అదిరిందయ్యా రైతన్నా.. ఒక రకంగా పొలంలో డబ్బులు పండిస్తున్నట్లే..
సాధారణంగా రైతులు ఒక పంట దిగుబడి కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఆదాయం లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరావు ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా వినూత్న సాగు పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటల వైవిధ్యాన్ని, దశలవారీ సాగును అనుసరిస్తూ నిత్య ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వెంకటేశ్వరరావు తన వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాలను సాగు చేస్తున్నారు….