Hyderabad: 4 ఏళ్ల పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం.. చాక్లెట్ తినిపిస్తానని ఏం చేసిందో చూడండి..
పిన్ని అంటే తల్లి తర్వాత తల్లిలాంటిది. కానీ ఇక్కడో మహిళ ఆ పదానికే అర్థం లేకుండా చేసింది. అమ్మలా ప్రేమించాల్సింది పోయి చిన్నారిని చంపేందుకు ప్రయత్నించింది. అత్తా మామలు తన పిల్లలను పట్టించుకోవడం లేదని అసూయ పడిన ఆమె తన తోటి కోడలి కుమారుడికి చాక్లెట్ ఇప్పిస్తానని ఆశచూపి నోట్లో యాసిడ్ పోసింది. హైదరాబాద్లోని బోడుప్పల్ జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…