SBI YONO: వినియోగదారులను పరేషాన్‌ చేస్తున్న ఎస్‌బీఐ మెసేజ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. విషయం ఏంటంటే..

SBI YONO: వినియోగదారులను పరేషాన్‌ చేస్తున్న ఎస్‌బీఐ మెసేజ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. విషయం ఏంటంటే..

SBI YONO Aadhaar Update: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందా? మీకు ఆధార్ అప్‌డేట్ సందేశం అందిందా? ఈ దేశం బ్యాంకు వినియోగదారులను పరేషాన్‌ చేస్తోంది. ఇలాంటి మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది సదరు బ్యాంకు. ఒక చిన్న పొరపాటుతో మీరు నష్టపోవచ్చు. ఖాతాదారులను హెచ్చరించారు. పీఐబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. ఏంటా మెసేజ్‌.. ఆ మెసేజ్‌ వల్ల నష్టాలు ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇటీవల ఎస్‌బిఐ కస్టమర్లు తమ…

Read More
లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?

లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?

Rishabh Pant Injury: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న 23వ మ్యాచ్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ సమయంలో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యమైన వేగంతో వచ్చి నేరుగా పంత్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. ఆ సమయంలో పంత్ తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాడు. ఆ తర్వాతి బంతికే పంత్ బంతిని వికెట్ల…

Read More
Actor AVS: మనందరినీ కడుపుబ్బా నవ్వించిన ఏవీఎస్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం కూతురు కాలేయం ఇచ్చినా..

Actor AVS: మనందరినీ కడుపుబ్బా నవ్వించిన ఏవీఎస్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం కూతురు కాలేయం ఇచ్చినా..

నటుడు ఏవీఎస్‌ పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మిస్టర్‌ పెళ్లాం’ సినిమాతో నటుడిగా మారారు. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మళ్లీ మొదలైంది.. ఇలా దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు…

Read More
Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్

Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్

సింగర్ మంగ్లీ వ్యవహారంలో నమోదైన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రమావత్ మధు ఇప్పుడు అప్రూవర్‌గా మారారు. మధు విడుదల చేసిన వీడియోలో, సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించాడు. అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి స్నేహితులని, హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పారని…

Read More
Andhra Pradesh: చెరువులో చేపల వలకు చిక్కిన పాన్ కార్డులు, ATM కార్డులు

Andhra Pradesh: చెరువులో చేపల వలకు చిక్కిన పాన్ కార్డులు, ATM కార్డులు

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో షాకింగ్ ఘటన జరిగింది. ఏడుగురాళ్లపల్లి గ్రామంలోని చెరువులో చేపల వలకు వందల సంఖ్యలో పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు చిక్కాయి. స్థానికులు చేపలు పట్టేందుకు వల వేయగా, భారీగా చేపలకు బదులు 150 నుంచి 200 వరకు కార్డులు వలలో పడటంతో ఆశ్చర్యపోయారు. ఈ కార్డులన్నీ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కస్టమర్లకు డెలివరీ కావాల్సినవిగా గుర్తించారు. గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ…

Read More
పెళ్లికి ఒప్పుకోలేదని.. నా కూతురుకి HIV ఎక్కించాడు

పెళ్లికి ఒప్పుకోలేదని.. నా కూతురుకి HIV ఎక్కించాడు

మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ రమణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి రద్దు చేసుకున్నదనే కోపంతో నిందితుడు మనోహర్, రమణికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించినట్లు రమణి తండ్రి చిరంజీవి పేర్కొన్నారు. మనోహర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ అని, రమణికి నెగిటివ్ రావడంతోనే పెళ్లి రద్దయిందని తెలిపారు. రక్తం ఎక్కించిన విషయం బయటకు చెప్పవద్దని మనోహర్ తమ్ముడు వేణు రమణిని బెదిరించాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు కూడా పంపాడని…

Read More
ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ

ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి పేరుకు సంబంధించిన అధికారిక ఆంగ్ల స్పెల్లింగ్‌పై స్పష్టతనిచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ పత్రాలు, డిజిటల్ రికార్డులు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో “Amaravati” (టిఐ తో అంతమయ్యేది) అనే స్పెల్లింగ్‌ను మాత్రమే ఉపయోగించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. అమరావతి పేరును కొందరు h అక్షరాన్ని జోడించి లేదా చివర తి బదులు థి (thi) తో రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అస్పష్టతను తొలగించి, అన్ని…

Read More
POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు

POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు

మహారాష్ట్రలోని అమరావతిలో వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ ఘటన మహిళల భద్రత, సైబర్ నేరాలపై పెద్ద చర్చకు దారితీస్తోంది. దాదాపు 108 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు 350కి పైగా అశ్లీల వీడియోలు తీసినట్లు వెల్లడైంది. నిందితుడు సోషల్ మీడియా సైట్ల ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేసి, వారి వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో…

Read More
Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్‌లో ‘రేవంత్ మార్క్’.. వ్యూహకర్తగా మారిన తెలంగాణ సీఎం!

Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్‌లో ‘రేవంత్ మార్క్’.. వ్యూహకర్తగా మారిన తెలంగాణ సీఎం!

తెలంగాణ రాజకీయ యవనికపై ఉవ్వెత్తున ఎగసిన కెరటం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ కెరటం కేవలం గండిపేట పరిధిలోనే ఆగకుండా, యమునా తీరం వరకు తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక ‘నేషనల్ బ్రాండ్’గా అవతరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర నాయకుడు కాదు.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ దిశను నిర్దేశించే వ్యూహకర్తగా అవతరిస్తున్నారు. ఆయన అడుగులు, ఆయన…

Read More
Nominee: పెట్టుబడిదారుడు నామినీని నియమించకుండా మరణిస్తే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి ఏమవుతుంది?

Nominee: పెట్టుబడిదారుడు నామినీని నియమించకుండా మరణిస్తే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడికి ఏమవుతుంది?

Mutual Fund Nominee: ప్రతి ఆర్థిక పథకానికి ఒక నామినీని నియమించడం తప్పనిసరి. బ్యాంకు ఖాతాకు కూడా నామినీని అడుగుతారు. ఎఫ్‌డీ వంటి ఏ పథకానికైనా నామినీని నియమించాలి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు, డీమ్యాట్ ఖాతాదారులు కూడా నామినీని నియమించాలి. మీకు నామినీ వద్దు అనుకుంటే దానికి కూడా ఒక అవకాశం ఉంది. సెబీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, నామినీ కాలమ్‌ను ఖాళీగా వదిలివేయకూడదు. నామినీని తప్పనిసరిగా నియమించాలి, లేదా నామినీ ఎవరూ లేరని…

Read More