Headlines

Video: లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ.. ఎక్కడో తెలుసా..?

Petrol Price Just Rs 8: కార్లు, బైక్‌లు నడిపే చాలా మందికి అతి పెద్ద ఆందోళనగా మారింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధర. పెట్రోల్ కొట్టించేప్పుడు, ఏరోజు ఎంత ప్రైజ్ ఉంటుందోనని టెన్షన్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూనే ఉంటున్నాయి. లీటరు పెట్రోల్ రూ. 8కే దొరుకుతుందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? అస్సలు ఛాన్సే లేదంటూ కొట్టిపారేస్తారు. అయితే, సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో పెట్రోల్ ధర రూ. 8గా…

Read Full News

ఏంది, చావును కూడా ఆపేస్తుందా.. ఈ ఫ్లవర్ అంత పవర్ ఫుల్లా..!

Shanku Pushpam: ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన వాటిలో శంఖపుష్పం (Clitoria Ternatea), లేదా బటర్ ఫ్లై పీ ఫ్లవర్ ఒకటి. కేవలం ఒక చుక్క నిమ్మరసం కలిపితే రంగు మారిపోయే దీని మంత్రం లాంటి స్వభావం, అనేక ఆరోగ్య రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. సాంప్రదాయ ఆయుర్వేదం, సహజ ఆరోగ్య పద్ధతులలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మన పూర్వీకులు దీనిని సంస్కృతంలో అపరాజిత అని పిలిచేవారు, అంటే “దేనికీ ఓడిపోనిది” అని అర్థం. ఈ…

Read Full News

Telangana: రైతులకు బిగ్‌ అలర్ట్.. ఈ నెంబర్‌ నుంచి ఫోన్ వస్తే జాగ్రత్త..

ఈజీ మనీకోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా వరికోత మిషన్ పేరుతో ఓ రైతుకు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.30వేలు కాజేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పులబోయిన భూపాల్‌కు ఏప్రిల్ 15న 9154178931 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు సుధాకర్…

Read Full News

ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!

Rohit Sharma Replacement: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (One Day series) కోసం భారత్ ‘A’ జట్టు సిద్ధమవుతోంది. ఈ జట్టులోని ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ తమ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే, 2027 ప్రపంచ కప్ (2027 World Cup) దిశగా భారత జట్టులో రోహిత్ శర్మ స్థానంపై చర్చకు బలం చేకూరే అవకాశం ఉంది. ప్రియాన్ష్ ఆర్య…..

Read Full News

Spiritual Tips: గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ పనులు చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది!

స్వచ్ఛమైన మనస్సు, భక్తి, విశ్వాసంతో ఇంట్లో పూజ చేయడం, దీపం వెలిగించడం, మంత్రాలను జపించడం, దైవానికి నైవేద్యం సమర్పించడం వంటి పద్ధతులను పాటించవచ్చని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పేదలకు అన్నదానం చేయడం, అవసరమైన వారికి వస్తువులు అందించడం, పక్షులు, జంతువులకు ఆహారం, నీరు పెట్టడం వంటి సేవా కార్యక్రమాలను కూడా దైవసేవగా భావిస్తారు. గుడికి వెళ్లడానికి సమయం లేని వారు ఇంట్లోనే ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ఈ పద్ధతులను అనుసరించవచ్చు. 1. పేదలకు అన్నదానం చేయండి…

Read Full News

జస్టిస్ డిలేడ్!.. కోర్టుల్లో 5 కోట్లకుపైగా పెండింగ్ కేసులు.. మరీ న్యాయం దక్కేదెప్పుడు?

ప్రస్తుతం మన దేశంలోని జిల్లా, కింది కోర్టుల్లోనే ప్రస్తుతం 5.18 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 4.05 కోట్లకు పైగా క్రిమినల్ కేసులు కాగా.. 1.12 కోట్లకు పైగా సివిల్ కేసులు ఉన్నాయి. అంటే కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటిలో కొన్నింటికి త్వరగానే పరిష్కారం దొరుకుతోంది. మరికొన్ని మాత్రం ఏళ్ల తరబడి అలాగే నడుస్తున్నాయి. ఏళ్లుగా అదే పని.. కేసు మొదలైన తర్వాత వాయిదా పడటం. మళ్లీ మరో రోజు రావడం. ఆ…

Read Full News

అరెరే ఈ ఫీచర్‌ గురించి ఇన్నాళ్లు తెలీదే.. పార్క్‌ చేసిన కారు లోకేషన్ తెలుసుకోవడం ఇంత ఈజీనా!

మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ గనుకు ఉంటే అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. మీ ఫోన్‌లో లోకేషన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేసి స్క్రీన్‌పై మీ ప్రస్తుత లొకేషన్‌ను చూపే బ్లూ డాట్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక మెనూ కనిపిస్తుంది, అందులో సేవ్ పార్కింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. వెంటనే మ్యాప్‌పై P అనే పార్కింగ్ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు కారు పార్క్…

Read Full News

Blood Pressure Control: బీపీ ఉన్నవారికి వరం ఈ పండు.. మీ డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే!

అరటిపండులో పొటాషియంతో పాటు పీచు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండటం రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. పొటాషియం సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో, అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గేందుకు, రక్తప్రసరణ సజావుగా సాగేందుకు మద్దతు లభించవచ్చు. అయితే అరటిపండు తినడం ఒక్కటే అధిక రక్తపోటుకు చికిత్స కాదు. బీపీ మందులు వాడుతున్న వారు వాటిని ఆపకుండా, వైద్యుల సూచనలను పాటిస్తూ ఆహారంలో మార్పులు…

Read Full News

Andhra News: కన్నీళ్లు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల సమక్షంలోనే వెక్కి వెక్కి ఏడుస్తూ..

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువారం చీపురుపల్లి కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తల సమక్షంలోనే బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ మార్పు అంశం సమావేశంలో ప్రస్తావనకు రాగా.. బొత్స ఏడ్చేశారు. ఈ సందర్బంగా మజ్జితో ఉన్న అనుబంధాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటుండగా..  ఈ సమయంలో బొత్స ఉన్నట్టుండి భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ఆయను…

Read Full News

LIC Best Scheme: రోజుకు కేవలం రూ.24తో రూ. 50 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!

LIC Best Scheme: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి, తన వినియోగదారులకు క్రమమైన ఆదాయం, పెన్షన్ ప్రయోజనాల నుండి టర్మ్ ప్లాన్‌ల వరకు అనేక రకాల పథకాలను అందిస్తుంది. అటువంటి ఒక అద్భుతమైన బీమా పథకం ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్. ఇది ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలసీ కింద ప్రతిరోజూ కేవలం రూ.24 ఆదా చేయడం ద్వారా మీరు రూ.50 లక్షల బీమా కవరేజీని పొందవచ్చు. పాలసీని కొనుగోలు చేయడానికి…

Read Full News