Headlines

rajeshchukka117@gmail.com

శని చల్లని చూపు: ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్!

శని చల్లని చూపు: ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్!

జ్యోతిష్య శాస్త్రంలో న్యాయం, కర్మలకు ప్రతీకగా పరిగణించబడే శని గ్రహం మరోసారి తన ప్రభావాన్ని మార్చుకోబోతోంది. 2026 మార్చి 13న శని మీనరాశిలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శని సంచారం ప్రభావం కొంత సాంత్వనకరంగా ఉన్నట్లు భావించారు. ఇప్పుడు, శని అస్తమయ దశ ముగిసి.. 2026 ఏప్రిల్ 22 ఉదయం 4:49 గంటలకు మీనరాశిలో మళ్లీ ఉదయించనుంది. ఈ మార్పుతో శని ప్రభావం మళ్లీ బలపడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ సంచారం…

Read More
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అబ్బాస్ రీఎంట్రీ మూవీ

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అబ్బాస్ రీఎంట్రీ మూవీ

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్ లో నటించిన సినిమా హ్యాపీ రాజ్. ‘లవర్’ ‘మ్యాడ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ ఇందులో హీరోయిన్‌గా నటించింది. మరియా రాజా ఎలాంచెజియన్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో జార్జ్ మేరియన్, అబ్బాస్, అదిరిచి అరుణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ చాలా ఏళ్ల తర్వాత ఈ…

Read More
Disco Shanthi : ఆ హీరో మాకు బిడ్డలాంటివాడు.. ఇప్పుడు అంత పెద్ద స్టార్ అయ్యాడు.. శ్రీహరి భార్య ఎమోషనల్ కామెంట్స్..

Disco Shanthi : ఆ హీరో మాకు బిడ్డలాంటివాడు.. ఇప్పుడు అంత పెద్ద స్టార్ అయ్యాడు.. శ్రీహరి భార్య ఎమోషనల్ కామెంట్స్..

దివంగత నటుడు శ్రీహరి భార్య, డిస్కో శాంతి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా శ్రీహరి మగధీర చిత్రంలో నటించిన అనుభవాలు, రామ్ చరణ్ శిక్షణలో ఆయన పాత్ర, అలాగే శ్రీహరి మరణానంతరం తన జీవితంలో ఎదురైన సవాళ్లను వివరించారు. మగధీర సమయంలో శ్రీహరి అప్పటికే బిజీ హీరో అని శాంతి తెలిపారు. ఆ చిత్రంలో శ్రీహరి పాత్రకు రాజమౌళి ఇంటికి వచ్చి కథ చెప్పినప్పుడు, తాను…

Read More
TGSRTC: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న పురుషులు..

TGSRTC: ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న పురుషులు..

తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులను డిపోల్లోనే ఉంచి కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో బస్సు సౌకర్యం లేక రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే కార్మికుల సమ్మె క్రమంలో ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. కొన్నిచోట్ల అద్దె బస్సులను కూడా తిప్పుతున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య బస్సులను అధికారులు నడుపుతున్నారు. అయితే కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తారు. ప్రయాణికులు డ్రైవర్…

Read More
Pahalgam Attack : 26 మంది ప్రాణాలు పోయింది కేవలం రూ.3వేల కోసమా?.. NIA దర్యాప్తులో సంచలన విషయాలు

Pahalgam Attack : 26 మంది ప్రాణాలు పోయింది కేవలం రూ.3వేల కోసమా?.. NIA దర్యాప్తులో సంచలన విషయాలు

పహల్గామ్‌లో దాడికి ప్లాన్ చేసిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డాక.. వారికి ఇద్దరు స్థానికులు ఆశ్రయం కల్పించినట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. వాళ్లు వచ్చిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకుండా వారి వివరాలను గోప్యంగా ఉంచారని అధికారులు తాజాగా తెలుసుకున్నారు. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు సదురు స్థానికులు రూ.3 వేలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. కేవలం రూ.3వేలకు కక్కుర్తి పడి 26 మంది ప్రాణాలను ముష్కరుల చేతిలో పెట్టారని తెలియడంతో స్థానిక ప్రజలు వారిపై తీవ్ర…

Read More
అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి

అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి

బంగ్లాదేశ్‌కు చెందిన 24 ఏళ్ల మేధావి విద్యార్థి జయతు చౌదరి కథ ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. కంప్యూటర్ సైన్స్ చదువుతూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన ఒక విద్యార్థి.. నెలల తరబడి ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో గడిపి, చివరికి మానసికంగా కుంగిపోయి, తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అసలు జయతు చౌదరి విషయంలో ఏం జరిగింది? అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని ఎలా ఇబ్బంది పెట్టారు? అంతర్జాతీయ విద్యార్థులు చేయకూడని ఆ తప్పులేంటి? వంటి అంశాలపై పూర్తి…

Read More
అబ్బా.. ఎండకాలంలో నోరూరించే చింత చిగురు కోడి కూర.. ఇలా వండారంటే గిన్నె కూడా వదలరు..

అబ్బా.. ఎండకాలంలో నోరూరించే చింత చిగురు కోడి కూర.. ఇలా వండారంటే గిన్నె కూడా వదలరు..

చికెన్ అనగానే.. నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. పలు రకాలుగా ఇష్టంగా వండుకుని.. రోటి, అన్నం.. ఇలా పలు ఆహారపదార్థాలతో తింటారు.. అయితే.. కొన్ని పదార్థాల కాంబినేషన్ తో కోడి కూర చేస్తే.. వారెవ్వా అంటూ గిన్నెలకు గిన్నెలు తింటారు.. అలాంటి సూపర్ కాంబినేషన్లలో చింత చిగురు, చికెన్ ఒకటి.. పుల్లని చింత చిగురుతో చికెన్ వండితే.. లొట్టలేసుకుంటూ మరి తింటారు.. ముఖ్యంగా నోరూరించే చింతచిగురు చికెన్ వంటకం తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రసిద్ధ, ప్రత్యేకమైన…

Read More
రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..

రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..

అయితే, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని లీషా తెలిపింది. హైదరాబాద్ చూడటానికి చాలా అందంగా ఉందనీ సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయనీ ప్రజలు ఎంతో మర్యాదగా ఉంటారనీ పగలు కాస్త వేడిగా ఉన్నా, రాత్రి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుందని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్‌ను తప్పకుండా సందర్శించాలని ఆమె అందరికీ సలహా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నమైన స్పందనలు వచ్చాయి….

Read More
తిరుపతికి సమీపంలో అద్భుతమైన హిల్ స్టేషన్..  మంచు దుప్పట్లు కప్పిన అద్భుత లోకం..! చూద్దాం రండి

తిరుపతికి సమీపంలో అద్భుతమైన హిల్ స్టేషన్.. మంచు దుప్పట్లు కప్పిన అద్భుత లోకం..! చూద్దాం రండి

తిరుపతి, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో నంది హిల్స్ (Nandi Hills) ఒకటి. ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు ఇది ఒక స్వర్గధామం వంటిది. వేసవి ఎండల నుండి ఉపశమనం పొందాలన్నా లేదా ప్రకృతి ఒడిలో కాసేపు సేదదీరాలన్నా గుర్తొచ్చే ప్రదేశం హిల్ స్టేషన్. తిరుపతి, కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉన్న నంది హిల్స్, పర్యాటకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. నంది హిల్స్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.. Source link

Read More
Trisha: 21 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో త్రిష.. మరోసారి హిట్టు కాంబో రిపీట్.. తెలుగులోనే సినిమా..

Trisha: 21 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో త్రిష.. మరోసారి హిట్టు కాంబో రిపీట్.. తెలుగులోనే సినిమా..

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ త్రిష. దాదాపు 20 సంవత్సరాలకు పైగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు మరో క్రేజ్ ప్రాజెక్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఓ స్టార్ హీరోతో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ…

Read More