Headlines

rajeshchukka117@gmail.com

Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్‌లో 17 శాతం పెరుగుదలను సాధించి రూ.20,300 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, రైతులకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నామని, ఇది ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని అముల్ పేర్కొంది. పాలు ఒక నిత్యావసర నిత్యావసర వస్తువు కాబట్టి, ఈ పెరుగుదల గృహ బడ్జెట్లపై ప్రభావం…

Read Full News
ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్, తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను పంచుకున్నారు. వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో తాను చూపిన ధైర్యాన్ని, ముఖ్యంగా ఆపరేషన్ దుర్యోధన సినిమా అనుభవాన్ని వివరించారు శ్రీకాంత్. ఈ సినిమా పెద్ద సాహసమని, ఇది హిట్ కాబట్టి బయటపడ్డానని, లేకపోతే తన ఇమేజ్ పూర్తిగా దెబ్బతినేదని ఆయన తెలిపారు. ఈ విజయంతోనే ఏ పాత్రలోనైనా తనను ప్రేక్షకులు ఆదరిస్తారనే…

Read Full News
RCB vs KKR IPL 2026 : రాయ్‌పూర్‌లో  శాంతించిన వరుణుడు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB vs KKR IPL 2026 : రాయ్‌పూర్‌లో శాంతించిన వరుణుడు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాయ్‌పూర్‌ వేదికగా ఒక ఆసక్తికర పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో టాస్ వేయడంలో జాప్యం జరిగింది. మైదానం అంతా కవర్లతో కప్పి ఉంచినప్పటికీ, వర్షం తగ్గడంతో రాత్రి 8:30 గంటలకు టాస్ వేశారు. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్…

Read Full News
Be Alert: బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా? రూ.652 కోట్ల లూటీ

Be Alert: బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా? రూ.652 కోట్ల లూటీ

Be Alert: రాష్ట్రంలో సైబర్ నేరాలు నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. ఫోన్ కాల్, మెసేజ్, లింక్.. రూపంలో వచ్చినా ఒక్క క్లిక్‌తోనే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటివరకు అక్షరాలా 9 లక్షల మంది సైబర్, ఆర్థిక మోసాలకు బలైపోయారు. రోజురోజుకు పద్ధతులు మారుస్తున్న మోసగాళ్ల వల్ల సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు వరకు అందరూ ప్రమాదంలో పడుతున్నారు. 652 కోట్ల లూటీ ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. సైబర్, ఆర్థిక…

Read Full News
కోల్ గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రూ.37,500 కోట్లతో భారీ ప్రాజెక్టులు!

కోల్ గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రూ.37,500 కోట్లతో భారీ ప్రాజెక్టులు!

దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమోనియా, అమోనియం నైట్రేట్, మిథనాల్, కోకింగ్ బొగ్గు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూ. 37,500 కోట్ల వ్యయంతో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చాలన్న (గ్యాసిఫై) జాతీయ…

Read Full News
Loan Rules After Death: తండ్రి చనిపోతే ఆయన చేసిన అప్పులు పిల్లలు కట్టాలా? చట్టం ఏం చెబుతోంది?

Loan Rules After Death: తండ్రి చనిపోతే ఆయన చేసిన అప్పులు పిల్లలు కట్టాలా? చట్టం ఏం చెబుతోంది?

కుటుంబ సభ్యుడి ఆకస్మిక మరణం తర్వాత బ్యాంకుల నుంచి లోన్ రికవరీ కాల్స్ వస్తే చాలా మంది ఆందోళన చెందుతారు. అయితే భయపడాల్సిన పనిలేదు. అప్పును బట్టి దానిని చెల్లించే బాధ్యత మారుతుంది. ఏ లోన్ కు ఎవరు బాధ్యత వహించాలో తెలుసుకుందాం. అప్పుల రకాలు – చట్టం ప్రకారం ఎవరిది బాధ్యత? గృహ రుణం, వాహన రుణం (Secured Loans) ఇవి సురక్షిత రుణాలు. అంటే ఇంటిని లేదా కారును తాకట్టు పెట్టి తీసుకుంటారు. ఒకవేళ…

Read Full News
Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!

Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!

Semi High Speed Rail: భారత రైల్వే రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA), అహ్మదాబాద్ నుండి ధోలేరా మధ్య సెమీ హై-స్పీడ్ డబుల్ లైన్ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.20,667 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. స్వదేశీ సాంకేతికతతో తొలి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే…

Read Full News
ఆ ఇంట్లో 10 తులాల బంగారం చోరీ.. 2 రోజుల తర్వాత ఇంటి గేటు వద్ద ఓ మూట! ఏంటాని తెరచి చూడగా..

ఆ ఇంట్లో 10 తులాల బంగారం చోరీ.. 2 రోజుల తర్వాత ఇంటి గేటు వద్ద ఓ మూట! ఏంటాని తెరచి చూడగా..

గురువాయూర్, మే 13: అరియన్నూర్‌లో నివాసం ఉంటున్న పొక్కక్కిల్లత్ కుంజుముహమ్మద్ ఇంట్లో గత శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. పై అంతస్తులోని గదిలో ఉంచిన రెండు గాజులు, రెండు గొలుసులు, మూడు జతల చెవి కమ్మలు చోరీకి గురయ్యాయి. చోరీ సమయంలో పక్క గదిలో కుంజుముహమ్మద్ కుమార్తె బుష్రా పీకే, ఆమె భర్త అబూబక్కర్ ముహమ్మద్ రఫీ నిద్రపోతున్నారు. పై అంతస్తులోకి వెళ్లే తలుపు మూసి ఉండకపోవడంతో, దొంగ దాని ద్వారానే ఇంట్లోకి ప్రవేశించాడు. గదిలోకి ప్రవేశించిన తర్వాత…

Read Full News
Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను.. అసలు విషయం చెప్పిన హీరో వేణు

Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను.. అసలు విషయం చెప్పిన హీరో వేణు

వేణు తొట్టెంపూడి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు వేణు. ఒకప్పుడు వరుసగా సినిమాలతో అలరించిన వేణు.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు వేణు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నారు వేణు. వేణు గతంలో ఓ ఇంటర్వూలో అనేక విషయాలను పంచుకున్నారు. సినిమాలకు దూరంగా ఉండటానికి కొన్ని అనివార్య కారణాలు ఉన్నాయని వేణు తొట్టెంపూడి…

Read Full News
Thalliki Vandanam: ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్! మీ అకౌంట్‌కి ఆధార్ లింక్ అయ్యిందా?

Thalliki Vandanam: ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్! మీ అకౌంట్‌కి ఆధార్ లింక్ అయ్యిందా?

అమరావతి, మే 13: తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జూన్‌ 19వ తేదీన జమ చేయనుంది. విద్యార్ధుల తల్లిదండ్రులు బ్యాంకు అకౌంటు ఆధార్ తో లింక్ అయిందో లేదో చెక్‌ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్‌ నంబర్‌తో బ్యాంకు NPCI మ్యాపర్‌లో లింక్‌ అయిందో లేదో ఈ కింది విధంగా సులువుగా చెక్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నంబర్ లింక్‌ అయిందో లేదో ఎలా చెక్‌ చేసుకోవాలంటే.. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో…

Read Full News