rajeshchukka117@gmail.com

అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

అరటి పండు, మన నిత్య జీవితంలో సులువుగా లభించే, అత్యంత చవకైన, అత్యధిక శక్తినిచ్చే పండ్లలో ఒకటి.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుది.. అయితే.. అరటి పండును ఎలా, ఎప్పుడు తింటే దాని ప్రయోజనాలు శరీరానికి సక్రమంగా అందుతాయి..? అనే విషయాలపై చాలా మందికి సందేహం కలుగుతుంది.. ముఖ్యంగా, అరటి పండును పెరుగన్నంతో కలిపి తినడం మంచిదేనా..? కాదా..? అనే విషయాన్ని కూడా చాలా మంది అడుగుతుంటారు.. ఆయుర్వేద నిపుణుల…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

MI vs RCB Playing XI: టాస్ గెలిచిన ముంబై.. ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకునేనాా?

IPL ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఆర్‌సిబి రెండు విజయాలతో సీజన్‌ను ప్రారంభించినప్పటికీ, తమ చివరి మ్యాచ్‌లో…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

Asha Bhosle: ఆమె గొంతులో ఏదో మ్యాజిక్ ఉందబ్బా! ఆశాజీ పాడిన ఎవర్ గ్రీన్ తెలుగు సాంగ్స్ ఇవే.. మీరు విన్నారా?

దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12) ఆమె తుది శ్వాస విడిచారు. పేరుకు హిందీ గాయని అయినా ఆమెకు అన్ని భాషల్లోనూ ప్రావీణ్యముంది.తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ వంటి 20కి పైగా భాషల్లో సుమారు 11,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారామె. కేవలం సినిమా పాటలే కాదు పాప్ మ్యూజిక్, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం,…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

Video: క్యాచ్ మిస్‌తో సహనం కోల్పోయిన గ్లెన్ ఫిలిప్స్.. టీమిండియా ఆల్ రౌండర్‌పై ఆగ్రహం.!

ఆదివారం ఎకానా స్టేడియంలో జరిగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని ఐడెన్ మార్క్రామ్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ తన ఎడమ వైపుకు అద్భుతంగా పరుగెత్తుకుంటూ వచ్చి, గాలిలో డైవ్ చేస్తూ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఈ సీజన్‌లోనే అత్యుత్తమ క్యాచ్ అయ్యేలా కనిపించింది. కానీ,…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

మళ్లీ వచ్చారోయ్.. మాయదారి VIPS.. పేరు మార్చి మరో మోసానికి తెర..!

పేద మధ్యతరగతి ప్రజలకు అధిక వడ్డీ, పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు ఇస్తామంటే జనం గుడ్డిగా నమ్మేస్తారు. పెట్టిన ప్రతి రూపాయికి భారీ లాభం, అదనంగా క్యాష్ బ్యాక్, కమిషన్ల వర్షం ఇలాంటి మాయ మాటలతో అమాయక ప్రజలను నేరగాళ్ల బురిడీ కొట్టిస్తున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ తరహాలో జనానికి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ సంస్థ.. మరో రూపంలో జనాన్ని మోసం చేసేందుకు చేసిన ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు. మూడేళ్ల…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము

అది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం.. నిత్యం శివనామస్మరణతో మార్మోగే పవిత్ర నిలయం. అటువంటి చోట గత వారం రోజులుగా ఒక భారీ నాగుపాము చేస్తున్న విన్యాసాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పాములు కనిపిస్తే జనం పరుగులు తీస్తారు. కానీ, ఈ ఆలయంలో గత వారం రోజులుగా ఒక భారీ నాగుపాము నందీశ్వరుడి విగ్రహం చుట్టూ…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

మనీ ప్లాంట్ ఇలా పెరుగుతుందా? అయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలే!

మనీ ప్లాంట్ సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో పెంచుకుంటారు. అయితే మనీ ప్లాంట్ ఇంటిలో ఉండటం వలన చాలా మంది సంపద పెరుగుతుందని భావిస్తారు. అందుకే మనీ ప్లాంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక కొంత మంది ఇంటి అందం, అలంకరణ కోసం ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకుంటారు. అయితే మనీ ప్లాంట్ ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. కానీ అది సరైన పద్ధతిలో పెరగడం, సరిగ్గా నాటినప్పుడే అది…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

Vaishakha Amavasya 2026: అంత పవర్‌ఫుల్ డేనా..? వైశాఖ అమావాస్య నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయొద్దంట..

ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అయితే, హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ అమావాస్య ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.. ఈ అమావాస్య కేవలం ఒక చంద్ర దశ మాత్రమే కాదు.. ఇది విశ్వాసం, స్మరణ, నిశ్శబ్ద ఆచారాలతో ముడిపడి ఉన్న రోజు. సాధారణ అమావాస్యలతో పోలిస్తే వైశాఖ అమావాస్యకు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. పితృదేవతలకు తర్పణాలు, నైవేద్యాలు సమర్పించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైనది. సత్తువ దానం చేయడం…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

Jailer 2: జైలర్‌2 లో పవన్‌.. ఇంతకీ నిజమేనా ??

నా గురించి నేను చెప్పే దాకా వెయిట్‌చేయండర్రా అంటున్నారు పవర్‌స్టార్‌. మీరు చెప్పేటప్పుడు చెప్పండి బాస్‌.. ఇప్పుడు మాత్రం ఈ ఫీలింగ్‌ హాయిగా ఉందంటున్నారు ఫ్యాన్స్. జైలర్‌ సీక్వెల్‌ నుంచి షారుఖ్‌ డ్రాప్‌ అయ్యారనే వార్త అలా ఫ్లాష్‌ అయిందో లేదో.. ఇలా పవర్‌స్టార్‌ని రీప్లేస్‌ చేసి చూసుకుంటూ సరదాపడుతున్నారు అభిమానులు. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌… బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపుతుందనుకుంటే, సైలెంట్‌గా ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేసింది. ఆ సినిమా అటూ ఇటూ అయితేనేం… నెక్స్ట్ సినిమాలు…

Read More
అరటి పండును పెరుగన్నంతో కలిపి తింటే ఏమవుతుంది.. వామ్మో.. ఎవ్వరికీ తెలియని నిజాలివే..

పుష్ప రాజ్‌ రికార్డును ధురంధర్‌ క్రాస్‌ చేస్తాడా ??

బాహుబలి 2తో డార్లింగ్‌‌ క్రియేట్‌ చేసిన రికార్డుల్ని జబర్దస్త్ గా దాటేశారు పుష్పరాజ్‌. ఇప్పుడు పుష్పరాజ్‌ రికార్డుల్ని క్రాస్‌ చేసే పనిలో ఉన్నారు ధురంధర్‌. రిలీజ్‌ టైమ్‌తో పోలిస్తే ఇప్పుడు ధురంధర్‌ స్పీడు కాస్త తగ్గిందందనే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. మరి రెండు వేల కోట్ల టార్గెట్‌ని రీచ్‌ అయ్యేదెప్పుడు? తగ్గేదేలే అనే మేనరిజాన్ని సుకుమార్‌ ఏ క్షణాన క్రియేట్‌ చేశారోగానీ అల్లు అర్జున్‌కి పర్ఫెక్ట్ గా సూట్‌ అయిందని చెప్పుకున్నారంతా. దానికి తగ్గట్టే బాహుబలి రికార్డులను…

Read More