తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..
ఓ బాలిక దారుణానికి ఒడిగట్టింది. కన్న తల్లిదండ్రులకు ఎలుకల మందు పెట్టి చంపడానికి ప్రయత్నించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొరేనాకు చెందిన గబ్బర్ ప్రజాపతి, మిథిలేశ్ కూతురుంది. ఆమె మైనర్. తనకు సుదేమాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆమె ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమ పెళ్లికి ఒప్పుకునేది లేదని తెగేసే చెప్పారు. ఆ మాటతో మైనర్ బాలిక కోపం…