Headlines

rajeshchukka117@gmail.com

వానాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..

వానాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..

మొత్తంగా చూస్తే, వర్షాకాలపు సాయంత్ర వేళల్లో తినే సరదా చిరుతిండిగా మాత్రమే కాకుండా సమగ్ర ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ల గనిగా మొక్కజొన్న నిలుస్తుంది. రుచిని ఆస్వాదిస్తూనే, శరీరానికి కావలసిన విటమిన్ బి6, విటమిన్ ఎ, విటమిన్ సి, అత్యవసర ఖనిజాలను పొందడానికి మొక్కజొన్నను మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. Source link

Read Full News
టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?

టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?

పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్‌ సత్తా చాటుతోంది. కానీ, ఇప్పుడు టాలీవుడ్‌లో వస్తున్న సినిమాలన్నీ ఒకే పాటర్న్‌లో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంటెంపరరీ కథలతో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన మన హీరోలు, ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేశారు. కాంటెంపరరీ టైమ్‌ లైన్స్‌ దూరంగా అయితే పీరియాడిక్‌ లేదంటే ఫ్యూచరిస్టిక్ సినిమాలతో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. అసలు మన హీరోలు మళ్లీ మన టైమ్‌ లైన్స్‌లో కనిపించేదెప్పుడు..? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా పీరియాడిక్ లేదా ఫ్యూచరిస్టిక్ కథలతో వస్తున్న సినిమాలే…

Read Full News
పోరాటం జరుగుతుంటే బర్గర్ తింటున్నారా?.. వీడియో వైరల్ తో అధికార ప్రతినిధిపై వేటు..!

పోరాటం జరుగుతుంటే బర్గర్ తింటున్నారా?.. వీడియో వైరల్ తో అధికార ప్రతినిధిపై వేటు..!

ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం సమయంలో ఓ వీడియో వైరల్ కావడంతో బొద్దింక జనతా పార్టీ (CJP) తమ అధికార ప్రతినిధి విజేత దహియాపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయనను తొలగించడంతో పాటు, అన్ని అధికారిక బాధ్యతల నుంచి తప్పించినట్లు సీజేపీ ప్రకటించింది. పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది….

Read Full News
వంద కోట్ల హీరోలు.. కానీ ఇంకా టైర్-1 కాదు! ఈ సినిమాలే వారి కెరీర్‌ను మార్చేస్తాయా?

వంద కోట్ల హీరోలు.. కానీ ఇంకా టైర్-1 కాదు! ఈ సినిమాలే వారి కెరీర్‌ను మార్చేస్తాయా?

సినిమా హిట్టయినా… వంద కోట్ల కలెక్షన్లు వచ్చినా… ఇంకా మీడియం రేంజ్ స్టార్స్‌గానే మిగిలిపోతున్నారు కొందరు యంగ్ హీరోలు. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నా టైర్-1 రేంజ్‌కి మాత్రం వెళ్లలేకపోతున్నారు. ఇంతకీ నెక్ట్స్ రాబోతున్న భారీ సినిమాలతో వాళ్లు ఆ లైన్ దాటుతారా,.. ప్రమోషన్ కొడతారా? ఈ క్రేజీ డిస్కషన్‌కు సంబంధించి ఫుల్ డిటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం. ప్రజెంట్ టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల టార్గెట్ అంతా వంద కోట్లు దాటి పాన్ ఇండియా స్టార్స్‌గా…

Read Full News
వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

వారానికి 3 సార్లు అంజీర తింటే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్యలపై తిరుగులేని రామబాణం..!

జీర్ణక్రియ మెరుగుదల, మలబద్ధక నివారణ: అంజీర పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి, ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు రాత్రిపూట నీటిలో నానబెట్టిన అంజీరను ఉదయాన్నే తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: అంజీరలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, అధిక రక్తపోటును (BP) అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, రక్తనాళాల్లో పూడికలు…

Read Full News
Gautam Adani: గౌతమ్ అదానీ 20 ఏళ్లకే కోటీశ్వరుడు ఎలా అయ్యారు? ఇంత ఎదగడానికి కారణం ఆ వ్యాపారమే..!

Gautam Adani: గౌతమ్ అదానీ 20 ఏళ్లకే కోటీశ్వరుడు ఎలా అయ్యారు? ఇంత ఎదగడానికి కారణం ఆ వ్యాపారమే..!

Gautam Adani: గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ 90.3 బిలియన్ డాలర్లు. అంటే సుమారుగా రూ.8.68 లక్షల కోట్లు. ఆయన అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఈ గ్రూప్ వ్యాపారాలు ఓడరేవులు, పునరుత్పాదక ఇంధనంతో సహా పలు రంగాలలో విస్తరించి ఉన్నాయి. అయితే, అదానీ కేవలం 20 ఏళ్ల వయసులోనే కోటీశ్వరుడు అయ్యారని మీకు తెలుసా? అంత చిన్న వయసులోనే ఆయన్ను కోటీశ్వరుడిని చేసిన ఆయన మొదటి వ్యాపారం…

Read Full News
పోక్సో కేసులో ఎల్‌బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు కఠిన కారాగార శిక్ష..!

పోక్సో కేసులో ఎల్‌బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు కఠిన కారాగార శిక్ష..!

హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఎల్‌బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరికి జైలు శిక్షలు విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించడం విశేషం. కోర్టు తీర్పు ప్రకారం, ప్రధాన నిందితుడు సంపంగి చంద్రశేఖర్‌కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. మరో నిందితుడు బొల్లిపాక…

Read Full News
Irumudi: మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? రవితేజ ‘ఇరుముడి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Irumudi: మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? రవితేజ ‘ఇరుముడి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహరాజా రవితేజ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. అయితే అభిమానులను మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడీ లోటును తీర్చేందుకు ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రవన్న. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ఈసారి ఒక డివోషనల్ మూవీతో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. గతంలో…

Read Full News
నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే..

నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే..

కలొంజీ లేదా నల్ల జీలకర్ర, ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికగా పేరుగాంచింది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, కీలక పోషకాలతో నిండిన కలొంజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా,మరెన్నో ప్రయోజనాలు ఈ కలొంజీ సీడ్స్‌లో దాగి వున్నాయి. అవేంటంటే.. Source link

Read Full News
గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు

గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు

హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే 2026లో వచ్చేదానికి మరింత ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఈ సంవత్సరం జూలై 29న గురు పౌర్ణమి వస్తుంది. అయితే ఇదే రోజు ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం అనే రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయంట. ఇది చాలా శుభప్రదమైనది అని చెబుతున్నారు పండితులు. అందువలన ఈ గురు పౌర్ణమి రోజు చేసే పూజలకు, ప్రార్థనలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అన్ని…

Read Full News