rajeshchukka117@gmail.com

Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?

Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. త్వరలోనే పనులు కూడా మొదలుకానున్నాయి. నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్‌పోర్ట్‌ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. దాదాపు 1332 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మించనుండగా.. దీనిని పోర్టులు, నేషనల్ హైవేలు, పారిశ్రామిక జోన్లకు అనుసంధానించనున్నారు. దీని వల్ల నెల్లూరు జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ది చెందనున్నాయి. లాజిస్టిక్స్, టూరిజం, దాని అనుబంధ రంగాలు మరింతగా అభివృద్ది చెందనున్నాయి. దీంతో…

Read More
రక్తహీనతకు చెక్ పెట్టే పాతకాలపు వంటకం గుడాన్నం.. ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా..

రక్తహీనతకు చెక్ పెట్టే పాతకాలపు వంటకం గుడాన్నం.. ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా..

బెల్లం గుడాన్నానికి కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బియ్యం, రెండు కప్పుల బెల్లం, రెండు కప్పుల నీరు, అర కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, నాలుగు జీడిపప్పు, మూడు కిస్మిస్ లు తీసుకోవాలి ఇంకా రుచి కోసం దీనిలో ఉప్పు కూడా వేసుకోవాలి. బియ్యాన్ని ఇలా ఉడికించుకోవాలి: ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని వాటిని కడిగి రెండు కప్పుల నీళ్ళు పోసి వాటిని మెత్తగా…

Read More
హేమక్కా నేను తప్పు చేశా.. వీడియో రిలీజ్ చేసిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ తమన్నా సింహాద్రి.. ఏం జరిగిందంటే?

హేమక్కా నేను తప్పు చేశా.. వీడియో రిలీజ్ చేసిన బిగ్‌బాస్‌ ఫేమ్‌ తమన్నా సింహాద్రి.. ఏం జరిగిందంటే?

గతంలో నటి హేమపై వచ్చిన డ్రగ్స్‌ కేసు వివాదం గురించి అందరికి తెలిసిందే. ఆ సమయంలో తాను ఏ తప్పు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చి ఎంత పోరాడినా హేమపై అనేక మీడియా ఛానల్స్‌ విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత బెంగుళూరు హై కోర్టు హేమకు క్లీన్‌చిట్‌ ఇవ్వటంతో హేమ ఆనందంతో ప్రెస్‌మీట్‌ పెట్టి మరి తాను తప్పు చేయలేదని తన నిర్దోషత్వాన్ని నిరూపించును అన్నారు. మీడియాతో కలిసి బిగ్‌బాస్‌ ఫేమ్‌ తమన్నా సింహాద్రి కూడా ఆ…

Read More
Revanth Reddy: రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ వీడియో

Revanth Reddy: రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ వీడియో

సీఎం రేవంత్ రెడ్డి.. భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం చేరుకున్నారు సీఎం రేవంత్.. ముందుగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడ్నుంచి మేడిగడ్డకు చేరుకుని మేడిగడ్డ బ్యారేజ్‌ని పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి.. ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులపై చర్చించారు. ఆ తరువాత కాటారం మండలం నస్తూర్‌పల్లి వేదికగా రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు సీఎం రేవంత్.. ఈ సందర్భంగా అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్…

Read More
Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

శ్రీవారి సన్నిధిలో భక్తులు తమ కోర్కెలు తీరినందుకు నిలువు దోపిడీ (మొక్కు) ఇవ్వడం ఆచారం. కానీ ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు విమాన మెట్లెక్కకముందే దారి దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ – తిరుపతి మధ్య విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అడ్డగోలు చార్జీలు సామాన్య భక్తుడి నడ్డి విరుస్తున్నాయి. విమాన ప్రయాణం సామాన్యుడికి కలగా మారుతున్న వేళ.. తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. దూరం తక్కువ.. చార్జీలు…

Read More
Dhanush: బ్యాంక్ దొంగగా ధనుష్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్..

Dhanush: బ్యాంక్ దొంగగా ధనుష్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్..

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ధనుష్, మమితా బైజు మిడిల్ క్లాస్ జంటగా కనిపించబోతోన్నారనిపిస్తోంది. భార్యాభర్తలుగా వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా…

Read More
PM Modi: ప్రధాని మోదీ క్రేజ్ అంటే ఇలా ఉంటాది మరి.. ఒక్కరోజులోనే 10 కోట్ల వ్యూస్.. ఆ వీడియో ఏంటంటే..

PM Modi: ప్రధాని మోదీ క్రేజ్ అంటే ఇలా ఉంటాది మరి.. ఒక్కరోజులోనే 10 కోట్ల వ్యూస్.. ఆ వీడియో ఏంటంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ మామూలుగా ఉండదు.. ప్రపంచ అగ్ర నేతల్లో ఒకరైన ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఆయన చాలా ఆసక్తికర విషయాలను మైక్రోబ్లాగింగ్ సైట్లలో పంచుకుంటారు. నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్.. ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్ లో ఏదైనా పోస్ట్ చేస్తే కోట్ల సంఖ్యలో వ్యూస్, లక్షల్లో లైకులు వస్తుంటాయి.. తాజాగా.. ప్రధాని మోదీ షేర్ చేసిన ఓ వీడియో.. జస్ట్ 24…

Read More
Pahalgam Terror Attack: ఉగ్రవాదమే జీవనాధారం.. పాక్ తీరుపై సెంగే సెరింగ్ తీవ్ర విమర్శలు

Pahalgam Terror Attack: ఉగ్రవాదమే జీవనాధారం.. పాక్ తీరుపై సెంగే సెరింగ్ తీవ్ర విమర్శలు

పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏప్రిల్ 22 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ క్రమంలో దీని గురించి మరోసారి చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా పాక్ సైనిక, విదేశాంగ విధానంపై గిల్గిత్-బాల్టిస్తాన్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు సెంగే సెరింగ్ తీవ్ర విమర్శలు చేశారు. పాక్ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉగ్రవాదం లోతుగా పాతుకుపోయిందని ఆరోపించారు. పాక్ సైనిక వ్యవస్థకు ఉగ్రవాదం ఓ ఆధారభూత శక్తిగా పనిచస్తుందన్న ఆయన.. సైన్యాన్ని సమైక్యంగా ఉంచడానికి పాక్ మతాన్ని సాధనంగా ఉపయోగించుకుంటోందని తీవ్ర విమర్శలు…

Read More
GT vs MI Playing XI: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11 నుంచి రోహిత్ ఔట్.. ఎవరొచ్చారంటే?

GT vs MI Playing XI: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11 నుంచి రోహిత్ ఔట్.. ఎవరొచ్చారంటే?

IPL గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ Playing XI: ఐపీఎల్ 19వ సీజన్‌లోని 30వ మ్యాచ్ ఈరోజు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్ కు సిద్ధమైంది. గత మ్యాచ్‌తో పోలిస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మరోవైపు, డానిష్…

Read More
అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి

అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి

అత్తలేని కోడలు ఉత్తమురాలు అని సామెత.. అత్త లేకపోతేనే బావుణ్ణు అనుకునే కాలం ఇది. ఎందుకంటే పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావించి రోడ్డుపాలు చేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ మైసూరులో ఓ మహిళ ఆపదలో ఉన్న తన అత్తగారిని కాపాడుకోడానికి పెద్ద సాహసమే చేసింది. అందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ కోడలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కర్నాటక, మైసూరు నడిబొడ్డున ఉన్న సిద్ధార్థనగరలో శుక్రవారం ఉదయం ఓ భయానక…

Read More