Headlines
IPL 2027: హార్ధిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..

IPL 2027: హార్ధిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేక అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాబోయే సీజన్‌కు ముందు హార్దిక్‌ను ట్రేడ్ చేసే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీలు హార్దిక్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన…

Read Full News
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

2026 సంవత్సరంలో ఆగస్టు 12న రెండవ సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీని కోసం ఖగోళ శాస్త్రవేత్తలే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే కొంత మంది గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయకూడదు, ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొస్తుంటారు. కానీ గ్రహణం ముందు కొన్ని పనులు చేయడం చాలా శుభప్రదం. అవి ఏవో చూద్దాం. Source link

Read Full News
దేవశయని ఏకాదశి ఎప్పుడు..? ఈ రోజు తులసి పూజ ఎందుకు అత్యంత విశేషం? ఇలా పూజిస్తే విష్ణు-లక్ష్మీ కటాక్షం ఖాయం!

దేవశయని ఏకాదశి ఎప్పుడు..? ఈ రోజు తులసి పూజ ఎందుకు అత్యంత విశేషం? ఇలా పూజిస్తే విష్ణు-లక్ష్మీ కటాక్షం ఖాయం!

Tulsi Puja on Ekadashi: హిందూ సంప్రదాయంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. అయితే ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే దేవశయని ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. దీంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తులసి పూజ చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ ఏడాది దేవశయని ఏకాదశి (Devshayani Ekadashi) ఎప్పుడు? తులసి పూజకు ఎందుకు…

Read Full News
Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సీఎం, రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు…

Read Full News
10 రోజులు ఇవి తింటే కిలోమీటర్ దూరంలోవి కూడా క్లియర్‌గా.. కళ్లజోడు లేని చూపు మీ సొంతం

10 రోజులు ఇవి తింటే కిలోమీటర్ దూరంలోవి కూడా క్లియర్‌గా.. కళ్లజోడు లేని చూపు మీ సొంతం

ఈ రోజుల్లో ఎంతో మంది స్క్రీన్ ముందే కూర్చొంటున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న వయస్సులోనే చూపు వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ళు గడిచే కొద్దీ కంటి శక్తి కూడా ఎక్కువ కోరుకుంటుంది. ఇక కొందరైతే కళ్ళ జోడు లేనిదే వారి పనులు కావడం లేదు. ఇలాంటి వాళ్ళు వీటిని తింటే వారి సమస్య కూడా తగ్గుతుంది. కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే కంటి రెటీనా మంచిగా ఉండాలి. ఇవి ఎవరికైతే మంచిగా ఉంటుందో వారి…

Read Full News
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..!

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..!

చాలా మంది తమ జీవనోపాధి కోసం ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. కొందరు ప్రతిరోజూ కొన్ని అడుగుల ఎత్తైన చెట్లను కూడా ఎక్కవలసి ఉంటుంది. అలాంటి వారికి ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుంది. కానీ, తమ కుటుంబాలు, జీవనోపాధి కోసం ప్రజలు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటారు. అటువంటి ఒక కథను వివరించే హృద్యమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అందులో ఒక రైతు కొడుకు తన 70 ఏళ్ల తండ్రి కోసం ఎంతో ప్రత్యేకమైన…

Read Full News
Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సీఎం, రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు…

Read Full News
Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం..!

Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం..!

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన లాల్ చౌక్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఐఆర్ 3వ బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ అమరుడయ్యారు. బుధవారం (జూలై 22) మధ్యాహ్నం సుమారు 12:35 గంటల సమయంలో కోత్వాల్ గలి ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆషిక్ హుస్సేన్ అక్కడికక్కడే…

Read Full News
Shops Close: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలో వారం పాటు బంగారం షాప్‌లు క్లోజ్!

Shops Close: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలో వారం పాటు బంగారం షాప్‌లు క్లోజ్!

ప్రకాశం జిల్లా వాసులకు స్థానికంగా ఉన్న జ్యువెలరీ షాప్ నిర్వహాకులు కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి, మేదరమెట్ల పరిధిలో ఉన్న జ్యువెలరీ షాపులు వారం రోజుల పాటు మూసి వేశారు. ఆషాడ మాసం సందర్భంగా బులియన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యాపారులు అందరూ కలిసి.. వారం రోజుల పాటు షాపులకు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఆషాడ మాసం కావడంతో ఎలాంటి శుభకార్యాలు లేకపోవడం.. మరోవైపు బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో…

Read Full News