జూలై 22.. తెలుగువాళ్లంతా గర్వంతో మీసం తిప్పాల్సిన రోజు! ఎందుకో తెలుసా?
ప్రతి ఏడాది జూలై 22న దేశంలో నేషనల్ ఫ్లాగ్ డేను జరుపుకుంటాం. భారత జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిన చారిత్రక రోజును గుర్తు చేసుకునేందుకు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది. దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకం వెనుక ఉన్న చరిత్ర, త్యాగాలు, దేశభక్తి భావాన్ని ప్రతి భారతీయుడికి గుర్తు చేయడం ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. 1947 జూలై 22న రాజ్యాంగ సభ (Constituent Assembly) భారత జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది….