Headlines
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

రోజంతా తగినంత నిద్ర పోయినా కూడా నీరసంగా, అలసటగా అనిపిస్తుంటే దానిని కేవలం బద్ధకంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దు. ఇది శరీరంలోని ముఖ్యమైన పోషకాల లోపానికి లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత, విటమిన్ B12, విటమిన్ D లోపాలు శరీరం శక్తిని కోల్పోయేలా చేస్తాయి. వీటితో పాటు థైరాయిడ్ సమస్య, డయాబెటిస్, డీహైడ్రేషన్ వల్ల కూడా రోజంతా అలసట వేధిస్తుంది. సరైన సమయంలో రక్త పరీక్షలు చేయించుకుని,…

Read Full News
RAW NTR: మా సేవలను నిలిపివేస్తున్నాం.. RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..

RAW NTR: మా సేవలను నిలిపివేస్తున్నాం.. RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..

RAW ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ టీమ్.. ఇప్పుడు తమ సేవలను నిలిపిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. కానీ తమ సేవలను నిలిపివేస్తున్నామని.. ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే…

Read Full News
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం

పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పంచదార్ల కొండలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source…

Read Full News
Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

ఉపాధి కోసం గొర్రెలనే నమ్ముకున్న ఓ కుటుంబం ఈ ఘటనతో రోడ్డున పడింది. చేతికొచ్చిన జీవాలు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో సుమారు 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల మందపై మూకుమ్మడిగా దాడి…

Read Full News
ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’

ఈ కర్రీ ఉంటే అన్నం ఆగదు! కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ ‘గోంగూర సోయా కర్రీ’

గోంగూరకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. వేడెక్కిన నూనెలో రెండు ఎండుమిర్చి, టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేయించాలి. ఆపై అర కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా వేయించి, ఒక కప్పు టొమాటో తరుగు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. Source link

Read Full News
Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైపర్ ఆది! ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే?

Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైపర్ ఆది! ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే?

ఒకప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది ‘జబర్దస్త్’. బుల్లితెరపై టాప్ రేటింగ్స్ తో ఈ షో దూసుకుపోయింది. అయితే కాలక్రమేణా ఈ షో రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా జబర్దస్త్ కు బ్రాండ్ అంబాసిడర్స్ అయిన నాగబాబు, రోజా బయటకు వెళ్లి పోవడం ఈ కామెడీ షోపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆ తర్వాత ఈ షోకు వెన్నెముకగా నిలిచిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, వేణు.. ఇలా…

Read Full News
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!

నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!

నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ అంశాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన మీడియా…

Read Full News
Bellam Dosa: అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు.. తినడం మొదలుపెడితే ఆపరు

Bellam Dosa: అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు.. తినడం మొదలుపెడితే ఆపరు

ముఖ్యంగా ఈ అట్లను నానేయడం లేదా రుబ్బడం వంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ బెల్లం అట్ల తయారీ విధానం చాలా తేలికైనది. ముందుగా ఒక గిన్నెలో అర కప్పు వరిపిండి, ఒక కప్పు గోధుమపిండి తీసుకోండి. అందులోనే అర కప్పు తురిమిన బెల్లం పొడి వేయాలి. దీనికి తోడు మంచి సువాసన కోసం ముప్పావు టీస్పూన్ యలకల పొడి, అలాగే కమ్మటి ఘాటు కోసం ఒక టీస్పూన్…

Read Full News
Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసింది. రూ.27.65 కోట్ల అక్రమ ఆస్తులుగా గుర్తించింది ఏసీబీ. ఆయనకు 10 అపార్ట్‌మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా 2 కిలోల బంగారం, రూ.52 లక్షలు, మూడు కార్లు, రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఏసీబీ అధికారులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముత్యం వెంకటరమణ ఇంట్లో 20 మద్యం బాటిళ్లు సైతం లభ్యమైనట్లు…

Read Full News
Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!

Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!

ఈ కారప్పొడి కేవలం ఇడ్లీలకే కాకుండా గీ కారం దోశ, మసాలా దోశ, మినప వడలు, చివరికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, మీ కుటుంబ సభ్యులకు కమ్మటి రుచిని అందించండి. Source link

Read Full News