Andhra: ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
కారుణ్య నియామకాల విషయంలో AP హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగాక వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో 20 వేల 801 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీరిలో కొంతమంది ఒకే కుటుంబం నుంచి మూడో తరానికి చెందినవారు ఉన్నారని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జరిపే నియామకాలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా కారుణ్య నియామకాలే ఉన్నాయని.. ఎందరో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి…