Coconut Water: 21 రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో జరిగేది ఇదే..!

Coconut Water: 21 రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో జరిగేది ఇదే..!

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది : చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. మీరు వారిలో ఒకరు అయితే, ప్రతిరోజూ 21 రోజులు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా 21 రోజుల పాటు ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తాగవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి,…

Read More
Mid-Air Scare: ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచే యత్నం..!

Mid-Air Scare: ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచే యత్నం..!

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌ డోర్‌ తెరవడానికి ప్రయత్నించారు. హైజాక్‌ భయంతో పైలట్‌ తలుపు తెరవకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. విమానం సురక్షితంగా వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. వెంటనే CISF సిబ్బంది జోక్యం చేసుకుని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా టాయిలెట్ కోసం…

Read More
Head Phones Safety: రోజంతా హెడ్ ఫోన్స్ పెట్టుకునే ఉంటారా? ఇది తెలిస్తే.. షాక్ అవుతారు!

Head Phones Safety: రోజంతా హెడ్ ఫోన్స్ పెట్టుకునే ఉంటారా? ఇది తెలిస్తే.. షాక్ అవుతారు!

ఈ మధ్య కాలంలో వస్తున్న వినికిడి సమస్యలకు హెడ్ ఫోన్స్ వాడకమే ముఖ్యమైన కారణం అని  రిపోర్ట్ లు చెప్తున్నాయి. చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల చెవులు పొడిబారి డ్రై గా తయారవుతాయట. దీంతో చెవులు పాడయ్యి రకరకాల సమస్యలు మొదలవుతున్నాయి. అయితే హెడ్ ఫోన్స్ వాడకుండా ఉండలేని వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వటివల్ల కలిగే నష్టాన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. అదెలాగంటే.. రబ్బర్ బడ్స్ వద్దు హెడ్ ఫోన్స్ లో రకరకాల…

Read More
Bigg Boss Telugu 9: అప్పుడు రన్నరప్‌తో సరి.. ఇప్పుడు కప్పు కొట్టేందుకు.. మళ్లీ బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ హీరో

Bigg Boss Telugu 9: అప్పుడు రన్నరప్‌తో సరి.. ఇప్పుడు కప్పు కొట్టేందుకు.. మళ్లీ బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ హీరో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ వారంలో కూడా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచినట్లు తెలుస్తోంది. వారెవరో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయితే కానీ ఫుల్ క్లారిటీ రాదు. మరోవైపు గత సీజన్ల లాగే ఈ సీజన్స్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీల ఉండనున్నాయని తెలుస్తోంది. ఐదు లేదా ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ రెండో దశలో హౌస్ లోకి…

Read More
GST Reforms: ఇప్పుడు 99 శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి.. మరింత చౌకగా..

GST Reforms: ఇప్పుడు 99 శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి.. మరింత చౌకగా..

GST Reforms: జీఎస్టీ సంస్కరణలు 22 సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వచ్చాయి. దీని కింద 12-28% పన్ను శ్లాబులు రద్దు చేసింది కేంద్రం. అలాగే 5-18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. జీఎస్టీ సంస్కరణ ప్రయోజనాలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, నవరాత్రి మొదటి రోజు నుండి 99% వస్తువులు ఇప్పుడు 5% శ్లాబులోకి వస్తాయని, అవి చౌకగా మారుతాయని అన్నారు. ఇది మీ పొదుపును పెంచుతుంది. అలాగే మీరు మీకు…

Read More
మహిళలకు ప్రతినెలా రూ.2100..! ఈ నెల 25 నుంచి పథకం ప్రారంభం..

మహిళలకు ప్రతినెలా రూ.2100..! ఈ నెల 25 నుంచి పథకం ప్రారంభం..

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం నెలవారీ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి లాడో లక్ష్మీ యోజన కింద మహిళలకు నెలకు రూ.2,100 అందించనున్నారు. ఈ పథకం సెప్టెంబర్ 25న ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సెప్టెంబర్ 25న ఈ యాప్‌ను ప్రారంభిస్తారు. కురుక్షేత్ర డిసి విశ్రామ్ కుమార్ మీనా ఈ పథకం గురించి సమాచారం అందిస్తూ.. కుటుంబ ఆదాయం సంవత్సరానికి లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్న మహిళలకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయని…

Read More
IND vs PAK: దటీజ్ సూర్య భాయ్.. 20 బంతులు, 5 వికెట్లు.. ఒక్క మార్పుతో పాక్‌ జట్టుకు ఉరితాడు.. అదేంటంటే?

IND vs PAK: దటీజ్ సూర్య భాయ్.. 20 బంతులు, 5 వికెట్లు.. ఒక్క మార్పుతో పాక్‌ జట్టుకు ఉరితాడు.. అదేంటంటే?

India vs Pakistan: సూపర్ ఫోర్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. పాకిస్తాన్ బ్యాటింగ్ విఫలమైనట్లు కనిపించగా, టీమిండియా మాత్రం తన ఆధిపత్యంతో రెచ్చిపోయింది. టీమిండియా చేసిన ఒక్క మార్పు పాకిస్తాన్ బ్యాటర్లకు వినాశకరంగా మారింది. భారత స్పిన్నర్ల స్పిన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రదర్శన మసబారిపోయింది. పాకిస్తాన్ జట్టు స్పిన్‌తో ఇబ్బంది పడుతోందని గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. స్పిన్నర్ల ధాటికి తేలిపోయిన బ్యాటర్లు.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడింది….

Read More
Migraine Home Remedy: మైగ్రేన్ కు శాశ్వత పరిష్కారం! ఇలా చేస్తే మళ్లీ తలనొప్పి మీ జోలికి రాదట..?

Migraine Home Remedy: మైగ్రేన్ కు శాశ్వత పరిష్కారం! ఇలా చేస్తే మళ్లీ తలనొప్పి మీ జోలికి రాదట..?

మైగ్రేన్..ప్రస్తుత రోజుల్లో చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఈ నొప్పి సాధారణ తలనొప్పికి చాలా భిన్నంగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి తలలోని ఒక భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఎవరో నిరంతరం దానిని కొడుతున్నట్లుగా అవస్థపెడుతుంది. కొందరిలో ఈ నొప్పి రోజుల పాటు ఉంటుంది. దీంతో బాధితులల్లో కూర్చోవడం, హాయిగా నిలబడటం కష్టమవుతుంది. స్వల్ప కాంతి లేదా శబ్దం కూడా నొప్పిని పదే పదే ప్రేరేపిస్తుంది. మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? శాశ్వత నివారణ కోసం చూస్తున్నట్లయితే.. ప్రముఖ…

Read More
IND vs PAK: ముచ్చటగా మూడోపోరుకు సిద్ధమైన భారత్, పాక్.. ఎప్పుడంటే..?

IND vs PAK: ముచ్చటగా మూడోపోరుకు సిద్ధమైన భారత్, పాక్.. ఎప్పుడంటే..?

IND vs PAK: ఆసియా కప్ 2025 ప్రస్తుతం యూఏఈలో జరుగుతోంది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లు ఇప్పుడు జరుగుతున్నాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ (IND vs PAK) ఆదివారం రాత్రి ముగిసింది. ఇందులో భారత జట్టు వరుసగా రెండోసారి పాకిస్తాన్‌ను ఓడించింది. లీగ్ దశలో కూడా భారత్ పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా కప్‌లో మూడోసారి ఇరుజట్లు (IND vs PAK) పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. అది ఎలా జరుగుతుందో…

Read More
GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

కేంద్రం తీసుకవచ్చిన జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. స్వదేశీ వస్తువుల వాడకం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు దేశంలో 5, 18శాతం జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి. కొత్త సంస్కరణల ప్రకారం.. 12శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న 99శాతం వస్తువులు ఇప్పుడు 5శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. అదేవిధంగా 28శాం శ్లాబ్‌లో ఉన్న 90శాతం ఉత్పత్తులు 18శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు…

Read More