rajeshchukka117@gmail.com

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల తహశీల్దార్‌ కార్యాలయం ముందు మూలపాడు రైతులు, కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్‌బుక్‌ల మంజూరులో జాప్యం, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహశీల్దార్, వీఆర్ఓ నరేంద్ర తమకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, పంచాయతీ వంటి ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే జిల్లా కలెక్టర్ తమ పట్ల సానుకూలంగా స్పందించినా, తహశీల్దార్ మాత్రం అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని…

Read More
IND vs ENG Playing XI: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఆ సెంటిమెంట్ రిపీటైతే కష్టమే?

IND vs ENG Playing XI: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఆ సెంటిమెంట్ రిపీటైతే కష్టమే?

IND vs ENG Playing XI: టీ20 ప్రపంచ కప్‌లో రెండవ సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. గతంలో 2022, 2024లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు…

Read More
US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా

US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా

అమెరికా మరియు ఇజ్రాయిల్ దళాలు ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేశాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెంచుతూ ఆరో రోజుకు చేరిన ఈ యుద్ధంలో ఇరాన్ కీలక సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇజ్రాయిల్ ఇష్వహాన్ లోని కోమ్ ప్రాంతంలో బాలిస్టిక్ మిసైల్ లాంచర్లపై దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. మరోవైపు, అమెరికా దళాలు ఇరాన్ దక్షిణ భాగంలోని బందర్ అబ్బాస్‌లో ఐఆర్జీసీ నావల్ బేస్‌పై దాడులు చేశాయి. హార్మోజ్ జలసంధి మార్గానికి కీలకమైన ఈ…

Read More
Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలకు కోత పడబోతుందనే వదంతులపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో, తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు కే. కేశవరావు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. మార్చి 4, 2026న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలను తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. విద్యా కమిషన్ నివేదిక కేవలం ప్రభుత్వానికి సమర్పించిన అనేక నివేదికల్లో ఒకటి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం…

Read More
Banking Safety: మీ జీతం, పొదుపు, ఎఫ్‌డీలు అన్నీ ఒకే చోట ఉంటే.. మీరు రిస్క్ లో ఉన్నట్లే! నిపుణుల డెడ్లీ వార్నింగ్!

Banking Safety: మీ జీతం, పొదుపు, ఎఫ్‌డీలు అన్నీ ఒకే చోట ఉంటే.. మీరు రిస్క్ లో ఉన్నట్లే! నిపుణుల డెడ్లీ వార్నింగ్!

బ్యాంకింగ్ సౌలభ్యం కోసం మనం తీసుకుంటున్న రిస్క్ ఎంత? ఒకే బ్యాంకులో లక్షలాది రూపాయలు దాచుకోవడం సురక్షితమేనా? భారతీయ చట్టాల ప్రకారం మీ డిపాజిట్లకు కేవలం రూ. 5 లక్షల వరకు మాత్రమే గ్యారెంటీ ఉంటుంది. మరి అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్నవారు ఏం చేయాలి? సర్వర్ డౌన్ అయినప్పుడు మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ డబ్బు కరిగిపోకుండా ఉండటానికి ఖాతాలను ఎలా విభజించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1….

Read More
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా..?

గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా..?

ఈ ఏడాది మార్చి 3వ తేదీన మంగళవారం నాడు, పౌర్ణమి సందర్భంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణ ప్రభావం 12 రాశుల వారిపై మూడు మాసాల పాటు కొనసాగుతుంది. ఈ మూడు నెలల కాలంలో ప్రతి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. వివిధ రాశుల వారికి గ్రహణానంతర ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి: ఈ రాశి వారికి…

Read More
లంక తీరంలో మాటు వేసిన మరో ఇరాన్ వార్‌షిప్.. ఏ స్థావరాలపై ఎటాక్ చెయ్యబోతున్నట్టు..?

లంక తీరంలో మాటు వేసిన మరో ఇరాన్ వార్‌షిప్.. ఏ స్థావరాలపై ఎటాక్ చెయ్యబోతున్నట్టు..?

గగనతలం దాటి, సీరియస్‌గా సముద్ర జలాల మీదకి మళ్లింది అమెరికా-ఇరాన్‌ యుద్ధం. ఇక, తగలెడదామా? అంటూ అటు అమెరికా, ఇటు ఇరాన్ మధ్యలో ఇజ్రాయెల్ కౌంటర్ ఎటాక్స్‌తో రెచ్చిపోతున్నాయి. బుధవారం (మార్చి 04) ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఐరిస్‌ దేనాను అమెరికా సబ్‌మెరైన్ టొర్పిడో నీళ్లలో ముంచేసింది. 87మందిని చంపేసి, మారణహోమం సృష్టించింది. ఇది జరిగి కొన్ని గంటలే అయింది. అంతలోనే ఇరాన్‌ నౌక మరొకటి శ్రీలంక దగ్గర లంగరెయ్యబోతోంది. స్వయంగా పార్లమెంటులో శ్రీలంక మంత్రి నలిందా…

Read More
బిగ్ బాస్ తనూజకు చీర గాజులతో పాటు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. ఎందుకో తెలుసా? వీడియో ఇదిగో

బిగ్ బాస్ తనూజకు చీర గాజులతో పాటు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. ఎందుకో తెలుసా? వీడియో ఇదిగో

ముద్దమందారం సీరియల్‌తో తెలుగు వారికి బాగా దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. త్రుటిలో బిగ్ బాస్ టైటిల్ కోల్పోయినా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ షోతో ఎంతో మంది స్నేహితులను కూడా సంపాదించుకుంది తనూజ. అందులో దివ్వెల మాధురి…

Read More
US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్

US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్

ఇరాన్ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక పాకిస్తానీ గూఢచారిని పంపినట్లు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఇరాన్ సైన్యం ట్రంప్‌ను మట్టుబెట్టేందుకు ఒక రహస్య ప్రణాళికను రూపొందించిందని నిఘా వర్గాలు నివేదించాయి. ఈ ప్రణాళికలో అత్యంత సమన్వయంతో కూడిన వ్యూహాలు ఉన్నాయని, అయితే వివరాలు మాత్రం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ సంచలనాత్మక వార్త అమెరికా మరియు ప్రపంచ భద్రతా ఏజెన్సీలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఇది అమెరికా-ఇరాన్ సంబంధాలలో ఉద్రిక్తతలను మరింత…

Read More
CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు

CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కొత్త విధానాలను వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రస్తుత 1.5% TFRను 2.1%కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, రెండో బిడ్డ మరియు ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు డెలివరీ సమయంలో ₹25,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More