ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని కంటతడి పెట్టుకున్న మహానటి..
అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రాలలో మహానటి సావిత్రికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఆమె లేకుండా ఆ సంస్థ చిత్రాలు పూర్తయ్యేవి కావు. అయితే, 1961లో నిర్మించిన ఇద్దరు మిత్రులు చిత్ర విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ పాత్రలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ప్రాధాన్యం లేదని నిర్మాత దుక్కిపాటి ముందే స్పష్టం చేశారు. ఈ కారణంగా సావిత్రికి ఈ సినిమాలో వేషం ఇవ్వలేమని ఆయన తెలిపారు. ఈ వార్త…