Headlines

ఆడింది 15 మ్యాచ్‌లు.. ఒక్కటి కూడా ఓడిపోని తోపు కెప్టెన్.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?

ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్స్‌లో సెంట్రల్ జోన్‌ను ఓడించిన తర్వాత, ఇషాన్ కిషన్ అద్భుతమైన రికార్డు వెలుగులోకి వచ్చింది. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను గత ఎనిమిదేళ్లుగా ఫస్ట్-క్లాస్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ అజేయంగా నిలిచాడు. గత ఎనిమిదేళ్లలో, ఇషాన్ కిషన్ 15 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అతను…

Read Full News

Pakistan Cricket: ‘ఓరేయ్ ఆజామూ.. మిమ్మల్ని చూసి ప్రపంచం నవ్వుతోంది రా’

Babar Azam: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సెలెక్షన్ కమిటీ చీఫ్ ఆఖిబ్ జావేద్ తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ బాబర్ అజామ్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ అవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే జట్టు కూర్పులో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లను చేర్చడంతోపాటు కోచింగ్ బృందంలోనూ మార్పులు…

Read Full News

బయోలాజికల్ పార్క్‌లో విషాదం..! పులి దాడిలో పారిశుధ్య కార్మికురాలు దుర్మరణం..!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో శివాజీ అనే పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పార్క్‌ పరిసరాల్లో కలకలం రేగింది. మృతురాలిని జైపూర్‌లోని నంగల్ ప్రాంతానికి చెందిన సుగ్నగా గుర్తించినట్లు తెలుస్తోంది. సుగ్న పార్క్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఉదయం శివాజీ పులి ఎన్‌క్లోజర్‌ పరిసరాల్లో ఆమె పనులు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న…

Read Full News

Andhra: వారెవ్వా.. సూపర్ ఐడియా రైతన్నా.. వరి పొలం గెట్లపై ఇలా..

ప్రస్తుత వ్యవసాయ రంగంలో ప్రతి ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు నష్టాల సేద్యాన్ని లాభాల వైపు మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో, సమీకృత వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో మార్పులు చేపడుతున్న రైతులు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య, ఉద్యాన పంటలు, అనుబంధంగా పాడి, కోళ్లు, జీవాల పెంపకం వంటి సమీకృత…

Read Full News

అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?

ప్రస్తుత వేడి వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా మంది ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఎయిర్ కండీషనర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏసీ గదిని చల్లబరచడమే కాకుండా గాలిలో ఉండే తేమను ఇంకింపజేసి డ్రై ఎయిర్ ని తయారుచేస్తుంది. ఇటువంటి పొడి, చల్లని వాతావరణంలో కొన్ని వస్తువులను ఎక్కువ కాలం ఉంచడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. ఏసీ గదిలో సుదీర్ఘకాలం ఉంచకూడని ప్రధాన వస్తువులు ఇవే: కొన్ని రకాలైన మొక్కలు: చాలామంది ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి ఇండోర్ ప్లాంట్స్‌ను ఏసీ…

Read Full News

ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా తీసేయండి..

ఆధునిక వంటింట్లో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. వంటను వేగంగా పూర్తి చేస్తూ, గ్యాస్‌తో పాటు సమయాన్ని ఆదా చేయడంలో కుక్కర్ పాత్ర కీలకం. అయితే తరచుగా ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో కుక్కర్ మూత ఇరుక్కుపోవడం ఒకటి. ఎంత తిప్పినా, లాగినా మూత అస్సలు కదలదు. ఇలాంటప్పుడు చాలామంది కంగారుపడి బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా చేయడం అత్యంత ప్రమాదకరం. లోపల ఉన్న వేడి ఆవిరి ఒక్కసారిగా మొహానికి తగలడమే కాకుండా…

Read Full News

మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? ఈ స్కీమ్‌లో నెలకు ఎంత పొదుపు చేస్తే పెళ్లి, చదువు నాటికి రూ.70 లక్షలు వస్తాయి?

Sukanya Samriddhi Yojana: ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తె చదువు, వివాహానికి ఆర్థిక భద్రత కల్పించాలని కలలు కంటారు. ఈ కలను సాకారం చేసుకోవడానికి బలమైన ప్రావిడెంట్ ఫండ్ చాలా అవసరం. మీ కుమార్తెకు పూర్తి ఆర్థిక భద్రతను అందించే పథకం కోసం మీరు చూస్తున్నట్లయితే, సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒక అద్భుతమైన ఎంపిక. భారత ప్రభుత్వ ‘సేవ్ ది డాటర్, ఎడ్యుకేట్ ది డాటర్’ చొరవ కింద ప్రారంభించబడిన ఈ పథకం, అద్భుతమైన రాబడులను,…

Read Full News

పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..! పుట్టినరోజున ఫోన్ చేసి ఏం చెప్పారంటే..?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా పవన్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. చంద్రబాబు తన సందేశంలో పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించారు. గిరిజన…

Read Full News

Video: 41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!

Prabhsimran Singh: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్ కెప్టెన్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ విధ్వంసక శతకంతో అదరగొట్టాడు. మొహాలీలో అమృత్‌సర్ సూర్మాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని జలంధర్ కేవలం 16.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రబ్‌సిమ్రన్ 47 బంతుల్లో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 16 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు 41 బంతుల్లో సెంచరీ సాధించాడు. మరోవైపు…

Read Full News

మీకు తెలుసా.. సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు..? ఆన్సర్ అస్సలు ఊహించలేరు..

సాయంత్రం నాలుగు దాటిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని గల్లీ గల్లీలో ఉన్న ఇరానీ కేఫ్‌లు, హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల దగ్గర సమోసాల ఘుమఘుమలు మొదలైపోతాయి. కడక్ ఇరానీ చాయ్ లేదా వేడివేడి ఫిల్టర్ కాఫీతో పాటు కరకరలాడే ఉల్లిగడ్డ సమోసా లేదా ఆలూ సమోసా నంజుకుని తింటే ఆ మజాయే వేరు. కాలేజీ కుర్రాళ్ల అడ్డా అయినా, ఆఫీస్ ముచ్చట్లయినా సమోసా లేనిదే ఈవెనింగ్ స్నాక్ పూర్తవదు. మరి మన రోజువారీ జీవితంలో ఇంతగా కలిసిపోయిన…

Read Full News