500 రూపాయలలో చక్కటి చల్లటి AC లెవల్ కూలింగ్.. కరెంట్ లేకున్నా ఇది పని చేస్తుంది
ప్రతి సంవత్సరం మే నెలలో ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి, కొన్ని ప్రాంతాల్లో రోహిణీ కార్తె సమయంలో 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా చేరుకుంటాయి. ఈ వేసవి ఉష్ణతాపానికి ఇంట్లో కూడా వేడి గాలులు, ఉక్కపోత అధికమై నిద్ర పట్టడం కష్టమవుతుంది. వడగాలుపుల నుంచి రక్షణ పొందడానికి.. ఇంట్లో చల్లని వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కొన్ని ఆచరణీయమైన, సహజసిద్ధమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి చిట్కాగా,…