వార్‌ ఎఫెక్ట్‌.. బంగారం, వెండిపై లాభాలు బుక్‌ చేసుకోవడానికి ఇదే సరైన టైమా?

వార్‌ ఎఫెక్ట్‌.. బంగారం, వెండిపై లాభాలు బుక్‌ చేసుకోవడానికి ఇదే సరైన టైమా?

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరం కావడంతో ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ బులియన్ మార్కెట్‌పై పడింది. సోమవారం బంగారం, వెండి ధరలు గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ధరలు ఎగబాకడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. శుక్రవారం కామెక్స్‌లో అంతర్జాతీయ స్పాట్ ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా MCX ఫ్యూచర్స్‌లో స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశీయ సెషన్‌లో బంగారం ధర 0.08 శాతం తగ్గి…

Read More
అప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఫ్రీ అయిపోవచ్చు!

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఫ్రీ అయిపోవచ్చు!

అప్పులు ఎక్కువైపోతే నెలవారీ ఆదాయం ఎంత ఉన్నా ఒత్తిడి పెరుగుతుంది. అయితే సరైన వ్యూహంతో ముందుకు వెళితే అప్పులను వేగంగా తగ్గించుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణ, ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ ఈ మూడు ఉంటే అప్పుల నుంచి బయటపడటం కష్టం కాదు. మరీ ముఖ్యంగా ఈ 5 టిప్స్‌ పాటిస్తే మాత్రం మీకు ఎంత అప్పు ఉన్నా తీర్చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అన్ని అప్పుల జాబితా తయారు చేయండి.. మొదట మీరు ఎంత…

Read More
యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

యుఎఇ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమి చర్చించారో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా X లో పోస్ట్ చేస్తూ, “UAE అధ్యక్షుడు, నా సోదరులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మాట్లాడాను. UAE పై జరిగిన దాడులను తీవ్రంగా…

Read More
కడుపు ఉబ్బరమా..? ఏసీడీటీనా..? తేడా చేసుకోకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!

కడుపు ఉబ్బరమా..? ఏసీడీటీనా..? తేడా చేసుకోకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!

తరచుగా కడుపు ఉబ్బరం అనేది కేవలం అధికంగా తినడం లేదా అసిడిటీకి సంకేతంగా భావించి విస్మరిస్తారు. ఒక మాత్ర తీసుకుంటే సమస్య ముగుస్తుందని భావిస్తారు. కానీ మీరు దాదాపు ప్రతిరోజూ మీ కడుపులో బిగుతుగా అనిపిస్తే, సాయంత్రానికి కల్లా మీ బట్టలు బిగుతుగా అనిపిస్తే, లేదా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం తర్వాత మీరు కడుపు నిండినట్లు అనిపిస్తే, పరిస్థితి చాలా సులభం కావచ్చు. పేగులు తరచుగా నెమ్మదిగా సంకేతాలను పంపుతాయని అర్థం. తరచుగా ఉబ్బరంగా ఉండే…

Read More
హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్ – అమెరికా సైనిక దాడుల తరువాత, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హెర్ముజ్ జలసంధి సమీపంలో 150 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. అయితే నిలిచిన ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. హర్ముజ్‌ సమీపంలో 3 ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని చాలా నౌకలు యు-టర్న్‌లు…

Read More
Viral Video: ఎంత తాగావ్‌రా? పాపం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులుని ముప్పుతిప్పలు పెట్టాడు! వీడియో

Viral Video: ఎంత తాగావ్‌రా? పాపం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులుని ముప్పుతిప్పలు పెట్టాడు! వీడియో

హైదరాబాద్‌, మార్చి 1: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. తెలుపు రంగు బెంజ్ కారు (TS 07 EX 5556) విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ను ఢీ కొట్టి కారుతోపాటు ఈడ్చు కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి రెండు వేర్వేరు ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మొదటి ఫిర్యాదు ప్రకారం ఈ రోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో…

Read More
భారత్‌కు షాకిచ్చిన అమెరికా! వాటిపై ఏకంగా 126 శాతం పన్ను!

భారత్‌కు షాకిచ్చిన అమెరికా! వాటిపై ఏకంగా 126 శాతం పన్ను!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి కారణంగా భారత్‌, అమెరికా మధ్య ఆర్థిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశంతో సహా అనేక దేశాల నుండి సౌర దిగుమతులపై భారీ పన్నులు విధించాలని ట్రంప్ పరిపాలన నిర్ణయించింది. భారతీయ సౌర ఉత్పత్తులపై 126 శాతం ప్రారంభ సుంకం విధించింది. అమెరికా వాణిజ్య శాఖ ప్రకారం భారత్‌, ఇండోనేషియా, లావోస్ వంటి దేశాలు తమ తయారీ రంగాలకు అన్యాయమైన ప్రభుత్వ సబ్సిడీలను అందిస్తున్నాయి. దీని అర్థం ఈ దేశాల నుండి…

Read More
EPFO: హోలీకి ముందు PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! ఏంటంటే..?

EPFO: హోలీకి ముందు PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! ఏంటంటే..?

స్టాక్ మార్కెట్, బాండ్ దిగుబడి తగ్గడం, క్లెయిమ్‌ల పెరుగుదలతో, భారత ప్రభుత్వం EPFOపై పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఈ సంవత్సరం దాని 31 కోట్ల మంది సభ్యులకు 8.2-8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ వడ్డీ రేటు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు….

Read More
Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?

Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?

విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ దీని గురించి అప్‌డేట్స్ మాత్రం ఏమీ రావట్లేదు. ట్రోలింగ్ భయంతోనే విశ్వంభర లేట్ అవుతుందా..? అసలు విజువల్ ఎఫెక్ట్స్ అప్‌డేట్ ఏంటి..? మెగా మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది..? ఔట్‌ పుట్ చూసి చిరంజీవి ఏమన్నారు..? ఈ ఏడాదైనా సినిమా వస్తుందా..? కొన్నాళ్లుగా పూర్తిగా విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఫోకస్ పెట్టారు దర్శకుడు వశిష్ట. రీసెంట్‌గా గ్రాఫిక్స్‌తో వచ్చిన ఔట్‌ పుట్ చూసి…

Read More
AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అదిరిపోతే VFX ఇరగదీశారురా బాబూ అనేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు.. ఆ ఏముందిలే AI వాడేసుంటారు అంటున్నారు ఆడియన్స్. దీంతో మన మేకర్స్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. బాబోయ్ మాది AI కాదు.. మేమే కష్టపడి తీశాం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి కష్టాలు పడుతున్న వాళ్లెవరో చూద్దామా..? నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి చేసిన ప్రోమో అదిరిపోయింది.. కానీ అదంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్…

Read More