Headlines

rajeshchukka117@gmail.com

ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..?

ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..?

తెలుగు చిత్రసీమలో గ్లామర్ తారలకు కొదువ లేదు. తమ అందచందాలతో ప్రేక్షకుల్ని అల్లరించిన కథానాయికలు ఎంతో మంది. అయితే, 1970వ దశకంలో గ్లామర్ హీరోయిన్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు దీప. 16 ఏళ్ల లేత వయసులోనే తన అందాలతో ఆనాటి యువతరాన్ని ఉర్రూతలూగించి, వెర్రెక్కించిన దీప అసలు పేరు ఉన్ని మేరీ. ఆమె సినిమా ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలు ఎంతో ఆసక్తికరం. బాల్యం, సినీ రంగ ప్రవేశం 1962 మార్చి 12న కొచ్చిలో అగస్టిన్,…

Read Full News
E20 పెట్రోల్‌ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌ దెబ్బతింటుందా? కేంద్రం కీలక ప్రకటన!

E20 పెట్రోల్‌ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌ దెబ్బతింటుందా? కేంద్రం కీలక ప్రకటన!

E20 Fuel: మారుతున్న పర్యావరణ పరిస్థితులు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో భారతదేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా పెంచుతోంది. అయితే, 20% ఇథనాల్ కలిపిన ఈ E20 పెట్రోల్ వాడటం వల్ల తమ వాహనాల ఇంజిన్ పాడైపోతుందేమోనని, మైలేజ్ పడిపోతుందేమోనని వాహనదారులు, ముఖ్యంగా పాత వాహనాలు ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆందోళనను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు కీలక ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈ ఆందోళనలపై స్పందించిన…

Read Full News
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!

నార్వేలో శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో చరిత్రను తిరగరాసే ఒక అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 75,000 ఏళ్ల క్రితం, చివరి హిమయుగ కాలంలో ఆర్కిటిక్ ప్రాంతం ఎంతటి సంపన్న జీవవైవిధ్యంతో విలసిల్లిందో తెలియజేసే కీలక ఆధారాలను ఒక రహస్య గుహలో కనుగొన్నారు. యూరోపియన్ ఆర్కిటిక్‌లో ఇప్పటివరకు కనుగొన్న జంతు అవశేషాలలో ఇదే అత్యంత పురాతనమైనదిగా రికార్డు సృష్టించింది. నార్వే ఉత్తర తీరంలోని ‘ఆర్నే క్వామ్‌గ్రోట్టా’ అనే గుహ 1990లలో ఒక టన్నెల్ తవ్వుతుండగా అనుకోకుండా…

Read Full News
ఏం చావు తెలివి తేటలు బాబోయ్.. అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని డ్రామా! సీన్‌ కట్‌ చేస్తే..

ఏం చావు తెలివి తేటలు బాబోయ్.. అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని డ్రామా! సీన్‌ కట్‌ చేస్తే..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కినప్పుడు కొంతమంది పోలీసులు చెప్పిన జరిమానా కట్టి తప్పించుకుంటారు. మరికొందరు తప్పించుకోవడానికి రకరకాల సాకులు చెబుతారు. కానీ, చైనాలోని ఒక వ్యక్తి ఏకంగా పోలీసుల కళ్లు కప్పడానికి తనే చనిపోయినట్లు నమ్మించి పెద్ద వింత నాటకమే ఆడేశాడు. అరెస్టు కాకుండా ఉండేందుకు శవపేటికలో పడుకుని, బంధువులతో కలిసి నకిలీ అంత్యక్రియల ఊరేగింపు కూడా నిర్వహించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి జైలు శిక్ష నుండి…

Read Full News
CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..!

CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..!

నాలుగేళ్ల సైనిక సేవ అనంతరం అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని కల్పించింది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో సేవలు పూర్తి చేసిన మాజీ అగ్నివీరులు కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో (CAPF) చేరేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మాజీ అగ్నివీరులకు కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్‌మ్యాన్ పోస్టుల్లో 50 శాతం ఖాళీలను కేటాయించనున్నట్లు తెలిపింది. బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ…

Read Full News
Viral story: ఇలాంటి బాస్ ఒక్కరు ఉంటే చాలు..! డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్!

Viral story: ఇలాంటి బాస్ ఒక్కరు ఉంటే చాలు..! డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్!

చిన్న చిన్న కారణాలకే సంబంధాలు దెబ్బతింటున్న ఈ రోజుల్లో, మానవత్వం ఇంకా సజీవంగా ఉందని ముంబైలో జరిగిన ఓ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రముఖ హృదయ శస్త్రవైద్యుడు డాక్టర్ ప్రశాంత్ మిశ్రా సోషల్ మీడియాలో పంచుకున్న ఈ కథ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. తన డ్రైవర్ ప్రాణాలను కాపాడేందుకు ఓ యజమాని చేసిన ఆర్థిక సాయం, అంతకంటే ముఖ్యంగా అతనికి ఇచ్చిన గౌరవం అందరినీ ఆలోచింపజేస్తోంది. డాక్టర్ ప్రశాంత్ మిశ్రా వద్దకు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేసే…

Read Full News
Gabbar Singh Ramesh: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

Gabbar Singh Ramesh: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

టాలీవుడ్ నటుడు, ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయనకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రమేష్‌కు ఐసీయూలో ఉన్నాడు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే రమేష్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. న్యూరాలజిస్టులు సహా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తోందని చెబుతున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని,…

Read Full News
Business Ideas: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి మీకు తెలుసా? నెలకు రూ.50 వేలు!

Business Ideas: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి మీకు తెలుసా? నెలకు రూ.50 వేలు!

Business Ideas: నేటి రోజుల్లో స్వయం ఉపాధి లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారు చాలా మంది తమ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి బిజినెస్‌లో స్లిప్పర్స్ (చెప్పులు) తయారీ వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఇందులో ఉన్నాయి. రోజూ ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే వస్తువు కావడంతో దీనికి మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. బీహార్‌లోనే…

Read Full News
IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

దేవాలయాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతను ఒకేసారి ఆస్వాదించాలని అనుకునే వారికి IRCTC ప్రత్యేక ‘Coastal Karnataka’ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే ఈ 5 రాత్రులు – 6 రోజుల ప్యాకేజీలో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హోర్నాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్యాకేజీ ముఖ్యాంశాలు ప్యాకేజీ పేరు: Coastal Karnataka ప్యాకేజీ కోడ్:…

Read Full News
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు

దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీక్‌లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు. మీడియా సమావేశం ప్రారంభంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు సంబంధించిన…

Read Full News