ఆడింది 15 మ్యాచ్లు.. ఒక్కటి కూడా ఓడిపోని తోపు కెప్టెన్.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?
ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్స్లో సెంట్రల్ జోన్ను ఓడించిన తర్వాత, ఇషాన్ కిషన్ అద్భుతమైన రికార్డు వెలుగులోకి వచ్చింది. కెప్టెన్గా ఇషాన్ కిషన్ ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్లో కూడా ఓడిపోలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను గత ఎనిమిదేళ్లుగా ఫస్ట్-క్లాస్ జట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తూ అజేయంగా నిలిచాడు. గత ఎనిమిదేళ్లలో, ఇషాన్ కిషన్ 15 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లకు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి, ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అతను…