కోట్లు.. కోట్లు వచ్చిపడతాయని మాయ చేశారు.. కట్ చేస్తే.. రిటైర్డ్ సైంటిస్ట్నే బురిడీ కొట్టించారు..!
రిటైర్డ్ అయిన ఉద్యోగులను టార్గెట్గా చేసుకుని ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాజా హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో సైబర్ నేరాలు.. పెను సవాల్ విసురుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు, టూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చి ఎత్తులు వేసినా.. వాటికి…