Headlines

rajeshchukka117@gmail.com

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే సులువుగా..

ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేషన్, బ్యాలెన్స్ చెకింగ్, ఇతర సేవల కోసం పీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోనే ఉమాంగ్ యాప్‌ ద్వారా డిజిటల్ సేవలన్నీ పొందవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ సర్వీసులను మరింత విస్తరిస్తోంది. కొన్ని ముఖ్యమైన పీఎఫ్ ఆన్‌లైన్ సేవలను ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే పొందేలా నూతన మార్పులు చేసింది. ఇటీవల ఈపీఎఫ్‌వో డిజిటల్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు సిస్టమ్ అప్‌గ్రేడ్…

Read Full News

మొక్కలు నాటేప్పుడు మట్టిలో ఇదొక్కటి కలిపితే చాలు.. పండ్లైన, పూలైన గుత్తులు గుత్తులు కాయాల్సిందే!

అరటి తొక్కలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. వీటిని మొక్కలకు ఎరువుగా వాడడం వల్ల మొక్కలు త్వరగా పెరగడతో పాటు వాటికి తెగుళ్లు కూడా రాకుండా కాపాడుతాయి. కాబట్టి ఈ ఆరటి తొక్కలను మొక్కలకు ఎరువుగా ఎలా వాడాలో స్టెప్‌ బై స్టెప్ తెలుసుకుందాం. అయితే అరటి తొక్కలను ఎప్పుడూ నేరుగా మొక్కల మొదటల్లో వేయరాదు. ఇలా చేయడం వల్ల ఈగలు, చీమలు వచ్చే అవకాశం…

Read Full News

Konda Surekha: అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. కొండా దంపతుల సైలెన్స్ వెనుక మతలబేంటీ..?

మంత్రి పదవి ఊస్టింగ్ తర్వాత.. కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ చెబుతున్నా.. వారికి ప్లాన్ బి కూడా ఉందని, పార్టీ మారతారని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అవమానాలు భరిస్తూ.. కాంగ్రెస్‌లో ఎందుకు కొనసాగాలని కొండా కేడర్ ప్రశ్నిస్తుండగా.. ఇప్పటికైతే సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు.. కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీలో చేరడం పక్కా అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే.. తను గతంలో పనిచేసిన బీఆర్ఎస్‌లోకి వెళ్తారా?. లేక కొత్తగా బీజేపీలో చేరతారా?….

Read Full News

Vande Bharat Express: తిరుపతికి మరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. శ్రీవారి భక్తులకు అదిరిపోయే సూపర్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ఇవి ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు కూడా అందుబాటులోకి రానుండటం భక్తులకు శుభవార్తగా చెప్పవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్-తిరుపతి మధ్య సర్వీసులు అందించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు రైల్వేబోర్డు…

Read Full News

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3లక్షలు తిరిగిచ్చిన కండక్టర్!

ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు మారుపేరుగా నిలిచింది షాద్‌నగర్ ఆర్టీసీ డిపో కండక్టర్ సరిత. హజ్ యాత్రకు వెళ్లేందుకు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారి జహంగీర్ తన భార్యతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం నాంపల్లికి వెళ్లిపోయాడు, పొరపాటున 3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. అయితే బస్సులో నగదు బ్యాగును గుర్తించిన కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, నగదును…

Read Full News

Moral Story: సమస్య ఎదురైనప్పుడు కోపం కాదు సమయస్పూర్తి అవసరం.. తాబేలు – కోతి కథ

ఒక అందమైన, పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, చల్లని గాలి, స్వచ్ఛమైన నీటితో నిండిన చిన్న చిన్న చెరువులు ఉండేవి. ఎన్నో రకాల జంతువులు అక్కడ ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక తాబేలు తన చిన్న పిల్లలతో కలిసి ఉండేది. తాబేలు చాలా మంచిది. అందరితో ప్రేమగా మాట్లాడేది. ఎవరికైనా సహాయం అవసరమైతే తనకు చేతనైనంత సహాయం చేసేది. ఒకరోజు ఉదయం తాబేలు ఇంట్లోని చిన్న తాబేలు పిల్లలు…

Read Full News

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్!

వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది, తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్ననిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని…..

Read Full News

Gold Prices: గోల్డ్ ప్రియులకు భారీ ఊరట.. బంగారం ధరలు మరోసారి ఢమాల్.. ఆదివారం రేట్లు ఇలా..

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం స్వల్పంగా పెరగ్గా.. ఆదివారం నాటికి స్వల్పంగా తగ్గాయి. అమెరికాలో యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ తగ్గింది. యూఎస్‌లో ఉద్యోగ కల్పన అంచాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో పసిడికి డిమాండ్ పెరుగుతోండగా.. అదే విధంగా ఫెడ్ వడ్డీ రేట్లను సవరించే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పులు గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్నాయి. ఇంటర్నేషల్ బులియన్ మార్కెట్లు పసిడి ధరలు ఒడిదొడుకులకు…

Read Full News

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. టాప్‌లో ట్రెండింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్

ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటితో పాటు కొన్ని రోజుల…

Read Full News

సెప్టెంబర్ 6 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో అదృష్టం.. మీ రాశికి ఇలా..?

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read Full News