rajeshchukka117@gmail.com

Storing Atta dough: ఫ్రిజ్‌లో పెట్టిన పిండి నల్లగా మారుతోందా? పిండి కలిపేటప్పుడు ఈ చిన్న సీక్రెట్ పాటిస్తే రొట్టెలు దూదిలా మెత్తగా ఉంటాయి!

Storing Atta dough: ఫ్రిజ్‌లో పెట్టిన పిండి నల్లగా మారుతోందా? పిండి కలిపేటప్పుడు ఈ చిన్న సీక్రెట్ పాటిస్తే రొట్టెలు దూదిలా మెత్తగా ఉంటాయి!

పిండిని కలిపే విధానం దానిని నిల్వ చేసే పద్ధతిపైనే రొట్టె రుచి, మెత్తదనం ఆధారపడి ఉంటాయి. గాలి తేమకు గురైనప్పుడు పిండి ఆక్సీకరణ (Oxidation) చెంది నలుపు రంగులోకి మారుతుంది. దీనిని నివారించడానికి పిండిని ఎక్కువ సేపు తాజాగా ఉంచడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. పిండి కలిపేటప్పుడు గుర్తుంచుకోవలసినవి గోరువెచ్చని నీరు: పిండిని కలిపేటప్పుడు చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని వాడటం వల్ల రొట్టెలు చాలా మృదువుగా వస్తాయి. కలిపే విధానం: నీటిని ఒకేసారి పోయకుండా…

Read More
Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. రెండో విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ విడుదల చేశారు. దీంతో రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. తొలి…

Read More
Team India: సెంచరీ, హాఫ్ సెంచరీ లేకుండానే పరుగుల వర్షం.. ప్రపంచ రికార్డు సృష్టించిన భారత క్రికెటర్.!

Team India: సెంచరీ, హాఫ్ సెంచరీ లేకుండానే పరుగుల వర్షం.. ప్రపంచ రికార్డు సృష్టించిన భారత క్రికెటర్.!

1. హర్భజన్ సింగ్ (భారత్): భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ వింత రికార్డులో మొదటి స్థానంలో ఉన్నాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్‌లో భజ్జీ మొత్తం 236 మ్యాచ్‌లు ఆడి 1237 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ కానీ, అర్ధ సెంచరీ కానీ లేదు. వన్డేల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 49 పరుగులు. తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న హర్భజన్, బౌలింగ్‌లో మాత్రం 269 వికెట్లు తీసి జట్టుకు ఎన్నో…

Read More
Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గతంలో ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఫ్రీ టైమ్‌లో చేసే పనుల గురించి అడిగినప్పుడు, “సోది మాట్లాడుకోవడం” అంటే కుటుంబంతో కబుర్లు చెప్పుకుంటూ గడపడమేనని వెల్లడించారు. తన కుటుంబం భోజన ప్రియులని, మధ్యాహ్నం భారీగా తిని, బిల్లు కట్టి బయటికి వచ్చిన వెంటనే సాయంత్రం డిన్నర్ గురించి చర్చించుకుంటారని సరదాగా వివరించారు. తన భార్య రామ రాజమౌళి తన స్టైలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తారని, షర్ట్స్,…

Read More
Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి వి. రాఘవ్. ‘ఆనందో బ్రహ్మ’ చిత్రంతో హారర్ కామెడీ జానర్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన ఆయన, ఆ తర్వాత ‘యాత్ర’, ఇటీవల వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ వంటి వెబ్ సిరీస్‌లతో సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఆయన నిర్మాణంలో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా హారర్ సినిమాల్లో…

Read More
JEE Main 2026 Final Results: జేఈఈ మెయిన్‌ 2026 తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

JEE Main 2026 Final Results: జేఈఈ మెయిన్‌ 2026 తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

హైదరాబాద్, ఏప్రిల్ 20: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 11.23 లక్షల మంది నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. సోమవారం (ఏప్రిల్ 20) జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు jeemain.nta.nic.in లేదా nta.ac.inలోఅభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు….

Read More
Video: నో డైట్.. నో జిమ్.. మూడు పూటల అన్నం తింటూనే సిక్స్ ప్యాక్.. ఈ కండల వీరుడి సీక్రెట్ తెలిస్తే వావ్ అనాల్సిందే..

Video: నో డైట్.. నో జిమ్.. మూడు పూటల అన్నం తింటూనే సిక్స్ ప్యాక్.. ఈ కండల వీరుడి సీక్రెట్ తెలిస్తే వావ్ అనాల్సిందే..

నేటి టెక్నాలజీ యుగంలో ఫిట్‌నెస్ అనేది ఒక భారీ వ్యాపారంగా మారిపోయింది. ఏ జిమ్‌కు వెళ్లినా ఏసీ గదులు, వేల రూపాయల సప్లిమెంట్ డబ్బాలు, ఖరీదైన డైట్ చార్టులే కనిపిస్తాయి. ఇవన్నీ ఉంటేనే బాడీ బిల్డింగ్ సాధ్యమని నమ్మే యువతకు.. చెన్నై వీధుల్లో సిమెంట్ బస్తాలు మోసే ఒక సామాన్య భవన నిర్మాణ కార్మికుడు కళ్లు తెరిపిస్తున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ ‘నిజమైన…

Read More
పాపకు 21 ఏళ్లు నిండకుండానే SSY డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

పాపకు 21 ఏళ్లు నిండకుండానే SSY డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

ఆడపిల్లల భవిష్యత్తును ఆర్థికంగా భద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం దేశవ్యాప్తంగా విస్తృత ఆదరణ పొందుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా పన్ను మినహాయింపులతో కూడిన ఈ పథకం తల్లిదండ్రులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. అయితే ఖాతా పూర్తిగా 21 సంవత్సరాలు పూర్తికాకముందే డబ్బు అవసరమైతే ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతోంది. ఈ పథకం ప్రకారం ఖాతా తెరవడానికి బాలిక వయస్సు 10 సంవత్సరాల లోపే ఉండాలి. ప్రతి…

Read More
గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

ఫుట్ సోక్ (Foot Soak): ముందుగా ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం లేదా షాంపూ కలపండి. ఈ నీటిలో మీ పాదాలను 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టండి. దీనివల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మెత్తబడి, మురికి సులభంగా వదులుతుంది. స్క్రబ్బింగ్ (Scrubbing): చర్మం మెత్తబడిన తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా పాత టూత్ బ్రష్ సహాయంతో పాదాల మడమల వద్ద సున్నితంగా…

Read More
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..

Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..

హైదరాబాద్‌లో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. పురుషులు, మహిళలందరికీ ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురానుందని ప్రచారం నడుస్తోంది. దీని గురించి రేవంత్ సర్కార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణ అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీ నుంచి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై తెలంగాణ…

Read More