Headlines

rajeshchukka117@gmail.com

Hyderabad: కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. 8 బైకులు ధ్వంసం..

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ బ్రిజా కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులపైకి కారుదూసుకెళ్లడంతో ఏకంగా 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బ్రిజా కారు వేగంగా వస్తూ అదుపుతప్పింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులను వరుసగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో బైకులు ఒక్కొక్కటిగాకిందపడిపోయాయి. కొన్ని బైకులు పూర్తిగా ధ్వంసం కాగా…..

Read Full News

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఊహించని మార్పు..!

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు దిగువన ఉన్న ధరలు.. ఇప్పుడు రూ.1.60 లక్షలకు చేరువలో ఉంది. తాజాగా సెప్టెంబర్‌ 5వ తేదీన తులం బంగారం ధర రూ.1,56,670 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు,…

Read Full News

సెప్టెంబర్ 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగ విషయంలో గుడ్ న్యూస్

దిన ఫలాలు (సెప్టెంబర్ 5, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి…

Read Full News

ఈ రాశుల వాళ్ళు మరో 10 రోజుల్లో శుభవార్తలు వింటారు.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. Source link

Read Full News

Telangana: ఛీ.. ఛీ ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదాబీ అనే మహిళకు షేక్ సుభాని అనే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకుని కష్టపడి పెంచిన సైదాబీ, కొన్నేళ్ల క్రితమే అతనికి పెళ్లి కూడా చేసింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే సుభాని తాగుడుకి బానిస అవ్వడంతో ఏడాది క్రితమే అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో…

Read Full News

దోమల బెడదతో విసిగిపోయారా? ఇంట్లోనే ఈ సహజ చిట్కాలతో దోమలను తరిమేయండి!

Mosquito Control Tips Telugu: వర్షాకాలంలో దోమల బెడద మరింత పెరుగుతుంది. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచిన వెంటనే దోమలు లోపలికి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వాటి కాటుతో దురద, చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా, కొన్ని దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో చాలామంది మస్కిటో కాయిల్స్, లిక్విడ్ రిపెల్లెంట్స్, స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిపై పూర్తిగా ఆధారపడకుండా, దోమలను నియంత్రించేందుకు కొన్ని సహజ పద్ధతులను…

Read Full News

రూ. 47 కోట్ల వ్యాపారం వదిలేసి సన్యాసిగా కోటీశ్వరుడు!

Thai Businessman Is Selling His Million Dollar Ice Cream Company To Become A Monk ప్రస్తుత సమాజంలో డబ్బు ప్రధానమనే భావన చాలా మందిలో ఉంది. ధనవంతులు ఇంకా డబ్బు సంపాదించి అందరి కంటే ముందుండాలని చూస్తారనే అభిప్రాయం ఉంది.  ఆస్తులు పెంచుకుని విలాసవంత జీవితం గడపాలనుకునే కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి మాత్రం అలా కాదు. ఆస్తులు ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేదు. డబ్బులో సంతోషం…

Read Full News

ఆయన నాకు ఇంటి దేవుడు.. నా కుటుంబాన్ని నిలబెట్టిన దైవం

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రీలక్ష్మి తన సినీ ప్రస్థానాన్ని, దివంగత దర్శకులు జంధ్యాల, కే. విశ్వనాథ్ వంటి దిగ్గజాలతో తన అనుభవాలను, తెలుగు సినిమా రంగంలో వచ్చిన మార్పులను వివరంగా పంచుకున్నారు. జంధ్యాల గారితో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలక్ష్మి తనను ఒక కామెడీ నటిగా నిలబెట్టిన ఘనత పూర్తిగా దర్శకుడు జంధ్యాల గారిదేనని పేర్కొన్నారు. నీకు కామెడీ రాదు” అని ఒకరు అన్నప్పుడు, జంధ్యాల గారు నేను చేయిస్తాను చూడు, నువ్వు…

Read Full News

అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన నహీద్ కౌసర్ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నహీద్ కౌసర్ అదే ప్రాంతానికి చెందిన ఫర్వేజ్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ కలసి జీవించడమే కాకుండా ఉమ్మడిగా హ్యాండ్‌బ్యాగుల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళిక వేశారు. అందులో భాగంగా…

Read Full News

ఓహో ఇదా అసలు మ్యాటర్‌.. ATM బటన్స్‌ ఐరన్‌తోనే ఎందుకు తయారు చేస్తారో తెలుసా?

మీరు డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వెళ్లినప్పుడూ ఏటీఎం మిషన్‌లో బటన్స్ ప్లాస్టిక్‌లో కాకుండా ఐరన్‌లో తయారు చేసి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. చాలా మంది ప్లాస్టిక్ బటన్స్ అయితే త్వరగా విరిగిపోతాయని.. అందులే ఐరన్‌ బటన్స్ ఏర్పాటు చేశారని అనుకుంటారు. కానీ దీని వెనక ఉన్న అసలు కారణం వేరే ఉంది. నార్మల్‌గా ప్లాస్టిక్ కీప్యాడ్‌ను యూజ్ చేసినప్పుడు మన వేళ్ల నుండి వెలువడే ఉష్ణోగ్రత కాసేపటి వరకు ఆ బటన్లపై అలాగే ఉండిపోతుంది. దీని…

Read Full News