Headlines

నేపాల్ ప్రళయంలో దివ్యాస్త్రం.. 21 మంది ప్రాణాలు కాపాడిన ఒక చీర

నేపాల్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఈ భయానక విపత్తులో తమిళనాడుకు చెందిన 21 మంది భక్తుల బృందం చావు నోట్లో తలపెట్టి ప్రాణాలతో తిరిగొచ్చింది. మానససరోవర యాత్రకు వెళ్లిన ఈ బృందాన్ని ఒక సాధారణ చీర రక్షణ తాడులా మారి ప్రాణాపాయం నుండి కాపాడింది. తమిళనాడుకు చెందిన 57 మంది యాత్రికులు మూడు బస్సుల్లో కైలాస మానససరోవర్ యాత్రలో భాగంగా నేపాల్‌లోని రసువా…

Read Full News

అమ్మబాబోయ్.. ఆ హీరో పైకి కనిపించేంత సైలెంట్ కాదు..! సెట్‌లో తెగ గోల చేసేవాడు

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ సినిమా సెట్‌లో ఎంత సరదాగా, జోవియల్‌గా ఉంటారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా మంది సెలబ్రెటీలు ఆయన పనిచేసిన అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. అలాగే గతంలో పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను, మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని అరుదైన, ఆహ్లాదకరమైన విషయాలను…

Read Full News

పూల సుబ్బయ్య ఎవరు, వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎలా వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 31న సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు” అని నామకరణం చేయడం వెనుక ఒక ప్రజానాయకుడి త్యాగం, నిరంతర పోరాటం ఉన్నాయి. ఇంతకీ పూల సుబ్బయ్య ఎవరు, వెలిగొండ ప్రాజెక్టు ఆయన పేరును ఎలా పొందింది అనే విషయాలను పరిశీలిద్దాం. పూల సుబ్బయ్య: ఒక ప్రజానాయకుడి జననం, రాజకీయ ప్రస్థానం పూల…

Read Full News

September New Rules: జేబులకు చిల్లులు పడే న్యూస్.. నేటి నుంచే మారిన గ్యాస్, కార్లు, ఆటో ఛార్జీల రేట్లు!

September New Rules: ప్రతి నెలా మొదటి తేదీ సామాన్యుడి ఆర్థిక పరిస్థితికి, దైనందిన జీవితానికి సంబంధించిన అనేక కొత్త మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు, సెప్టెంబర్ 1, 2026 నుండి, వంటగ్యాస్ ధరల నుండి విమాన ఛార్జీలు, అద్దె, కార్ల కొనుగోళ్ల వరకు దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని నిబంధనలు ఉపశమనం కలిగించినప్పటికీ, చాలా నిర్ణయాలు జేబుపై భారాన్ని పెంచడం ఖాయం. ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రధాన…

Read Full News

పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకున్నాడు.. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారంలో ఊహించని మలుపు, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాధురి రాథోడ్ ఫిర్యాదు తర్వాత ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ.. ఆగస్టు 22న నార్సింగి పోలీసు స్టేషన్ లో మాధురి రాథోడ్ ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. మాధురి రాథోడ్ కేసు…

Read Full News

వర్షాకాలంలో ముల్లంగి తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!

వర్షాకాలంలో ఉండే ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నేల అడుగున పెరుగుతుంది. వర్షాకాలంలో నేలలో తేమ, బురద ఎక్కువగా ఉండటం వల్ల దీని చర్మంపై హానికరమైన బాక్టీరియా, ఈ-కోలై,సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంది. వేసవి, చలికాలంలో ముల్లంగిని సలాడ్ల రూపంలో పచ్చిగా తింటుంటారు. కానీ వర్షాకాలంలో పచ్చి ముల్లంగి తింటే కడుపునొప్పి, డయేరియా లేదా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. Source link

Read Full News

యువ క్యాన్సర్ సర్వైవర్ల “డేటింగ్”.. రియాల్టీ షోకు ప్రేక్షకులు ఫిదా!

సౌత్‌ కొరియాలోని సియోల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ (SBS) క్యాన్సర్‌ ఇతర ప్రాణాంతక వ్యాధులను జయించిన 20 నుంచి 30 ఏళ్ల వయసు వారి కోసం ఒక డేటింగ్‌ రియాలిటీ షోను ప్రసారం చేసింది. ‘లవ్‌ ఎగైనెస్ట్‌ టైమ్‌’ షోలో ప్రాణాంతక వ్యాధుల కారణంగా ప్రేమకు దూరంగా ఉన్న ఎనిమిది మంది యువతీయువకులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలను దాటిన వీరు, జీవితంలో అత్యంత విలువైనది ఏది, ఎలాంటి ప్రేమ కావాలనుకుంటున్నారు వంటి ప్రశ్నలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ…

Read Full News

AI App: కోడింగ్ రాకపోయినా AI యాప్ తయారీ.. 3 రోజుల్లో 2.5 లక్షలు సంపాదించిన 13 ఏళ్ల చిన్నారి!

AI App: చైనాకు చెందిన 13 ఏళ్ల బాలికకు ప్రోగ్రామింగ్ నేపథ్యం లేకపోయినప్పటికీ, ఏఐ (AI) సహాయంతో ఒక యాప్‌ను అభివృద్ధి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తల్లిదండ్రులు తమ పిల్లల పఠన సమయాన్ని పర్యవేక్షించడంలో సహాయపడే ఏఐ యాప్‌ను రూపొందించిన జూ షుహాన్, కేవలం మూడు రోజుల్లోనే సుమారు 18,000 యువాన్ల (రూ.2.5 లక్షల) విలువైన యాప్‌ను విక్రయించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. చదివేటప్పుడు పిల్లల దృష్టి మరలిపోతుంది కాబట్టి అలా చేస్తారు….

Read Full News

రెండు రోజులు.. చీకటి బావిలో నరకయాతన.. 75 ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాటం..!

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఇంటికి వెళ్తూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 75 ఏళ్ల వృద్ధురాలు రెండు రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఆహారం, నీరు లేకుండా చీకటి బావిలో ప్రాణాల కోసం పోరాడిన ఆమెను స్థానిక యువకులు, పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్‌వాడ్‌కు చెందిన చంద్రభాగ ధులాజీ వార్కటే (75) ఆగస్టు 29న తన కొడుకు ఇంటికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే…

Read Full News

గుడ్ న్యూస్.. హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణపై కీలక అప్‌డేట్

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి NH-65ని ఆరు వరుసలుగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు కీలక అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ (PPPAAC) ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సమర్పించిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. ఇక ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) తుది ఆమోదం వస్తే ఈ ప్రాజెక్టు అధికారికంగా మంజూరైనట్లే. ఈ నెలలోనే ఆ అనుమతి లభించే అవకాశం…

Read Full News