Tollywood : అలాంటి నటుడు మళ్లీ పుట్టడు.. ఆరోజే తెలిసింది ఆయన స్థాయి వేరని.. టాలీవుడ్ నటుడు..
ప్రముఖ నటుడు కాశీ విశ్వనాథ్ దివంగత హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గొప్పదనాన్ని, తెలుగు చిత్రసీమలో వస్తున్న కొత్త పోకడలను విశ్లేషించారు. నమో వెంకటేశాయ చిత్రంలో ధర్మవరపుతో కలిసి నటించిన ఓ సన్నివేశాన్ని కాశీ విశ్వనాథ్ గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో జయప్రకాష్ కోపాన్ని తనపై చూపించే రామానుజం పాత్ర ట్రాక్ను దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఎలా అభివృద్ధి చేశారో వివరించారు. ఈ ట్రాక్ లాజిక్ లేకుండా పండదని తాను సూచించినప్పుడు, శ్రీను వైట్ల దీనికి…