వేసవిలో నాటుకోడి గుడ్లను పొదిగించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

వేసవిలో నాటుకోడి గుడ్లను పొదిగించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

వేసవికాలంలో నాటుకోడి గుడ్లను పొదిగించే విషయంలో అనేక సందేహాలు, సవాళ్లు ఎదురవుతాయి. అధిక ఉష్ణోగ్రతల మధ్య గుడ్లు చెడిపోకుండా, అధిక పిల్లలు ఉత్పత్తి కావడానికి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు, అలాగే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన గుడ్ల పొదిగింపు సాధ్యమా అనే విషయాలపై ఈ ఆర్టికల్ వివరణ అందిస్తుంది. గుడ్లు పిల్లలుగా మారడం అనేది కేవలం కోడి 21 రోజులు పొదగడం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. బ్రీడర్ కోడికి అందించే దాణా నాణ్యత పిల్లల ఆరోగ్యాన్ని, ఎదుగుదలను…

Read More
OTT Movie: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, టోస్టర్, దో దివానే షెహర్ మే తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు పోచమ్మ, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే బుధవారం ( ఏప్రిల్ 15) అర్ధరాత్రి నుంచే ఓ మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ తో…

Read More
నా జీవితం నాశనం చేశారు.. సొంతవాళ్లే నాపై దాడి చేశారు.. పోలీసులను ఆశ్రయించిన నటి

నా జీవితం నాశనం చేశారు.. సొంతవాళ్లే నాపై దాడి చేశారు.. పోలీసులను ఆశ్రయించిన నటి

ఒకప్పుడు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో సజిని ఒకరు. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆ నటి. చాలా మంది ఆమె పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఫోటో చూస్తే యిట్టె గుర్తుపట్టరేస్తారు. 90 వ దశకంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె పుట్టిపెరిగింది ఇక్కడే అయినా కూడా మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మీ ఎక్కువగా బీ గ్రేడ్ సినిమాల్లో నటించింది. తన…

Read More
Weather Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

Weather Alert: ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో.. ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానంలో…

Read More
Toothpaste: మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఈ 5 టిప్స్‌తో సింపుల్‌గా తెలుసుకోండి!

Toothpaste: మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఈ 5 టిప్స్‌తో సింపుల్‌గా తెలుసుకోండి!

రుచి: ఒకవేళ మీరు పేస్ట్ వాడుతున్నప్పుడు దాని రుచి వింతగా ఉన్నా, నురుగు సరిగ్గా రాకపోయినా, లేదా చిగుళ్లలో మంట, నొప్పి కలిగినా వెంటనే వాడటం ఆపేయండి. అలాగే ప్యాకెట్‌పై ఉన్న హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి బ్యాచ్ నంబర్‌ను వెరిఫై చేయండి. నకిలీ టూత్‌పేస్ట్‌లలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి మీ పళ్లకు మాత్రమే కాకుండా, మీ మొత్తం ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. కాబట్టి తక్కువ ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. Source…

Read More
గీజర్ నుంచి నీళ్లు సరిగా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. ఓపెన్ చేసి చూడగా..

గీజర్ నుంచి నీళ్లు సరిగా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిపించారు.. ఓపెన్ చేసి చూడగా..

ఇటీవల ఒక గీజర్ నుంచి నీరు సరిగా రావడం లేదని, నెమ్మదిగా వేడెక్కుతోందని టెక్నిషియన్‌కు ఫిర్యాదు వచ్చింది. వినియోగదారుడు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ గీజర్ తీసుకుని ఐదేళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా శుభ్రం చేయలేదు, రిపేర్ కూడా రాలేదు. పరిస్థితిని పరిశీలించగా, నీళ్లు వేడెక్కుతున్నప్పటికీ, చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని గమనించారు. గీజర్‌ను తెరిచి చూడగా, 15 లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌లో సగానికి పైగా డస్ట్ (చెత్త) పేరుకుపోయి ఉండటం ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంతంలోని…

Read More
ఏఐ వైద్యం నమ్మితే ప్రాణాలకే ముప్పు! పరిశోధనల్లో తేలిన షాకింగ్ విషయాలు..!

ఏఐ వైద్యం నమ్మితే ప్రాణాలకే ముప్పు! పరిశోధనల్లో తేలిన షాకింగ్ విషయాలు..!

నేడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా గూగుల్‌నో లేదా చాట్‌జిపిటినో అడగడం మనకు అలవాటైపోయింది. అయితే, మనం గుడ్డిగా నమ్ముతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇచ్చే వైద్య సలహాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా, కెనడా, యూకే పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనంలో జెమిని, చాట్‌జిపిటి, మెటా ఏఐ, డీప్‌సీక్, గ్రోక్ వంటి ఐదు ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లను పరీక్షించారు. ఐదు వేర్వేరు…

Read More
SBI Scheme: ఎస్‌బీఐ నుంచి 2 కొత్త స్కీమ్స్.. ఏప్రిల్ 15 నుంచే అవకాశం.. కనీస పెట్టుబడి ఎంతంటే?

SBI Scheme: ఎస్‌బీఐ నుంచి 2 కొత్త స్కీమ్స్.. ఏప్రిల్ 15 నుంచే అవకాశం.. కనీస పెట్టుబడి ఎంతంటే?

SBI Scheme: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ శుభవార్త చెప్పింది. ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో స్వల్పకాలిక డెట్ ఇండెక్స్‌లను ట్రాక్ చేస్తూ రెండు కాన్‌స్టంట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్‌లను ప్రారంభించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ఏప్రిల్ 15న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తాజాగా రెండు కొత్త స్కీమ్స్‌ను…

Read More
TS EAPCET Marks Vs Rank 2026: ఈఏపీసెట్‌ 2026లో ఈసారి ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు.. కటాఫ్‌ ఎంతో తెలుసుకోవాలా?

TS EAPCET Marks Vs Rank 2026: ఈఏపీసెట్‌ 2026లో ఈసారి ఎన్ని మార్కులకు ఏ ర్యాంకు.. కటాఫ్‌ ఎంతో తెలుసుకోవాలా?

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ EAMCET లో ర్యాంక్ ప్రధానంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్. పరీక్ష కఠినత్వ స్థాయి, అభ్యర్థుల సంఖ్య, టై-బ్రేకింగ్ నియమాలు వంటి అంశాలు విద్యార్ధుల ర్యాంకును నిర్ణయిస్తాయి. ఈఏపీసెట్‌లో ఎక్కువ స్కోరు వస్తే నేరుగా మంచి ర్యాంకు పొందొచ్చు. తద్వారా JNTU-H, OU వంటి అగ్రశ్రేణి కాలేజీల్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. 140 మార్కులకు పైగా స్కోరు సాధిస్తే అభ్యర్థులకు టాప్ 500 ర్యాంకులలో…

Read More
చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!

చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!

చార్మినార్ సాక్షిగా చోరీ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ నగరానికే తలమానికమైన చార్మినార్ సందర్శనకు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ ను తనివితీరా సందర్శించి, ఆ పరిసర ప్రాంతాల్లో గడుపుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చార్మినార్ ప్రాంతంలో తాజాగా బంగారం చోరీ జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో బంగారం దొంగతనం ఘటన ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. అసలేం జరిగిందంటే…..

Read More