ పగడపు దిబ్బల్లో దాక్కునే ఈ చేపను గుర్తించడం చాలా కష్టం. అందుకే దీనిని పొరపాటున తాకడం లేదా తొక్కడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. రీఫ్ స్టోన్‌ఫిష్ ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పగడపు దిబ్బలు, అల్ప లోతు సముద్ర జలాలు,…

Read Full News
షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!

షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!

నేటి ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. జీవితాంతం మందులు వాడాల్సి రావడం వల్ల చాలామంది ప్రత్యామ్నాయ ఆయుర్వేద, ప్రకృతి వైద్య విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మధుమేహ బాధితులకు ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేసేదే ఇన్సులిన్ మొక్క. ఈ మొక్క ఆకులలో కోరోసోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్లు, ప్రోటీన్లు, పలు రకాల యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులను నమిలి తిన్నప్పుడు,…

Read Full News
కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..

కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..

వర్షాకాలంలో తేమ, నీటి ప్రవాహం కారణంగా ఇళ్లల్లోనూ, బయట కరెంట్ షాక్ గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కంటికి కనిపించని విద్యుత్ ప్రవాహం క్షణాల్లో ప్రాణాలను తీయగలదు. అలాంటి అత్యవసర సమయాల్లో భయాందోళనకు గురికాకుండా సరైన ప్రథమ చికిత్స అందించడం వల్ల బాధితుడి ప్రాణాలను కాపాడవచ్చు. వర్షాకాలంలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రథమ చికిత్స నియమాలు మరియు వైద్యుల సూచనలు ఇవే.. విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కరెంట్ షాక్‌కు గురైన బాధితుడిని నేరుగా చేతులతో ముట్టుకోవడం…

Read Full News
Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా?

Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా?

ఆధునిక జీవనశైలి, శారీరక ఒత్తిడి , మారిన ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సమస్య థైరాయిడ్. అయితే ఈ వ్యాధి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే విపరీతంగా కనిపోస్తోంది. చాలా మంది మహిళలు దీని ప్రారంభ సంకేతాలను కేవలం సాధారణ అలసట లేదా బరువు పెరగడం అని భావించి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ థైరాయిడ్ మన శరీరంలోని జీవక్రియలు , హార్మోన్ల సమతుల్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని…

Read Full News
దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి మిర్చి వెల్లుల్లి కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజుకు ఒకసారి తినడం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట. కాగా, ఈ ఆరోగ్యకరమైన పచ్చి…

Read Full News
Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!

Short Circuit: బూడిదైన ఆశలు… చిద్రమైన సొంతింటి కల.. డబ్బులన్ని అగ్నిపాలు..!

Short Circuit: కష్టపడి కూడ బెట్టుకున్న సొమ్ము, ఆశలతో అప్పు తెచ్చి దాచుకున్న డబ్బు కళ్ల ముందే బూడిదైతే.. ఆ గుండె పడే వేదన వర్ణనాతీతం! సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్న ఒక నిరుపేద కుటుంబంపై దాడి చేసి అగ్ని ప్రమాదంతో ఆ కల చిద్రమైంది. ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన సోంగి స్వామి, వెంకటమ్మ దంపతుల కుటుంబం…

Read Full News
Morepankhi Plant: కేవలం అలంకరణకే కాదు.. నెమలి ఈకల మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు!

Morepankhi Plant: కేవలం అలంకరణకే కాదు.. నెమలి ఈకల మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు!

అలంకరణకు ఉపయోగించే కొన్ని మొక్కల్లో అమూల్యమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిల్లో మోరేపంఖి ఒకటి. ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను అందించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. దీని వల్ల అనేక లాభాలున్నాయని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ప్రత్యేక గుర్తింపు… నెమలి ఈకల మొక్క ఆకులు, దాని నుండి తీసే నూనెను ఆయుర్వేదంలో చాలా పరిమిత పరిమాణంలో వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సాంప్రదాయ వైద్యంలో ఈ నూనెను…

Read Full News
ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

మధ్యప్రదేశ్ శాసనసభ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) బిల్లుకు ఆమోదం తెలిపింది. గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వారికి ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. బిల్లు ద్వారా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం (Live-in Relationship) వంటి అంశాల్లో కీలక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే త్రిపుల్…

Read Full News