అందరికీ సమాన అవకాశాలు, ఒకే చట్టం.. బెంగాల్లో యూసీసీని అమలు చేసి తీరుతామన్న అమిత్ షా
బెంగాల్లోని చట్టానా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అవినీతి కారణంగా అవకాశాలు కోల్పోయిన యువతకు బీజేపీ వయో సడలింపు కల్పిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామన్నారు. అందరికీ ఒకే చట్టం ఉంటుంది, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విధులు ఉండేలా చూస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఉమ్మడి…