rajeshchukka117@gmail.com

ఆస్పత్రి బాత్రూమ్‌లో గర్భిణీ ప్రసవం.. బకెట్‌లో బిడ్డను వదిలి పరార్!

ఆస్పత్రి బాత్రూమ్‌లో గర్భిణీ ప్రసవం.. బకెట్‌లో బిడ్డను వదిలి పరార్!

గిద్దలూరు, సెప్టెంబర్‌ 23: ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి డెలివరీకి గర్భిణీ వచ్చింది. అయితే అదే సమయంలో వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో లేరు. దీంతో గర్భిణీ బాత్రూమ్‌లో ప్రసవించింది. బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అక్కడే బకెట్‌లో వదిలివెళ్లింది. శిశువు ఏడుపును గమనించి ఆస్పత్రి సిబ్బంది గమనించి.. బాత్రూమ్‌ తలుపు తెరచి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే శిశువును సంరక్షించి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మరో ఆస్పత్రికి శిశివు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీలో రికార్డైన గర్భిణి…

Read More
Kitchen Hacks: బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడా ఏమిటి?  వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసా

Kitchen Hacks: బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడా ఏమిటి? వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసా

వంట గదిలో ఉండే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేవి చాలా దగ్గర పోలిక ఉండే రెండు పదార్థాలు. ఇవి ఒకే విధమైన రంగు, ఆకృతి, రుచిని కలిగి ఉంటాయి. శనగలు, రాజ్మా వంటి పప్పుల ను వండడానికి చాలా మంది బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. అయితే కొన్నిసార్లు ప్రజలు గందరగోళానికి గురవుతారు. అప్పుడు బేకింగ్ సోడాకు బదులుగా బేకింగ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్‌ను తప్పుగా వంటకాల్లో వేయడం వలన ఆహార…

Read More
శ్రీవారికి.. గోకర్ణపీఠం అరుదైన కానుక..

శ్రీవారికి.. గోకర్ణపీఠం అరుదైన కానుక..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహారాష్ట్రలోని శ్రీ సంస్థాన గోకర్ణ పర్వతగాలి జీవోత్తమ మఠం నిర్వాహకులు విలువైన కానుకలను అందించారు. సోమవారం మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామిజీ 1.80 కోట్ల విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కానుకలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండలిలో పేష్కార్ రామకృష్ణకు అందజేయబడ్డాయి. భక్తసం ఇంచార్జ్ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారికి కానుకలు సమర్పించిన మఠాధిపతికి…

Read More
Andhra: భయపెడుతున్న కలరా, డయేరియా కేసులు.. పానీపూరి షాపులు క్లోజ్..

Andhra: భయపెడుతున్న కలరా, డయేరియా కేసులు.. పానీపూరి షాపులు క్లోజ్..

గుంటూరు జిల్లాను డయేరియా, కలరా కేసులు భయపెడుతున్నాయి.. మూడు కలరా కేసులు బయటపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అంతేకాకుండా.. గుంటూరులో అధికారులు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించడంతోపాటు కేసులు బయటపడిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ముందుగా.. గుంటూరు జిల్లా తెనాలిలోని అంగలకుదురులో ఓ మహిళకు కలరా నిర్ధారణ అయింది. తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌లో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆ మహిళ వచ్చిందంటున్నారు అధికారులు.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు.. గ్రామంలో ఇంటింటి…

Read More
ఏపీకి జలగండం.. జంట అల్పపీడనాలతో జోరువానలు

ఏపీకి జలగండం.. జంట అల్పపీడనాలతో జోరువానలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ముప్పు నెలకొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 25న మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది సెప్టెంబర్ 27 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం దాటే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల…

Read More
GST 2.0: మోదీ దీపావళి గిఫ్ట్.. దిగొచ్చిన ధరలు.. ఇంతకీ ఏవి పెరిగాయో తెలుసా..?

GST 2.0: మోదీ దీపావళి గిఫ్ట్.. దిగొచ్చిన ధరలు.. ఇంతకీ ఏవి పెరిగాయో తెలుసా..?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ గిఫ్ట్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లకు బదులుగా కేవలం రెండు కొత్త స్లాబ్‌లు మాత్రమే అమలులో ఉన్నాయి. దీంతో నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఎన్నో రేట్లు తగ్గాయి. ఇది ప్రజలకు మేలు చేసే నిర్ణయంగా చెప్పొచ్చు. వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా GST రేట్ల తగ్గించారు. కొత్త జీఎస్టీ స్లాబ్‌లు ఎలా ఉన్నాయి? 5శాతం స్లాబ్: ప్రజలు రోజూ ఉపయోగించే…

Read More
ఇంట్లోకి అనుకోని అతిథి.. కట్‌చేస్తే ఊరంతా పరుగో పరుగు! వీడియో వైరల్

ఇంట్లోకి అనుకోని అతిథి.. కట్‌చేస్తే ఊరంతా పరుగో పరుగు! వీడియో వైరల్

మేడపి, సెప్టెంబర్ 23: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలోని వీరబ్రహ్మచారి అనే వ్యక్తి నివాసంలోకి వచ్చిన రెండు అడుగుల పొడవు ఉన్న పాము కలకలం సృష్టించింది. భయాబ్రాంతులైన ఆ కుటుంబం స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం ఇచ్చారు. అక్కడ కు వచ్చిన స్నేక్ క్యాచర్ ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ పాము అలీవ్ కీల్ బ్యాక్ అని, విషరహితమని తెలిపారు. దీని వలన ప్రమాదం ఉండదని మల్లికార్జున స్థానికులకు తెలిపారు. ఇలాంటి పాములు ఈ…

Read More
భారత్-అమెరికా విమాన టికెట్ల ధర పెంపు వెనుక భారీ ఆన్‌లైన్ కుట్ర!

భారత్-అమెరికా విమాన టికెట్ల ధర పెంపు వెనుక భారీ ఆన్‌లైన్ కుట్ర!

భారతదేశం నుంచి అమెరికాకు విమాన ప్రయాణాల టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఈ ధర పెంపు వెనుక ఓ భారీ ఆన్‌లైన్ కుట్ర దాగి ఉంది. ట్రంప్ మద్దతుదారులు, ఫోర్‌చాన్ అనే ఆన్‌లైన్ ఫోరం సభ్యులు కలిసి క్లాక్ ద టాయిలెట్ అనే ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో వారు వివిధ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో సీట్లను బుక్ చేసి చెల్లింపులు చేయకుండా 15 నిమిషాల పాటు హోల్డ్ చేశారు. దీనివల్ల కృత్రిమ…

Read More
OG Movie: ‘ఓజీ’ నటీనటుల రెమ్యునరేషన్స్.. పవన్ కల్యాణ్, ప్రియాంక, ఇమ్రాన్ హష్మీ ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?

OG Movie: ‘ఓజీ’ నటీనటుల రెమ్యునరేషన్స్.. పవన్ కల్యాణ్, ప్రియాంక, ఇమ్రాన్ హష్మీ ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా గురువారం (సెప్టెంబర్ 25) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే  సీనియర్‌…

Read More
Astro Tips: ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. మంగళ, శనివారం ఈ పరిహారాలు చేయండి.. సవాళ్లు అధిగమిస్తారు

Astro Tips: ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. మంగళ, శనివారం ఈ పరిహారాలు చేయండి.. సవాళ్లు అధిగమిస్తారు

జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మ ఫలదాతగా పరిగణిస్తారు. శని ప్రభావం జీవితంలో ఒడిదుడుకులు, పరీక్షలను తెస్తుంది. ఎవరైనా ఏలి నాటి శని బారిన పడినప్పుడు వారు ఇబ్బందులు.. ఆరోగ్య సమస్యలు , మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే సరైన నివారణలు, సకాలంలో పూజలను చేయడం వలన శనీశ్వరుడి వలన కలిగే ఇబ్బందికరమైన ప్రభావాలను తగ్గించవచ్చు. ఈ రోజు జ్యోతిషశాస్త్ర నివారణల గురించి తెలుసుకుందాం. ఏలినాటి శని అంటే ఏమిటి? జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది….

Read More