rajeshchukka117@gmail.com

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి టీటీడీ భారీ శుభవార్త అందించింది. శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తులందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటివారికి టీటీడీ సూపర్ న్యూస్ అందించింది. జులై నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను ఆన్ లైన్‌లో విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది….

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

అయ్యో.. ఎంత పని చేశావ్‌ అక్షంత్..! ఒక్క రోజు ఓపిక పట్టి ఉంటే..

ఖమ్మం, ఏప్రిల్ 12: ఇంటర్‌ పరీక్షల్లో పాస్‌ అవుతానో లేదోనన్న భయంలో ఓ విద్యార్ధి నిండు ప్రాణం తీసుకున్నాడు. గురువార రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రాపల్లి గ్రామానికి చెందిన గంగాదేవుల అక్షంత్ అనే విద్యార్థి ఇంటర్ MPC ఫస్ట్ ఇయర్‌ చదువుతున్నాడు. అయితే పరీక్షలు రాసినప్పటి నుంచి పాస్‌ అవ్వనేమోనన్న భయంతో రోజూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఫెయిల్…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

మీ ఫోన్‌ను ఎక్కువగా సైలెంట్‌‌లో పెడుతున్నారా ..? మీలోని ఈ సీక్రెట్ శక్తుల గురించి తెలుసుకోండి..

నేటి డిజిటల్ యుగంలో ఫోన్ రింగ్‌టోన్ లేదా నోటిఫికేషన్ సౌండ్ వినబడకుండా ఒక్క నిమిషం కూడా గడవదు. కానీ కొందరు తమ ఫోన్‌ను ఎప్పుడూ సైలెంట్ మోడ్‌లోనే ఉంచుతారు. ఇలా చేయడం కేవలం ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే కాదు దాని వెనుక ఒక గొప్ప మానసిక అలర్ట్ దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యుంగ్ హీ యూనివర్సిటీ, టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో వెల్లడైన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. సైలెంట్ మోడ్…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

Andhra Pradesh: యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటే.. ఆ బండి కింద దాగున్న భయంకరమైన నిజం ఏంటంటే..?

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద కలకలం రేపిన మృతదేహం కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదట రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటనను పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా స్వయానా తోడల్లుడే ప్రాణం తీసినట్లు తేలింది. మద్యం మత్తులో భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో కానిస్టేబుల్ తన వృత్తిని అడ్డం పెట్టుకుని సినిమా ఫక్కీలో చేసిన ఈ హత్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యడవల్లి వద్ద తెల్లవారుజామున యువకుడు బైక్ కింద పడి…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

Telangana: సూపర్ హర్షిత.. ఇంటర్‌లో 994 మార్కులతో మెరిసిన రైతు బిడ్డ..

పొలంలో చెమట చిందించే తల్లిదండ్రులు.. చేతిలో పుస్తకం పట్టుకుని కలల్ని నాటుకున్న కూతురు.. అది కేవలం చదువు కాదు.. ఒక కుటుంబం కల. రైతు కుటుంబంలో పుట్టిన రాగాపురం హర్షిత.. చిన్నప్పటి నుంచే కష్టాన్ని దగ్గరగా చూసింది. ఎండలో పొలానికి వెళ్లే తల్లిదండ్రులు.. వర్షం కోసం ఆకాశం వైపు చూసే ఆత్రుత.. ఆ పరిస్థితుల మధ్యే ఆమె విద్యా ప్రయాణం మొదలైంది. పది తరగతిలోనే తెలంగాణ గర్నమెంట్‌ నడిపించే తాండూర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదివి…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

Actress Poorna: నటి పూర్ణ కూతురి బారసాల ఫంక్షన్.. తన గారాల పట్టికి ఎవరి పేరు పెట్టిందో తెలుసా? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం ఇటీవల రెండో సారి అమ్మగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. మార్చి 14న ఓ పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూర్ణ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా తన కూతురు బారసాల వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించింది పూర్ణ. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పిన పూర్ణ తన కూతురి…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

ఈసారి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత.. గత ఐదేళ్లలోనే తొలిసారి!

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్‌ ఫలితలను విడుదల చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది,…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరే శుభవార్త.. అమల్లోకి కొత్త నిర్ణయం.. ఇకపై నో టెన్షన్

రైతులకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు భూములు కబ్జా, ఆక్రమణలు లాంటి వాటి బారిన పడకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వెబ్‌ల్యాండ్‌లో రికార్డులకు లాకింగ్ సిస్టమ్ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఒకసారి వెబ్‌ల్యాండ్ రికార్డులకు లాక్ వేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ భూమిని మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ చేయాలన్నా మీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 1బీ, అడంగల్ వంటి వాటిని…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

Prasad Behara : ఆమె చేసిన పనికి మైండ్ పోయింది.. దెబ్బకు ఎలా బతకాలో నేర్చుకున్నా.. ప్రసాద్ బెహరా కామెంట్స్..

నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన కంటెంట్, పంచ్ డైలాగ్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. దీంతో నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా బిజీ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్న సమయంలోనే ఇటీవల తన పర్సనల్ విషయాలతో వార్తలలో నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను,…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలా..? టీటీడీ మరో గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో సులువుగా..

సీమ స్పెషల్.. గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు

రాయలసీమలో ఇప్పుడు చెప్పుకోబోయే గుంత ఆమ్లెట్ చాలా ఫేమస్. వీటిని భగ భగ మండే నిప్పుల మీద తయారుచేస్తారు. ఈ గుంత ఆమ్లెట్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం ఇప్పటి వరకు నార్మల్ ఆమ్లెట్ ను చూసాము. వీటిని కూడా ఎగ్ తోనే చేస్తారు. కాకపోతే గుంతల ఉన్న పాన్‌లో తయారు చేస్తారు. రాయలసీమ స్పెషల్.. గుంత ఆమ్లెట్ కు కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. ఈ గుంత…

Read More