చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే దిశగా కీలక అడుగు.. మూడు ప్రధాన నగరాల పేర్లు మార్పు..!
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెర లేపింది. రాష్ట్రంలోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూతో సహా మూడు ప్రధాన నగరాల పేరు మార్చుతున్నట్లు రాష్ట్ర సర్కాన్ ప్రకటించింది. మౌంట్ అబూ ఇప్పుడు అబూ రాజ్ గా పిలువనున్నారు. సిరోహి జిల్లాలో ఉన్న మౌంట్ అబూ, రాజస్థాన్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. అలాగే, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, జహజ్పూర్ పేరును యజ్ఞపూర్గా మార్చనున్నారు. జహజ్పూర్ భిల్వారా…