పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు
ఇటీవల కాలంలో వివాహబంధం బలం తగ్గిపోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు సహజం. ఒకరినొకరు అర్ధం చేసుకొని సందర్భాన్ని బట్టి ఒకరు తగ్గి మరొకరిని గెలిపించడంలోనే ఉంటుంది అసలైన అనుబంధం. కానీ ప్రస్తుత కాలంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గేదే లేదంటున్నారు. అందుకే మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలి పోతోంది. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని శంషిగూడలో…